గొర్రెల షెడ్డులో అగ్ని ప్రమాదం..300 గొర్రెలు సజీవ దహనం

ఖిలా వరంగల్ లో ఘటన ఖిలా వరంగల్లో విషాద ఘటన జరిగింది. అర్ధ రాత్రి గొర్రెల షెడ్డు లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 300 గొర్రెలు సజీవ దహనమయ్యాయి.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే గొర్రెలు చనిపోయాయి. షార్ట్ సర్క్యూటా?, ఎవరైనా కావాలని తగలబెట్టారా? అనే కోణంలో…