Tag telugu news online

పెడదారి పడుతున్న ప్రభుత్వ ఆలోచన

భేషజాలకు పోకుండా విశ్వవిద్యాలయ విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారి ఆస్తులను కాపాడుతూ వారిలో ఏర్పడుతున్న అభద్రతాభావాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. పౌర సమాజం నుండి మేధావుల, విద్యారంగ నిపుణుల, విద్యార్థి సంఘాలతో చర్చించి శాస్త్రీయ దృక్పథంతో విషయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమచితం. రాజకీయాలకతీతంగా దేశ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక…

బిఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం

hఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌భేటీ రజతోత్సవ సభ ఏర్పాటుపై కీలక సూచనలు గజ్వెల్, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై చర్చించారు. వరంగల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహాసభకు సంబంధించి…

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం  చారిత్రాత్మకమైనదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్ లో ప్రజలకు సన్నబియ్యం అందించి పథకాన్ని ప్రారంభించారు. ఈ…

‘‌హెచ్‌సీయూ’ వర్ధిల్లాలి

తుపాకి మీద కూర్చున్న ‘ కాసు’ల కింద మంట పెట్టిన నాటి ప్రత్యేకోద్యమ తెలంగాణ నెత్తుటి సూర్యుల తొలి అమరపు విజయమిది యవనాక్షర త్యాగాలకు స్వేచ్ఛావరణ నివాళిది సజల జ్వాజ్వల్య ప్రాణ వసంతాల జాతరిది ఆ మట్టి కణకణం అమరుల తెలం’గానం’ ఆవరణంతా అక్షరాలు మొలిచి అమరుల ఆశయానికి ఊపిన పచ్చటి భూమి జెండాలైనాయి లేళ్ళు…

రాష్ట్ర ప్రజలకు అందుబాటులో రెండు విమానాశ్రయాలు

Two airports available to the people of the state

 కొత్తగా ఆదిలాబాద్‌కు గ్రీన్‌ ‌సిగ్నల్‌, భూ సేకరణలో మామునూరు ఆలస్యం  ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) రాష్ట్రంలో  త్వరలో మరో రెండు విమానాశ్రయాలు సిద్దం కానున్నాయి. శంషాబాద్‌ ‌విమానాశ్రయం తప్ప ఆకాశయానానికి తెలంగాణ ప్రజలకు మరో అవకాశంలేకపోవడంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంతో…

ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే…

ప్రాజెక్టులో సెంట్రల్‌ ‌యూనివర్సిటీ భూమి లేదు •అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదు •స్పష్టం చేసిన టిజిఐఐసి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు…

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. మావోయిస్టులు దంతెవాడ, బీజాపూర్‌ ‌జిల్లాల సరిహద్దులోని ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రత బలగాలు ఆ ప్రాంతంలోకి వెళ్లాయి. మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రత బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక మహిళా మావోయిస్టు తీవ్రంగా బుల్లెట్లు తగలడంతో అక్కడిక్కడే…

ముదురుతున్న హెచ్‌సిఎ, సన్‌రైజర్స్‌ వివాదం

Caste census

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీరియస్‌.. ˜కాంప్లిమెంటరీ పాస్‌ల కోసం బెదిరిస్తే కఠిన చర్యలు ˜విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 31: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంప్లిమెంటరీ పాస్‌లు కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వొచ్చాయి.…

నెట్ ఫ్లిక్స్ సీరియల్‘ అడోలసెన్స్’ చెబుతున్న సత్యం …

యుక్తవయసు బాలలతో మెలిగే నైపుణ్యాలను వ్యవస్థలు,తల్లిదండ్రులు ఉపా ధ్యాయులు  మెరుగు పరచుకోవాలి… ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ షో ‘Adolescence’ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ షోలో, తన తో పాటు చదువుకుంటున్న బాలికను  హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 13 ఏళ్ల బాలుడి కథను ప్రదర్శించారు. ఈ సంఘటన అతని కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసిన విధానం హృదయ విదారకంగా ఉంటుంది. ఇందులో…

You cannot copy content of this page