Tag cm revanth reddy

ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం..

ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు అన్యాయం జరగదు.. ఎస్సీ వర్గీకరణ పోరాట అమరులను ఆదుకుంటాం.. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ ‌యువ వికాసంలో ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం…

కేసీఆర్ వందేళ్లు బతకాలి..

కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచే ప్రాణ హాని.. అందుకే ఫాంహౌస్ నుంచి బయటకు రావడం లేదు.. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును కేసీఆర్ ఎండబెట్టారు మీరు అలాగే ప్రతిపక్షంలో, మేం ఇలాగే అధికార పక్షంలో ఉండాలి..  రాజ్యాంగ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పరిపాలన శాసనసభలో బిఆర్ఎస్ సభ్యులపై రేవంత్ రెడ్డి విమర్శలుహైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15: ‘భారత…

ప్రామాణిక పద్ధతుల్లో బిసి బిల్లును ప్రవేశపెట్టాలి

బీసీల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ల కల్పనతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు పెంపునకు రాష్ట్ర చట్టసభలలో బీ.సీ.బిల్లులను ప్రవేశపెట్టే ముందు పలు ప్రామాణిక పద్ధతులు పాటించాలని…

39 సార్లు దిల్లీకి వెళ్లినా ప్రయోజనమేంటి?

ఇప్పటి వరకు ఒక్క రూపాయి తేలేదు రేవంత్‌ ‌దిల్లీ పర్యటనలపై కేటీఆర్‌ ‌విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పదేపదే దిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్‌ ‌రెడ్డి మొత్తం 39 సార్లు దిల్లీకి వెళ్లినప్పటికీ,…

టీచర్ల  అక్రమ నియామకాలపై విచారణ సాగదీత

sports quota

జాతీయ స్థాయి క్రీడాకారులకు తీరని మనోవేదన సీఎం స్పందించి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన  డీఎస్సీ 2024 ఎస్జిటి టీచర్ పోస్టుల (DSC Teacher Posts) స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాల ఆరోపణలపై చేపట్టిన రీ వెరిఫికేషన్ ప్రక్రియ నెలల తరబడి జాప్యం అవుతోంది.…

తెలంగాణ రైజింగ్‌కు మ‌ద్ద‌తివ్వండి

విదేశాల్లో, భార‌త్ కార్య‌క్ర‌మాల్లోనూ ప్ర‌చారం చేయాలి.. విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జైశంక‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణ‌ను స‌మున్న‌తంగా నిలిపేందుకు త‌మ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుబ్ర‌హ్మ‌ణ్యం జైశంక‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని…

అసెంబ్లీలో  చర్చకు కేసీఆర్ రావాలి

CM Revanth Reddy

ఆయన వ్యవహార శైలిని ప్రజలంతా గమనిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 13 : మాజీ సీఎం కేసీఆర్‌ చర్చకు రాకుండా గవర్నర్‌ ప్రసంగానికి వొస్తే ఏం లాభమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకవేళ చర్చకు వొస్తే వారు చేసిన తప్పులేంటో వివరించే అవకాశం ఉంటుందని.. తద్వారా ప్రజలకు తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చకు…

ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం..

CM Revanth Reddy

అందుకే ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం గాంధీ కుటుంబంలో నాకు మంచి అనుబంధం.. ఫొటోలు దిగి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణలో ఏప్రిల్‌ లో మూడు రోజుల పాటు భారత్‌ సమ్మిట్‌ ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి New Delhi | ప్రజాతంత్ర, మార్చి 13 :  మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలతోపాటు పార్టీలో కీలకంగా పనిచేసిన…

మ‌హిళా సంఘాలకు మరెన్నో అవకాశాలు..

త్వరలో  రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు గురుకులాల‌కు మ‌హిళా సంఘాల నుంచి పౌష్టికాహారం స‌ర‌ఫ‌రా కార్పొరేట్ కంపెనీల‌తో పోటీ ప‌డేలా మ‌హిళా సంఘాల‌ను తీర్చిదిద్దుతాం.. మ‌హిళా సంఘాల బ‌లోపేతంతోనే 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థగా తెలంగాణ‌ బిఆర్ఎస్ నేత‌ల్లో పైశాచిక ఆనందం ఎందుకు? ఇందిరా మ‌హిళా శ‌క్తి స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్,…

You cannot copy content of this page