Category జాతీయం

విచారణ వాయిదా కుదరదు : సుప్రీం కోర్టు

– సీఈసీ నియామకంలో సీజే తొలగింపు కేసు.. న్యూదిల్లీ, మే 6: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యత్వాన్ని తొలగించిన కేసుపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా వేయాలని…

రేపు బీహార్ కేబినెట్ విస్తరణ

– మంత్రివర్గంలో నితీశ్ తనయుడు నిశాంత్ ! పాట్నా, మే 6 : బీహార్‌లో గురువారం కీలక మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. గాంధీ మైదానంలో పెద్దఎత్తున ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. జేడీయÖ నేతలు మంగళవారం రాత్రి జరిపిన…

టీవీకేకు తమిళ కాంగ్రెస్ మద్దతు

– ఏఐసీసీ తమిళనాడు ఇన్‌చార్జి గిరీశ్ చోడంకర్ ప్రకటన – తిరుచ్చి సీటును వదులుకోబోతున్న విజయ్ చెన్నై, మే 6: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే పార్టీకి కాంగ్రెస్ అధికారిక మద్దతు ప్రకటించింది. విజయ్ కోరకముందే కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ అన్నాడీఎంకేను కలుపుకుంటారోనన్న భయం కాంగ్రెస్‌లో ఉంది. అందుకే టీవీకేకు మద్దతు…

ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు ‘పులిట్జర్’

న్యూదిల్లీ, మే 5 : భారతీయ ఇలస్ట్రేటర్ ఆనంద్ ఆర్‌కే, జర్నలిస్టు సుపర్ణ శర్మలు 2026 పులిట్జర్ అవార్డును గెలుచుకున్నారు. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ విభాగంలో వాళ్లు ఈ అవార్డు చేజిక్కించుకున్నారు. ట్రాప్డ్ అనే కథనం కోసం ఆ ఇద్దరు జర్నలిస్టులతో కలిసి నాటాలీ ఒబికో పియర్సన్ కూడా పనిచేశారు. ఈ ముగ్గురూ అవార్డును…

నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయను

– కుట్రలతో బీజేపీ గెలిచింది – ప్రధాన విలన్ ఎన్నికల కమిషనర్ : మమతా బెనర్జీ వ్యాఖ్యలు కోల్‌కతా, మే 5: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కుట్రలతోనే గెలిచిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందని ఆరోపించారు. ఈ ఎన్నికలో ప్రధాన విలన్ ఎన్నికల సంఘమేనని విమర్శలు…

అన్ని రకాల దౌర్జన్యాలు చేశారు

– నాపై కూడా దాడికి తెగబడ్డారు – ఫేస్‌బుక్ పేజీలో మమత ఫోన్‌కాల్ ఆడియో కోల్‌కతా, మే 5: కౌంటింగ్ సెంటర్‌లో తనపై దాడి జరిగినట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీతో ఫోన్‌కాల్‌లో ఆమె ఈ ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను ఎంపీ కళ్యాణ్ బెనర్జీ…

మోదీకి ఐదు రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదం

– బెంగాల్.. తొలిసారి బీజేపీ సర్కార్ – 15 ఏళ్లుగా బెంగాల్‌ను అస్తవ్యస్థం చేసిన టీఎంసీ – ఎన్నికల ఫలితాలపె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 4 : పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ జంగల్ రాజ్‌గా మార్చిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డ్ధి ధ్వజమెత్తారు.…

యూడీఎఫ్ ప్రభంజనం

-కేరళంలో పూర్తి ఆధిక్యం – కాంగ్రెస్ కార్యాలయంలో సంబరాలు -కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన వేణుగోపాల్ ~ ప్రజలు మార్పు కోరుకున్నారన్న శశిథరూర్ తిరువనంతపురం, మే 4 : కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను 98కు పైగా నియోజకవర్గాల్లో…

హర్మూజ్ జలసంధిపై కొత్త నియమాలు

– పూర్తిగా మా ఆధీనంలోనే ఉండేలా చర్యలు – ఐఆర్‌జీసీ కీలక ప్రకటన టెహ్రాన్, మే 2 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కీలక ప్రకటన చేసింది. చమురు సరఫరాలో కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిపై కొత్త సముద్ర నియమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అరేబియా గల్ఫ్, హర్మూజ్…