NEWS

NEWS

యాదగిరి గుట్ట లో  తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు…

స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు… యాదగిరిగుట్ట,  ప్రజాతంత్ర, జులై 6:ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఆషాడ మాసం తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద…

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి దక్షిణాది మహిళ నేత ?

 ట్రేండింగ్ లో పురంధేశ్వరి పేరు బీజేపీ జాతీయ స్థాయిలో ఓ కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న జేపీ నడ్డా పదవీ కాలాన్ని గత ఏడాది పొడిగించినా, ఇప్పుడా స్థానం మళ్లీ ఖాలీ కావొచ్చని ఊహాగానాలు ..!. ముఖ్యంగా ఈసారి పార్టీ అధినాయకత్వ బాధ్యతలు ఒక మహిళ నేతకు అప్పగించే…

మేకిన్ ఇండియా’ కాదు… ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’

అదే మా నినాదం, లక్ష్యం… ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు ‘ఐఐటీఈఎక్స్ – 2025’ ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ‘మేకిన్ ఇండియా’ కాదు… ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’ అన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ నినాదం, లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.…

గోదావరి-బనకచర్ల పై జులై 1 న పవర్ పాయింట్ ప్రజెంటేషన్

*వేదిక:- డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ *సమయం మధ్యాహ్నం  3 గంటలకు *ముఖ్య అతిధులుగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి,మల్లు భట్టి విక్రమార్క *హాజరు కానున్న రాష్ట్ర మంత్రివర్గం *పాల్గొననున్న లోకసభ,రాజ్యసభ, శాసనమండలి,శాసనసభ్యులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ లు,వివిధ కమిషన్ల చైర్మన్ లు,సభ్యులు *కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్…

ఇందూరు రైతుల పోరాటానికి గుర్తింపు  

నిజామాబాద్ లో   కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా    నిజామాబాద్ లో  ఆదివారం కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో మాట్లాడుతూ  పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం  పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ప్రధాని…

నాన్ టాక్స్ రెవెన్యూపై దృష్టి సారించండి

• స‌చివాల‌యంలో ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ అండ్ కేపిటెల్‌ స‌బ్ క‌మిటీ సమావేశం • స‌బ్ క‌మిటీ ఛైర్మ‌న్ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క నాన్ టాక్స్ రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు సీరియస్ గా దృష్టి సారించాలని ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ అండ్ కేపిటెల్‌ స‌బ్ క‌మిటీ ఛైర్మ‌న్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు: ఐక్యరాజ్య సమితి

ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులు, అమెరికా సైన్యం నేరుగా ఇజ్రాయెల్ యుద్ధంలో చేరిన దానికి సంకేతంగా మారాయి. ఆదివారం నాడు ఈ దాడులపై అమెరికా మిత్ర దేశాలు, ప్రత్యర్థి దేశాల స్పందన: మధ్యప్రాచ్యంలో ఈ దాడులు మరింత ఘర్షణలకు దారితీయవచ్చన్న భయాలు ఉన్న నేపథ్యంలో, కొన్ని దేశాల నేతలు, దౌత్యవేత్తలు ఈ…

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో కి అమెరికా

  ఇరాన్‌లో మూడు న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు అమెరికా ఫోర్డో అణు కేంద్రంపై దాడికి దిగడంతో, యుద్ధం మరింత ప్రమాదకర దశలోకి ప్రవేశించే అవకాశముంది. అమెరికా బంకర్ బస్టర్ బాంబులు ఎలా పనిచేస్తాయో కూడా విశ్లేషణలో ఉంది. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్‌లో మూడు న్యూక్లియర్ కేంద్రాలపై బాంబులు వేసాయని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం…

ప్రపంచ నేతలు  ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి ముగింపు  దౌత్యపరమైన  ప్రయత్నాలు

ప్రపంచ నేతలు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకేందుకు శుక్రవారం దౌత్యపరమైన  ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఈ క్రమంలో, ఇరాన్ విదేశాంగ మంత్రి స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో యూరప్ దేశాల ఉన్నతాధికారులతో సమావేశం కావడానికి సిద్ధమవుతుండగా, అధ్యక్షుడు ట్రంప్ మౌఖికంగా సంధికి అవకాశం ఉన్నదన్న సంకేతాలు ఇచ్చారు. ఈ తాజా దౌత్య యత్నాల నేపథ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పోరు…

కేబినేట్‌ ‌నిర్ణయం మేరకే కాళేశ్వరం

వ్యాప్కోస్‌ ‌సిఫారసుల ప్రకారమే నిర్మాణం త్వరగా నిర్మించేందుకు కమిషన్‌ ఏర్పాటు వ్యాప్కోస్‌ ‌సూచన మేరకు స్థల మార్పు ప్రాజెక్టుపై అన్ని అంశాలతో కూడిన బుక్‌ అం‌దచేత 50 నిముషాల పాటు కెసిఆర్‌ను విచారించిన కమిషన్‌ ఓపెన్‌ ‌కోర్టు కాకుండా ఇండోర్‌లో విచారణ కమిషన్‌ ‌ముందు సుదీర్ఘంగా వివరణ ఇచ్చిన మాజీ సీఎం కెసిఆర్‌ క్యాబినెట్‌, ‌ప్రభుత్వ…

You cannot copy content of this page