Tag cm revanth reddy

మైనారిటీల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ డిగ్రీ క‌ళాశాల‌లు

Minority Welfare Telangana

మంచి ఫ‌లితాలు సాధించిన విద్యార్థుల‌కు ప్రోత్సాహకాలు మూసీ అభివృద్దిలో గుడితో పాటు మ‌సీదు, చ‌ర్చి, గురుద్వారాల నిర్మాణం మైనారిటీ సంక్షేమ శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, మే 8 : మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాల‌ని.. వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్ష‌ణ‌కు…

కొడంగల్‌ను ‘నందనవనం’గా మారుస్తా

CM Revanth Reddy

దేశం మొత్తం నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి విద్యా హబ్‌గా లగచర్ల.. 6 నెలల్లో సిమెంట్ పరిశ్రమలు ఏడాదిన్నరలోపు ‘కొడంగల్-నారాయణపేట’ ఎత్తిపోతల పూర్తి ముఖ్య‌మంత్రి రేవంత్ ‌రెడ్డి కొడంగ‌ల్‌లో 430 పడకల హాస్పిటల్‌ ‌నిర్మాణానికి శంకుస్థాపన మహలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం కొడంగల్‌,‌ప్రజాతంత్ర, మే 8: “దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా ఈ నియోజకవర్గాన్ని…

పెట్టుబ‌డి ఒప్పందాలు వేగంగా అమ‌ల్లోకి రావాలి

CM Revanth Reddy Review on Investments and Metro

ఒప్పందాల అమ‌లుకు ఉన్న ఆటంకాల‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాలి రియ‌ల్ టైం డాష్ బోర్డు ద్వారా ప‌ర్య‌వేక్షించాలి ఐటీ ట‌వ‌ర్ల‌ను స‌ద్వినియోగం చేయాలి.. పెట్టుబ‌డుల‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 22 : వివిధ వేదిక‌ల‌పై ప్ర‌ముఖ కంపెనీల‌తో కుదుర్చుకున్న అవ‌గాహ‌న ఒప్పందాలు (ఎంవోయూ) వేగంగా అమ‌ల్లోకి వ‌చ్చేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్…

మహిళా పోలీసుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త దిశానిర్దేశం

CM Revanth Reddy

రెండు ప్రత్యేక పుస్తకాల ఆవిష్కరణ! హైదారాబాద్, ప్రజాతంత్ర  :  తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా, వారికి వృత్తిపరంగా అత్యున్నత సౌకర్యాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక అడుగులు వేశారు. శుక్రవారం అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రెండు ముఖ్యమైన…

ఇదా ప్రజాస్వామ్యం?!

“రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన తర్వాత గడిచిన రెండు వారాలలో నాయకుల ప్రచార సరళినీ, ఒక పార్టీ మీద మరొక పార్టీ చేసుకుంటున్న ఆరోపణల ప్రత్యారోపణలనూ, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడాన్నీ, వోటర్లను ప్రలోభపెట్టడానికి సాగుతున్న ధన కనక వస్తు వాహన విచ్చలవిడి పంపిణీలనూ చూస్తే ప్రజాస్వామ్యానికీ ఈ ఎన్నికలకూ ఏమన్నా సంబంధం ఉన్నదా అని అనుమానం…

బొగ్గు బుక్కని వారెవరు?!  

“మొత్తం మీద ఈ వ్యవహారంలో శోధ కన్ స్ట్రక్షన్స్, సృజన్ రెడ్డి, నేషనల్ కన్ స్ట్రక్షన్ కంపెనీ, జి ఆర్ ఎన్ అండ్ మహాలక్ష్మి, వారాహి జీకే ఆర్ జాయింట్ వెంచర్, మేఘా ఇంజనీరింగ్, సుశీ హైటెక్ వంటి పేర్లు బైటికి వచ్చిన కాంట్రాక్టర్లు, ఇంకా పేర్లు బైటికి రాని కనీసం అరడజన్ కాంట్రాక్టర్లు అందరూ…

ఇక్కడ దండుపాళ్యం ముఠాలెవరు!?

“ఈ ఎపిసోడ్ నిర్థారణ చేసింది ఏమంటే ప్రధాన మీడియా సంస్థలు,అధికారపక్షం మధ్య ఎంత బలమైన అనుబంధం ,అక్రమ బంధం కొనసాగుతుంది.పరస్పర ప్రయోజనాల కోసం వారేమి చేస్తున్నారనే విషయం ప్రజల ముందు బహిర్గతం అయ్యింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్టు కాదు.తాము, మంత్రివర్గం సుద్దపూసలమే,పైగా మేము ఏ మెరుగని లేగదూడలం, ,మీడియానే ఆంబోతులు…

వ్యక్తిగత బ్యాంకు ఖాతా లపై సర్కార్ నజర్..!

“ప్రభుత్వ యంత్రాంగం కేవలం ప్రజల నుంచి వసూళ్లు చేయడమే పరమావధిగా పెట్టుకుంది తప్ప, తమ వైఫల్యాలకు బాధ్యత వహించేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదని ఈ నిర్ణయం తేటతెల్లం చేస్తోంది. ఒక వ్యక్తి పొరపాటుగా ఎరుపు రంగు సిగ్నల్ దాటితే ఆటోమేటిక్ గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యే సాంకేతికతను తీసుకువస్తున్న ప్రభుత్వం, మరి అదే…

చంద్రబాబు కొంప ముంచిన రేవంత్‌!!

 “రాయలసీమ ఎత్తిపోతల కేవలం ఒక పథకం మాత్రమే కాదు, రాజకీయంగా అత్యంత కీలకం. 2024 లో ఈ ప్రాంతంలో 52 సీట్లను తెలుగుదేశం గెలుచుకోవడానికి ఈ పథకమే కారణం.  సాగునీటి విషయంలో వైఎస్‌ఆర్సీపీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ  సంస్కరణలు తీసుకొస్తామంటూ గత ఎన్నికల్లో టీడీపీ విస్తృత ప్రచారం చేసింది. మరిప్పుడు  ఈ కరువు సీమ నీటి సమస్యను…