Category అరుగు

‘బొంబై పట్నం చూడరా బాబు’ పాల్వంచ నుండి బొంబై విక్టోరియా టర్మినస్‌ కు పయనం

ఖమ్మం రైల్వే స్టేషన్‌ అంటే ఒక విచిత్ర సంఘటన జ్ఞాపకం వస్తుంది. నేను, అయ్యర్‌ ఒక రోజు హైదరాబాద్‌ రావల్సివచ్చింది. ఒక కారు తీసుకొని సాయంత్రం 5 గంటలకు బయల్దేరాం. విజయ రాఘవన్‌ అనే మా మిత్ర ఇంజినీర్‌ మాతో ఖమ్మం దాకా కారులో వస్తాననీ, అక్కడ నుండి రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ ‘మద్రాస్‌…

‘బొంబై పట్నం చూడరా బాబు’ పాల్వంచ నుండి బొంబై విక్టోరియా టర్మినస్‌ కు పయనం

45 సంవత్సరాల క్రితం 1977నుండి 79 వరకు సుమారు రెండున్నర సంవత్సరాలు నేనున్నప్పటి పాల్వంచ గ్రామం గురించీ, అక్కడి నా అనుభవాల గురించీ తెలిపే ముందు నేను అక్కడికి చేరుకున్న కారణం ముందుగా తెలుపుతాను. 1976 లో బీ ఎచ్‌ ఇ ఎల్‌ (రిసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌) హైదరాబాద్‌ వారు సికిందరాబాద్‌ లోని మనోహర్‌ టాకీసు…

720 ‌మెగా వాట్ల 8 యూనిట్లు పోయి ఢాం ఢాం ఢాం..

800 మెగావాట్ల 1 యూనిట్‌ ‌వచ్చే ఢాం ఢాం ఢాం  కాకతీయ కలగూర గంప – 15 ఇప్పుడు భద్రాది జిల్లలోని ‘పాల్వంచ’ పట్టణం లక్షా ముప్పై వేల జనాభాతో ఒక మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌గా వెలిగి పోతుంది. కాని 60 సంవత్సరాల గతంకు పోతే అది ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం లోని ఒక…

‘రాజా రవి వర్మ’, ‘రాజా దీన్‌ దయాళ్‌’, – ఈ ఇద్దరు కలిసిన వారసత్వం ‘‘రవివర్మ’’ నారాయణ

కాళోజీ నారాయణ రావు, పాములపర్తి సదాశివ రావు (1962)

 కాకతీయ కలగూర గంప – 14 ‘ రాజా రవివర్మ ‘ కాన్వాస్‌ నూ, బ్రషునూ, రంగులనూ ఉపయోగించిన ఒక మహోన్నత పెయింటర్‌. ‘రాజా దీన్‌ దయాళ్‌’’ కెమెరానూ,ఫోటో ఫిల్ములనూ, లెన్సులనూ ఉపయోగించిన అద్భుత ఫోటోగ్రాఫర్‌. ఇద్దరికీ ‘రాజా’ అనేది బిరుదైనా, ఇద్దరూ వారి వారి కళాత్మక పనిలో నిజమైన ‘రాజులే’. ఇద్దరూ తమ తమ…

జయుడు చెప్పిన విజయుడి గాథ నకిలీ జ్యోతిష్కుడి గుట్టు రట్టు

 కాకతీయ కలగూర గంప – 13 ఒక సారి దక్షిణాది నుండి నాడీ జ్యోతిష్యం చెప్పే ఒక జ్యోతిష శాస్త్రవేత్త సికిందరాబాదుకు రావడం జరిగింది (ఇది1958 లో శ్రీ పీ వీ గారు ఎం. ఎల్‌. ఏ ‌గా వున్నప్పుడు జరిగింది.). ఈయన స్పెషాలిటీ ఏమిటంటే తన దగ్గరకు వచ్చే జనాలను అనేక ప్రశ్నలడిగి సమాధానాలు…

‘ఈనాడు’- ‘కాకతీయ పత్రిక’ల బంధం..

కాకతీయ కలగూర గంప-13 తెలంగాణ పాత ముచ్చట్లు ప్రారంభ రోజుల్లో ‘ఈనాడు’ దిన పత్రిక కు ఒక మేటి జర్నలిస్టు ను అందించిన అలనాటి ‘కాకతీయ పత్రిక’ 1974 ప్రాంతాల్లో రామోజీరావు గారు ఒక తెలుగు దిన పత్రికను ప్రారంభించి దానిని ఒక క్రొత్త పంథాలో నడపాలని అనుకున్నప్పుడు చలసాని ప్రసాదరావును సంప్రదించడం జరిగింది. ఆయనే…

జీవనశైలిలో మార్పులు అవసరం!

 కంటి నిండా నిద్ర కూడా ముఖ్యమే… దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే మధుమేహ రోగుల సంఖ్య విషయంలో తెలంగాణ మూడోస్థానంలో నిలిచిందంటే ఆశ్చర్యం కలుగక మానదు.   మన రాష్ట్రంలో మూడు పదులు పైబడిన వారిలో 14 శాతం మంది షుగర్‌ పేషంట్స్‌ ఉన్నారని.. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చిన…

సమానత్వానికి సమున్నత పీఠం!

స్వేచ్ఛకు పట్టం కట్టింది…  సమానత్వానికి సమున్నత పీఠం వేసింది..  సౌభ్రాతృత్వానికి బ్రహ్మరథం పట్టింది.  మన భారత రాజ్యాంగం. 389 సభ్యుల ఆలోచనల సమాహారంగా ప్రాణంపోసుకుంది. అందులో పదిహేనుమంది మహిళామణులు పాలుపంచుకోవడం మరపురాని ఘట్టం. వారి గురించి ఒక్కసారి.. కమలా చౌదరి:  భారత స్త్రీలు నిత్య జీవితంలో ఎదుర్కొనే అంశాలపై అనేక రచనలు చేశారు. భారత జాతీయ…

  పీ వీ గారికి నచ్చిన. అంబేడ్కర్ గారు మెచ్చిన ప్రముఖ మరాఠీ మేధావి ప్రహ్లాద్ కేశవ్ అత్రే

1950 దశకంలో బొంబయి నగరంతో కలసిన మహారాష్ట్రను కోరుతూ ఏర్పడ్డ సంయుక్త మహారాష్ట్ర సమితికి చెందిన అనేక నాయకులు అంబేడ్కర్ తో సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. వారిలో శంకర్రావ్ మోరే, కేశవ్ సీతారాం ఠాక్రే, , పాండురంగ్ సదాశివ్ సానే, ఎస్.ఎం.జోషి, రామ్ మనోహర్ లోహియా తో బాటు ప్రహ్లాద్ కేశవ్ అత్రే కూడ ఉన్నారు.…

You cannot copy content of this page