యాదగిరి గుట్ట లో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు…

స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు… యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 6:ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఆషాడ మాసం తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద…