NEWS

NEWS

హీట్ వేవ్ పై రాష్ట్రమంతా అప్రమత్తత

  *ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత‌ *వ‌డ‌గాల్పుల‌తో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత‌ *మృతుల కుటుంబాల‌కు రూ.4 ల‌క్షల చొప్పున న‌ష్టప‌రిహారం *రాష్ట్రంలో తీవ్రస్దాయి ఉష్ణోగ్రత‌ల‌పై మంత్రి పొంగులేటి స‌మీక్ష హైదరాబాద్: ఎండ‌ల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమ‌త్తంగా ఉండాల‌ని ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌క్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని రాష్ట్ర…

ఎండల తీవ్రత తో అప్రమత్తం గా ఉండాలి

* క‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేయాల‌ని సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు   హైద‌రాబ‌ద్‌: తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవ‌స‌ర‌మైన…

రాష్ట్రంలో మండే ఎండలు..

వొచ్చే వారం రోజులు ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీలు  తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎండల తీవ్రత పెరగనుంది. భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర…

‘మమత స్వయంకృతం ..!

     “తాను తీసిన గోతిలో  ..” అని తెలుగులో ఒక సామెత .. ఆ సామెత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు .. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చెందిన ముఖ్యమంత్రి ( ఇంకా రాజీనామా చేయలేదు )  మమతా బెనర్జీ కి సరిపోతుంది. ప్రతి పక్ష రహిత రాజకీయలే లక్ష్యంగా .. ఏ…

సిటిజన్ కౌన్? (పౌరుడు ఎవరు?)

“పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు  ముగిశాయి. అక్కడ లక్షలాది మంది వోటర్ల పేర్లు వోటర్ల జాబితా నుండి తొలగించబడ్డాయి, వారిని ఒక రకమైన అనిశ్చితిలోకి నెట్టారు. వోటరు జాబితాను ప్రక్షాళన చేయడానికి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్ ) ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో 80 లక్షల మందికి పైగా వోటర్లను జాబితా నుండి తొలగించారు, ఇది…

నిరుద్యోగులను వంచిస్తున్న రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం ధర్నాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఏమో నోటిఫికేషన్లు యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తున్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి విద్యార్థులను ప్రిపరేషన్ ఎలా అవుతున్నారు, వారి సమస్యలు అడిగి…

సంక్షోభం లో విమానయాన రంగం

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మోజ్ జలసంధి వద్ద నెలకొన్న అనిశ్చితి ప్రపంచ వ్యాప్తంగా చమురు సెగలను రాజేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, దాని ప్రభావం నేరుగా భారత విమానయాన రంగంపై పడటం అత్యంత ఆందోళనకరం. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ)  కేంద్ర ప్రభుత్వానికి పంపిన SOS…

ఉపముఖ్యమంత్రి సీపీఆర్ఓ  మధుసూదన్ గుండెపోటు తో మృతి 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు  చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో సోమవారం అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో కన్నుమూశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి  మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని…

ప్రపంచంలోని అత్యంత వేడి 100 నగరాల్లో తెలంగాణ నాలుగు ప్రాంతాలు

Hyderabad Records 28.5C Temperature Mild Weather Trend Observed

తెలంగాణలో భానుడు భగభగలాడుతున్నాడు. ఏప్రిల్ 2026 చివరి నాటికి రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎంతలా పెరిగిందంటే, ప్రపంచంలోని ‘100 అత్యంత వేడి ప్రాంతాల ‘జాబితాలో తెలంగాణకు చెందిన నాలుగు నగరాలు గుర్తించడం ఆందోళన కలిగిస్తుంది, గ్లోబల్ హీట్ లిస్ట్‌లో తెలంగాణ నగరాలు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను పర్యవేక్షించే ‘ఎల్‌డోరాడో వెదర్’ (Eldorado Weather) మరియు ఇతర వాతావరణ…

సెల్ఫ్ ఎన్యుమరేషన్ లో వివరాలు నమోదు చేసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

*సెన్సస్ 2027 లో పాల్గొని విజయవంతం చేయండి – సీ.ఎస్ రామకృష్ణారావు* 2027 సెన్సెస్ లో భాగంగా నేడు ప్రారంభమైన (Self-Enumeration లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ రావు ఆదివారం పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. నేడు ఉదయం తన నివాసంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తన స్వీయ గణన…