ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం..

ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు అన్యాయం జరగదు.. ఎస్సీ వర్గీకరణ పోరాట అమరులను ఆదుకుంటాం.. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసంలో ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం…