Category జాతీయం

అన్నామలై బాటలో సుమతి వెంకటేశ్‌

‌- బిజెపికి రాజీనామా చేసిన పార్టీ రాష్ట్రకార్యదర్శి చెన్నై, జూన్‌ 6:‌ తమిళనాడు భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మరింత ముదురుతోంది. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే.అన్నామలై, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్‌ ‌పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్‌…

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు

– ఇరాన్‌ ‌డ్రోన్లను కూల్చిన అమెరికా సైన్యం -హొర్మూజ్‌ ‌జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్తతలు టెహ్రాన్‌,‌జూన్‌6:‌పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ ముసురుతున్నాయి. హోర్ముజ్‌ ‌జలసంధి లక్ష్యంగా ఇరాన్‌ ‌ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేసింది. దీనికి ప్రతీకారంగా, ఇరాన్‌ ‌తీరప్రాంతంలోని నిఘా రాడార్‌ ‌కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఈ పరిణామం ఇరు…

ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు

చెన్నై, జూన్ 5: తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం సీఎం విజయ్ పై ఉన్న దృష్టి ఇప్పుడు అన్నామలై వైపు మళ్లింది. ఆయన ఇప్పటికే బీజేపీని వీడగా తన రాజకీయ భవిష్యత్తు గురించి తాజాగా మీడియాతో మాట్లాడారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన‌ అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే…

మమతకు మరో షాక్‌

-‌ ఎం‌పీల్లోనూ తిరుగుబాటు – అభిషేక్‌ ‌నాయకత్వాన్ని వ్యతిరేస్తున్న మెజార్టీ ఎంపీలు కోల్‌కతా, జూన్‌ 5: ‌పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబల్‌ ‌గ్రూప్‌ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ…

యధాతథంగా కీలక వడ్డీ రేట్లు

– రెపో రేటు మార్చలేదు – ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబై, జూన్ 5: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈమేరకు ద్రవ్య పరపతి విధాన సవిÖక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని,…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

– 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,55,730 న్యూదిల్లీ, జూన్ 5 : భారత్‌లో బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలో శుక్రవారం కూడా స్వల్ప స్థాయిలో కోత పడింది. కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటున్న వెండి ధర కూడా తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం…

కీలక ఖనిజాల అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రం ప్రారంభం

– భారత్-యూకే భాగస్వామ్యంలో మరో కీలక మైలురాయి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, జూన్ 4 : భారత్-యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) మధ్య క్రిటికల్ మినరల్స్ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం మరో కీలక మైలురాయి చేరుకుంది. 2025లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక భేటీ సందర్భంగా క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్…

బెంగాల్‌లో మరో కీలక పరిణామం

– రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత – స్పీకర్‌ ‌రతీంద్ర బోస్‌ ఆదేశాలు జారీ కోల్‌కతా, జూన్‌ 3:  ‌పశ్చిమ బెంగాల్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ స్పీకర్‌ ‌రతీంద్ర బోస్‌ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన…

దిల్లీ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం

– 21మంది దుర్మరణం చెందినట్లు గుర్తింపు – ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి న్యూదిల్లీ, జూన్‌ 3:‌దేశ రాజధాని దిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మల్వియా నగర్‌లోని, హౌజ్‌ ‌రాణీ లైన్‌లో ఐదంతస్తుల భవనం బేస్‌మెంట్‌లో లెమన్‌ ‌గ్రీన్‌…