NEWS

NEWS

గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి

*గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి *పుష్కరాలకు 15 రోజుల ముందే పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ *ఆలయ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని…

అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం: ప్రాథమిక ఆధారాలు గుర్తించిన సిట్‌..

సుమారు 70 చోరీ ఘటనలపై నివేదిక అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు సమయంలో దొంగతనాలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఆలయ భద్రతా నిబంధనల్లో తీవ్ర లోపాలు చోటుచేసుకోవడంతో విరాళాల అపహరణకు అవకాశం కలిగిందని సిట్‌ పేర్కొంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా…

బాలారిష్టాల మ‌ధ్య ‘స‌ర్’ అమ‌లు ప్ర‌క్రియ‌!!

 వోటర్ల జాబితా సవరణ ఫారాలను నింపేటప్పుడు వోటర్లు కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఫారాలలో అడిగిన కొన్ని సాంకేతిక ప్రశ్నలు మరియు నిబంధనలు సాధారణ ప్రజలకు అర్థం కావడం లేదు. గతంలో ఉన్న వోటర్ కార్డ్‌లలో పేర్లు, పుట్టిన తేదీలు లేదా తండ్రి/భర్త పేర్లు తప్పుగా ఉండటంతో, ఇప్పుడు కొత్త ఫారంలో ఏ వివరాలు రాయాలనే గందరగోళం…

 దక్షిణాదిలో భారీ వర్షాలు:వాతావరణ శాఖ సూచన

ఈశాన్య భారత దేశంలో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రోజుల్లో దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో వాయువ్య, మధ్య భారతదేశం అలాగే ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వేడి గాలుల (హీట్‌వేవ్)…

తెలంగాణాపై ఆంధ్ర పెత్తనానికి తెగింపు

“తెలంగాణ అనే పదం 14వ శతాబ్దం నాటి తెల్లాపూర్ శాసనంలో స్పష్టంగా ఉన్నది. అక్బర్ నామా గ్రంథంలోనూ ఫజల్ రచనల్లో ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనిపిలిచారు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్యాహ్నం ఉన్న ఈ భూభాగాన్ని త్రిలింగాణం అనగా,కాలక్రమంలో తెలంగాణగా మార్పు చెందింది. ఇలాంటి చారిత్రిక, సాహిత్య ఆధారాలు కోకొల్లలు. కాలగమనాన్ని ఏ మాత్రం పరిశీలించాలనే…

హీట్ వేవ్ పై రాష్ట్రమంతా అప్రమత్తత

  *ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత‌ *వ‌డ‌గాల్పుల‌తో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత‌ *మృతుల కుటుంబాల‌కు రూ.4 ల‌క్షల చొప్పున న‌ష్టప‌రిహారం *రాష్ట్రంలో తీవ్రస్దాయి ఉష్ణోగ్రత‌ల‌పై మంత్రి పొంగులేటి స‌మీక్ష హైదరాబాద్: ఎండ‌ల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమ‌త్తంగా ఉండాల‌ని ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌క్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని రాష్ట్ర…

ఎండల తీవ్రత తో అప్రమత్తం గా ఉండాలి

* క‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేయాల‌ని సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు   హైద‌రాబ‌ద్‌: తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవ‌స‌ర‌మైన…

రాష్ట్రంలో మండే ఎండలు..

వొచ్చే వారం రోజులు ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీలు  తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎండల తీవ్రత పెరగనుంది. భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర…

‘మమత స్వయంకృతం ..!

     “తాను తీసిన గోతిలో  ..” అని తెలుగులో ఒక సామెత .. ఆ సామెత ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు .. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చెందిన ముఖ్యమంత్రి ( ఇంకా రాజీనామా చేయలేదు )  మమతా బెనర్జీ కి సరిపోతుంది. ప్రతి పక్ష రహిత రాజకీయలే లక్ష్యంగా .. ఏ…

సిటిజన్ కౌన్? (పౌరుడు ఎవరు?)

“పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు  ముగిశాయి. అక్కడ లక్షలాది మంది వోటర్ల పేర్లు వోటర్ల జాబితా నుండి తొలగించబడ్డాయి, వారిని ఒక రకమైన అనిశ్చితిలోకి నెట్టారు. వోటరు జాబితాను ప్రక్షాళన చేయడానికి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్ఐఆర్ ) ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో 80 లక్షల మందికి పైగా వోటర్లను జాబితా నుండి తొలగించారు, ఇది…