Tag telugu news online

ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం..

ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు అన్యాయం జరగదు.. ఎస్సీ వర్గీకరణ పోరాట అమరులను ఆదుకుంటాం.. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ ‌యువ వికాసంలో ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం…

18 ‌మంది సభ్యులతో యాదగిరిగుట్టకు ధర్మకర్తల మండలి

ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వొచ్చే ఆలయాలన్నీ దేవాదాయశాఖ పరిధిలోకి.. •అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి18: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. 18 మంది సభ్యులతో వైటీ-డీ బోర్డు ఉంటుందని చెప్పారు. బోర్డు పదవీకాలం…

యాదాద్రి ఆలయ ధర్మకర్తల బోర్డు ఏర్పాటు హర్షణీయం

The formation of the Yadadri Temple Board of Trustees is a joyous event.

వేములవాడకు కూడా ట్రస్ట్ ‌బోర్డు ఉండాలి బోర్డులో గిరిజన సభ్యుడిని నియమించాలి యాదాద్రిలో ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజ్‌ ‌నిర్మించాలి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సూచనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 1  యాదాద్రి దేవాలయానికి  ధర్మకర్తల బోర్డు కోసం బిల్లును ప్రవేశపెట్టడాన్ని  అభినందిస్తున్నానని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అయితే ఈ బిల్లులో…

తెలంగాణ‌లో పెట్టుబ‌డులకు రష్యా ఆసక్తి

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన రష్యా ప్రభుత్వ ప్రతినిధులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar babu ) కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని…

‘సురవరం’ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలి..

Suravaram Prathapa Reddy

తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు హర్షణీయం.. సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్‌ ప్రతినిధులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : తెలుగు సాహిత్య రంగంలో భావితరాలకు స్పూర్తిని ఇచ్చే విధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ సుప్రసిద్ద రచయిత, వైతాళికుడు “సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Prathapa Reddy ) తెలుగు విశ్వవిద్యాలయం”గా నామకరణం…

సమ సమాజ స్థాపన కోసమే రాజ్యాంగ వ్యవస్థ

Kakatiya University

రాజ్యాంగ పరిరక్షణలో అందరం భాగస్వాములు కావాలి జస్టిస్ పిఎస్ నారాయణ కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర మార్చి 18 : సమ సమాజ స్థాపన కోసం రాజ్యాంగ వ్యవస్థ ఉపయోగపడుతుందని, సెక్యులర్ భావాలతో రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతి ఆర్టికల్ దేశ ప్రజలందరికీ దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నారాయణ (Justice PS…

తెలంగాణ రైల్వేల అభివృద్ధికి భారీగా నిధులు

రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5,337 కోట్లు బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, మార్చి 18 : వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేస్తామని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్‌ (Dr. K.Laxman) అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. దేశంలో రైల్వే పనితీరుపై రాజ్యసభలో…

ఉద్యమకారులను యాది మరిచిన పాలకులు

Cell phone use... is dangerous for children...!

భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిక్కించదగిన ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. సాయుధ పోరాటానికి నాంది పలికినది దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మ బిక్షంతో పాటు అనేకమంది యోధుల పోరాట వారసత్వ స్పూర్తిని పునికిపుచ్చుకొని తెలంగాణ ఆస్థిత్వాన్ని పతాక…

సెల్ ఫోన్ వాడకం… పిల్లలకు ప్రమాదం…!

సెల్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఎంతలా అంటే పడుకుని లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు మన తోనే ఉంటుంది. మళ్లీ పడుకున్న తర్వాత మన పక్కనే ఉంటుంది. క్షణానికి ఒక్కసారైనా బుల్లి సెల్ఫోన్ ను చూడందే నిద్రపట్టదు. ఇది పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ ఇదే రుగ్మతలా మారిపోయింది.…

You cannot copy content of this page