Tag CM Revanth Reddy updates

సన్న బియ్యం లబ్ది దారుడి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి సహ పంక్తి భోజనం 

రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో  ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  స్వయంగా సహపంక్తి భోజనం చేశారు.భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…

శ్రీ సీతారాముల కల్యాణం లో ముఖ్యమంత్రి దంపతులు 

CM and his wife at the Sri Sitaram kalyana mahotsavam

భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

నేడు భద్రాద్రికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

survey should be completed within the time limit says cm revanth reddy

˜సీఎం పర్యటన షెడ్యూల్‌ ఖరారు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  5 :  ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదివారం భద్రాచలం రానున్నారు. సీతారాముల కల్యాణ మహో త్సవానికి హాజరుకానున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఆనావాయితీ ఉన్నందున రేవంత్‌ రెడ్డి దంపతులు సంప్రదాయం పాటించనున్నారు. ఆదివారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి…

‌ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్‌..

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •నగరంలో జీసీసీ ఏర్పాటుకు ముందుకొచ్చిన వాన్‌ ‌గార్డ్ ‌సంస్థ •ఏఐ, డేటా అనాలిసిస్‌, ‌మొబైల్‌ ‌టెక్నాలజీ సెంటర్‌ •ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం •నాలుగేళ్లలో 2300 మందికి ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : తెలంగాణ రైజింగ్‌ ‌విజన్‌లో భాగంగా హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి జీసీసీ గమ్య…

భట్టి బడ్జెట్ భేష్

Cm Revanth Reddy

భట్టి నేను జోడెడ్ల మాదిరిగా రాష్ట్ర అభివృద్ధికి ప్రయత్నం చేస్తాం ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ‘మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్బుతంగా ఉంది’ అని, ‘మేమిద్దరం కలిసి జోడేడ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రయత్నిస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm…

కొత్త సంవత్సరం అందరికీ శుభం కలగాలి..

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నుంచి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ధర్మబద్దమైన కోరికలు నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి…

పవర్ ఫుల్ సీఎం రేవంత్..

BRS conspiracy to destabilize govt says revanth reddy

మొదటి స్థానం లో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదవ స్థానంలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ  అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి 2025 సంవ‌త్స‌రానికి ది ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ జాబితా వంద మంది అత్యంత శ‌క్తిమంతుల్లో 28వ‌ స్థానం గ‌తేడాదితో పోల్చితే 11 స్థానాలు మెరుగైన సీఎం స్థానం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 28 : త‌న ప‌రిపాల‌నా నైపుణ్యం.. ప్ర‌భావవంత‌మైన రాజ‌కీయంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి…

నన్ను కరుడుగట్టిన నేరస్తుడిలా బంధించారు

Chief Minister Revanth Reddy

బూతులు తిట్టించారు.. అవమానించారు.. నేను కక్ష సాధించాలనుకుంటే మీరు.. జైలులో ఉండేవారు..   అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి  భావోద్వేగం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గతంలో తాను ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేస్తూ, తాను ఎవరిపై కక్షసాధింపు చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. తనపై జరిగిన అన్యాయాన్ని తానొకవేళ ప్రతీకారంగా తీసుకుని ఉండుంటే, పరిస్థితి పూర్తిగా…

పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన అప్పు రూ. 8,19,151 కోట్లు..

గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ రూ.16,908 కోట్లే.. మా హయాంలో రూ. 20,616,89 కోట్లు మాఫీ  చేశాం.. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన కెసీఆర్.. నాలుగేళ్లల్లో చేసిన మాఫీ రూ.16,143 కోట్లు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వడ్డీ పోగా వీళ్లు మొదటి ఐదేళ్లల్లో చేసిన రుణమాఫీ 13,514 కోట్లు…

You cannot copy content of this page