NEWS

NEWS

గొర్రెల షెడ్డులో అగ్ని ప్రమాదం..300 గొర్రెలు సజీవ దహనం

ఖిలా వరంగల్ లో ఘటన   ఖిలా వరంగల్లో విషాద ఘటన జరిగింది. అర్ధ రాత్రి గొర్రెల షెడ్డు లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 300 గొర్రెలు సజీవ దహనమయ్యాయి.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే గొర్రెలు చనిపోయాయి.   షార్ట్ సర్క్యూటా?, ఎవరైనా కావాలని తగలబెట్టారా? అనే కోణంలో…

వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ట్రాన్స్ కో  సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు భారత్ నుంచి ఎంపికైన ఏకైక అధికారిగా గుర్తింపు వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు తెలంగాణ ట్రాన్స్ కో  సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపికయ్యారు. స్టాటిస్టిక్స్, అనలిటిక్స్ సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తుంది.  మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) కోర్సు…

రాష్ట్రంలో 10,950  ఉద్యోగ నియామ‌కాలకు గ్రీన్ సిగ్న‌ల్‌

ఉగాది నుంచి భూభార‌తి అమ‌లు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా మంత్రి వ‌ర్గ భేటీ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం తెలంగాణ‌ కేబినెట్‌స‌మావేశంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ముసాయిదా బిల్లును ఆమోదించిన‌ట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ‌ రెవెన్యూ శాఖ బ‌లోపేతానికి  ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని అన్నారు.…

తెలంగాణ భవిష్యత్ కు రాజకీయ విలువలు అవసరం 

 సీనియర్ ఎడిటర్ డాక్టర్ కే శ్రీనివాస్  కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర, మార్చి 4 :  “భవిష్యత్ తెలంగాణ కు ఒక రాజకీయ విలువల తో కూడిన విధాన చట్రం కావాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కే శ్రీనివాస్ అన్నారు. మంగళవారం  విశ్వవిద్యాలయ గణిత శాస్త్ర విభాగం సెమినార్ హాల్ లో వైస్ ఛాన్సలర్ ఆచార్య…

బీజేపీకి జై కొట్టిన దిల్లీ వోటర్లు

దేశ రాజధాని దిల్లీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారబోతున్నాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. దేశంలో బీజేపీ ఆధిపత్యానికి కట్టడి వేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి భవిష్యత్తుపై కూడా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని  హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్, కొడిమో…

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 14 మంది మావోయిస్టులు మృతి

 ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం. మృతుల్లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 21 : ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మరణించినట్లు  పోలీస్ అధికారులు ప్రకటించారు . వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో…

జనవరి 26 నుంచి  ప్రతిష్టాత్మక పథకాల అమలు 

  సొంత భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12 వేల ఆర్థిక చేయుత నేరుగా కుటుంబ మహిళా ఖాతాలో జమ  ప్రభుత్వం మహిళా పక్షపాతి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పై మంత్రి సీతక్క సమీక్ష గణతంత్ర దినోత్సవం నుంచి  ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతోంది..సొంత భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12 వేల…

 సింగపూర్ ఐటిఇ తో    రాష్ట్ర యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఒప్పందం 

విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సింగపూర్ ప్రభుత్వ  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటిఇ) సంస్థతో శుక్రవారం నాడు ఎంఓయు కుదుర్చుకుంది. సిఎం రేవంత్ రెడ్డి, ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సిఎస్ జయేశ్ రంజన్ ల…

రేపటి నుంచే ఇంట‌ర్నేష‌న‌ల్ కైట్ & స్వీట్ ఫెస్టివ‌ల్

Kite Sweet Festival' from 13

*ప్రాంరంభించ‌నున్న ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు *జ‌న‌వ‌రి 13 నుంచి 15 వ‌ర‌కు ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌ రంగు రంగుల గాలిపటాలతో.. కన్నుల పండుగకు హైద‌రాబాద్ వేదికైంది. ఇందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్ లో నిర్వ‌హించే అంతర్జాతీయ కైట్ & స్వీట్…

*దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెళ్లుమనే విధంగా..

 *రైతు భరోసా రూ.12వేలకు పెంచాం.. *భూమిలేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.12 వేలు ఇస్తాం *వ్యవసాయ ఉచిత కరెంటుకు ఏటా రూ.12 వేల కోట్లు చెల్లిస్తున్న ప్రజా ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే రైతు బంధు ఇవ్వదని దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెల్లుమనే విధంగా…

You cannot copy content of this page