‘‘డ్రగ్స్ ను తరిమేద్దాం..’’ సీనియర్ జర్నలిస్ట్ ఏ.కొండల్ గౌడ్ పాడిన పాట పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,
తెలంగాణ ప్రభుత్వ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కోడూరు శ్రీనివాస్ రావు.