Browsing Tag
Prajatantra
మంత్రి హరీష్ రావు కు ప్రజాతంత్ర డైరీ 2022 అందజేసిన దేవులపల్లి అమర్
డిసెంబర్ 31 న హైదరాబాద్ ,ఆం.ప్ర.ముఖ్యమంత్రి అధికార నివాసం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఆ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు,'ప్రజాతంత్ర' వ్యవస్థాపక సంపాదకులు దేవులపల్లి అమర్ "ప్రజాతంత్ర" 2022 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు.బుధవారం 'ప్రజాతంత్ర' డైరీ…
గోదావరి, కృష్ణ బోర్డు ల ఏర్పాటు ..!
ఆరు ప్రాజెక్టులకు డీపీఆర్వో సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం
ఎటువంటి డీపీఆర్వో సమర్పించని ఆంద్ర ప్రదేశ్ కేంద్రం వెల్లడి
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ ,నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 87,…
నిగూఢ కరెన్సీ నిగ్గు తేల్చలేమా?
‘‘అమ్మకం చేపట్టవచ్చు.దీనిపై ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం ఉండదు.అంటే ఇది పూర్తిగా వికేంద్రీకృత వ్యవస్థ.ఈ కరెన్సీనిక్రిప్టోగ్రఫీ సూత్రంపై పనిచేసే బ్లాక్చైన్ టెక్నాలజీ నుంచి తయారు చేస్తారు. దీన్ని హ్యాక్ చేయలేరు.. ఇది దెబ్బతినదు. సూటిగా…
నెత్తిమీద లక్షల అప్పు ..! అన్నదాత ఆగమాగం ..
దేశంలో 50 శాతం వ్యవసాయ కుటుంబాలు రుణగ్రస్తులే
వ్యవసాయ రంగంలో రుణగ్రహీతల సంఖ్య ఐదేళ్ళలో 58 శాతం పెరిగిందిః ఎన్ ఎస్ ఓ సర్వే
ప్రజాతంత్ర ఇంటర్నెట్ బ్యూరో : దేశంలో కుటుంబాల రుణాలు పెరిగిపోతున్నాయి. 2012-13 ప్రాంతంలో కుటుంబానికి 47…
మళ్ళీ హైదరాబాదుకు..2
"మనం మన రాజ్యాంగాన్ని పట్టించుకోవలసినంత తీవ్రంగా, గంభీరంగా పట్టించు కోలేదనుకుంటాను. ఆ నిర్లక్ష్యానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం. రాజ్యాంగం అనేది కేవలం ఒక చట్టపరమైన పత్రం కాదు. అది ఒక రాజకీయ ప్రకటన. దాని వెనుక ప్రజలున్నారు. ప్రజా ఉద్యమం…
వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి మంత్రి హరీష్రావు ఒఎస్డీ బాల్రాజు
సిద్ధిపేట : కొరోనా వ్యాధిని అరికట్టడానికి వైద్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ఒఎస్డీ బాల్రాజు అన్నారు. గురువారం నంగునూరు మండలంలోని రాజగోపాల్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నంగునూరు మండల వైద్య…
జనం భాషకు జై కొట్టిన కాళోజీ కలం… అందుకే ఆయన జయంతి తెలంగాణ భాషాదినోత్సవమైంది
జయంతి వేడుకల్లో జడ్పి ఛైర్పర్సన్ రోజాశర్మ
సిద్ధిపేట : ఇతర భాషలపై మోజుతో మాతృభాషను విస్మరించేవారిని కాళోజీ కంటే గొప్పగా ఎవరు హెచ్చరిస్తారు. జనం భాషకు కాళోజీ కలం జై కొట్టిందనీ.. అందుకే ఆయన జయంతి ‘తెలంగాణ భాషాదినోత్సవం’ అయిందనీ…
రాజకీయం కోసమే లోకేశ్ గుంటూరు పర్యటన
కావాలనే రచ్చ చేసేందుకు వచ్చారన్న ముస్తాఫా
టిడిపి హయాంలో ఎలా స్పందించారో తెలుసని విమర్శ
గుంటూరు,సెప్టెంబర్ 9 : ఇప్పుడు లోకేష్ గుంటూరులో పర్యటన చేయాల్సిన అవసరమేముందని వైసిపి ఎమ్మెల్యే ముస్తాఫా మండిపడ్డారు. వాల ద పేలాలు ఏరుకుంటూ…
ప్రమాదాల నివారణ లక్ష్యంగా అనుమతులు
వినాయక మండపాల ఏర్పాట్లపై పోలీసులు
విజయవాడ,సెప్టెంబర్ 9 : వినాయకచవితికి ఏర్పాట్లు చేసి, మంటపాలను పెట్టాలనుకుంటున్న వారు దరఖాస్తుతో పాటు విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జనమార్గం, వాహనం…