Take a fresh look at your lifestyle.
Browsing Tag

Prajatantra

ఓదార్పుతో మానసిక ఒత్తిడి మటుమాయం

 ‘‘‌మానసిక ఒత్తిడికి గురి చేసే మనస్సే...మానసిక ఒత్తిడిని తగ్గించే ఆయుధంగా కూడా ఉపయోగ పడుతుంది. ఒత్తిడిని పెంచే ఆలోచనలకు స్వస్తి చెప్పి.. మనస్సును ఆహ్లాదపరిచే ఆలోచనలకు రూపకల్పన చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చక్కటి సెలయేరు, పక్షుల…
Read More...

ప్రజాతంత్ర డైరీ, క్యాలెండర్ 2023 ఆవిష్కరణ

ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ  ని ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్... ప్రజాతంత్ర దినపత్రిక 2023 క్యాలెండర్, డైరీ ని హనుమకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ ఆదివారం సర్క్యూటివ్ గెస్ట్ హౌస్ లో విడుదల చేశారు. ఈ…
Read More...

గో ఆధారిత ఉత్పత్తులతో ఆరోగ్యం

క్యాన్సర్‌ ‌తదితర రోగాలకు దూరం క్యాన్సర్‌ అవగాహనాకార్యక్రమంలో ఇవో ధర్మారెడ్డి తిరుపతి, అక్టోబర్‌ 8 : ‌ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవరచుకుని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్‌ ‌రహిత సమాజాన్ని నిర్మించవచ్చని…
Read More...

ఐక్యరాజ్య సమితి శల్య సారథ్యం

  సెప్టెంబర్‌ 21, అం‌తర్జాతీయ శాంతి దినోత్సవం ప్రస్తుత ప్రపంచ ఆధిపత్య ధోరణి శాంతికి విఘాతం కలిగిస్తున్నది. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న సామ్రాజ్యవాద అహంకార ధోరణి, యుద్ధోన్మాదానికి దారి తీస్తున్నది. ఉక్రెయిన్‌,‌రష్యాల మధ్య గత కొద్ది నెలలుగా  …
Read More...

మంత్రి హరీష్ రావు కు ప్రజాతంత్ర డైరీ 2022 అందజేసిన దేవులపల్లి అమర్

డిసెంబర్ 31 న హైదరాబాద్ ,ఆం.ప్ర.ముఖ్యమంత్రి అధికార నివాసం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఆ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు,'ప్రజాతంత్ర' వ్యవస్థాపక సంపాదకులు దేవులపల్లి అమర్ "ప్రజాతంత్ర" 2022 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు.బుధవారం 'ప్రజాతంత్ర' డైరీ…
Read More...

గోదావరి, కృష్ణ బోర్డు ల ఏర్పాటు ..!

ఆరు ప్రాజెక్టులకు డీపీఆర్వో సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి డీపీఆర్వో సమర్పించని ఆంద్ర ప్రదేశ్ కేంద్రం వెల్లడి  ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ ,నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 87,…
Read More...

నిగూఢ కరెన్సీ నిగ్గు తేల్చలేమా?

‘‘అమ్మకం చేపట్టవచ్చు.దీనిపై ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం ఉండదు.అంటే ఇది పూర్తిగా వికేంద్రీకృత వ్యవస్థ.ఈ కరెన్సీనిక్రిప్టోగ్రఫీ సూత్రంపై పనిచేసే బ్లాక్‌చైన్‌ ‌టెక్నాలజీ నుంచి తయారు చేస్తారు. దీన్ని హ్యాక్‌ ‌చేయలేరు.. ఇది దెబ్బతినదు. సూటిగా…
Read More...

నెత్తిమీద లక్షల అప్పు ..! అన్నదాత ఆగమాగం ..

దేశంలో 50 శాతం వ్యవసాయ కుటుంబాలు రుణగ్రస్తులే వ్యవసాయ రంగంలో రుణగ్రహీతల సంఖ్య ఐదేళ్ళలో 58 శాతం పెరిగిందిః ఎన్‌ ఎస్‌ ఓ ‌సర్వే ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌బ్యూరో : దేశంలో కుటుంబాల రుణాలు పెరిగిపోతున్నాయి. 2012-13 ప్రాంతంలో కుటుంబానికి 47…
Read More...

మళ్ళీ హైదరాబాదుకు..2

"మనం మన రాజ్యాంగాన్ని పట్టించుకోవలసినంత తీవ్రంగా, గంభీరంగా పట్టించు కోలేదనుకుంటాను. ఆ నిర్లక్ష్యానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం. రాజ్యాంగం అనేది కేవలం ఒక చట్టపరమైన పత్రం కాదు. అది ఒక రాజకీయ ప్రకటన. దాని వెనుక ప్రజలున్నారు. ప్రజా ఉద్యమం…
Read More...