NEWS

NEWS

హిమాలయ ప్రళయం..

టిబెట్‌ నుంచి దూసుకొచ్చిన వరద.. నేపాల్‌లో గ్రామాలు మాయం రసువాలో బస్తీలు ధ్వంసం.. వందలాది పర్యాటకుల ఆచూకీ గల్లంతు భారతీయులు, ఎన్‌ఆర్‌ఐల కోసం ముమ్మర గాలింపు టిబెట్‌లోని గ్యిరాంగ్‌లోనూ భారీ విధ్వంసం రోడ్లు, వంతెనలు, విద్యుత్‌, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఛిన్నాభిన్నం   హిమాలయ పర్వత ప్రాంతం మరో భయానక ప్రకృతి విపత్తుకు వేదికైంది. టిబెట్‌ వైపు…

నాటి పోలీసు అమరుల త్యాగాలే నేటి శాంతికి నిదర్శనం

   వరంగల్‌లో అమరుల కుటుంబాలతో డీజీపీ సీ వీ ఆనంద్ భేటీ ‘టీజీ-వీర్’ యాప్ ప్రారంభం   పోలీసు అమరుల త్యాగాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొన్నాయని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్లతో పోరాడుతూ అమరులైన…

పంజాబ్ లో మళ్లీ “ఆప్” కే అధికారం

 అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’కే స్వల్ప ఆధిక్యం ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే పంజాబ్ రాష్ట్రంలో 2027లో రాబోయే శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరగనున్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేపట్టిన తాజా మూడ్ సర్వేలో వెల్లడయింది. పంజాబ్ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం… ప్రస్తుతం…

ఉద్యమకారుల గుర్తింపా? అగౌరవమా? చరిత్ర తారుమారా?

నిజానికి ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొనేవారు, ఆ ఉద్యమం విజయం సాధిస్తే తమకు వ్యక్తిగతంగా ఒనగూరబోయే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాల్గొనరు. తమ ఆశయాల కోసం, తమ త్యాగం ద్వారా ఒక ఉజ్వల భవిష్యత్తు వికసిస్తుందనే ఆదర్శంతో పాల్గొంటారు. వలస వ్యతిరేక ఉద్యమ కాలానికీ, ప్రస్తుతానికీ మనుషుల విలువల చట్రాల్లో మార్పు వచ్చిన మాట నిజమే గాని, ఇప్పటికీ కొందరైనా ఆదర్శాల…

ప్రధాన మంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా

రాహుల్ గాంధీ నేతృత్వంలో మోదీ రాజీనామాకు డిమాండ్ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం (లోక్ కళ్యాణ్ మార్గ్) సమీపంలో ధర్నా నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ వాద్రా, పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ఈ…

నేటి నుండి క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు

  *మీ సేవ, మీ సేవ వాట్సాప్‌లో “ఇందిరమ్మ ఇండ్లు” దరఖాస్తు సౌకర్యం*   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించిన దరఖాస్తు సేవలను మీ సేవ, మీ సేవ వాట్సాప్ ద్వారా అధికారికంగా ప్రారంభించింది. ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సులభంగా అర్హులైన వారందరూ చేసుకునేలా ఏర్పాట్లు…

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట

– పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత పథకాలపై సమగ్ర సమీక్ష – విద్య, వైద్యం, వివాహ సహాయం, బీమా పథకాల బలోపేతానికి ఆదేశాలు – పోలీసు పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, పోటీ పరీక్షలకు ప్రత్యేక ప్రోత్సాహం – సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం – ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందేలా…

గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి

*గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి *పుష్కరాలకు 15 రోజుల ముందే పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ *ఆలయ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని…

అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం: ప్రాథమిక ఆధారాలు గుర్తించిన సిట్‌..

సుమారు 70 చోరీ ఘటనలపై నివేదిక అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు సమయంలో దొంగతనాలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. ఆలయ భద్రతా నిబంధనల్లో తీవ్ర లోపాలు చోటుచేసుకోవడంతో విరాళాల అపహరణకు అవకాశం కలిగిందని సిట్‌ పేర్కొంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా…