Category జాతీయం

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష

మందబలంతో ప్రజాస్వామ్యాన్ని నడపలేరు డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: మాజీ మంత్రి కేటీఆర్‌ దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో అవలంబిస్తోందని మాజీమంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్యం మంద బలం ఆధారంగా నడవరాదని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో…

ద‌క్షిణాది గళాన్ని బలంగా వినిపిద్దాం

పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై త‌ర్వాత స‌మావేశం హైద‌రాబాద్‌లో నిర్వహిస్తాం.. డీలిమిటేషన్ పై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే  సీట్ల సంఖ్య‌లో మార్పు లేకుండా చేయాలని తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పున‌ర్విభ‌జ‌న‌కు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలని, రాష్ట్రాల్లోని జ‌నాభా ఆధారంగా పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాలని  ఆయన  సూచించారు.. రాష్ట్రాల్లోని…

వరంగల్ లో ప్రోస్ట్రేట్ చికిత్సకు ఆధునిక వైద్యం

Prostate Gland

మూడు నిమిషాల్లో శస్త్ర చికిత్స పూర్తి వెంటనే డిశ్చార్జ్ శ్రీనివాస కిడ్నీ సెంటర్ లో నూతన పరికరం, ఇద్దరికి విజయవంతంగా చికిత్స ప్రముఖ యూరాలజిస్ట్ రాంప్రసాద్ రెడ్డి వెల్లడి హన్మకొండ, ప్రజాతంత్ర,మార్చి 22 : పురుషులు ప్రోస్ట్రేట్ గ్రంధి (Prostate Gland) పెరిగి మూత్ర సంబంద సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మందులు వాడితే తాత్కాలిక ఉప…

మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయించాలి

హైదరాబాద్ లో భూగర్భజలాలతోపాటు తాగునీటి వనరులు కలుషితం నీటిశుద్ధి ప్రాజెక్టులకు మెరుగుపరచండి.. పార్లమెంట్ లో జలశక్తి మంత్రిని కోరిన ఎంపీ ఈటల రాజేందర్ వేగవంతమైన పట్టణ విస్తరణతో, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన…

ఛత్తీస్‌గడ్‌ దండకారణ్యంలో మారోసారి కాల్పుల మోత

భద్రత బలగాలకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు 30 మంది మావోయిస్టులు మృతి ` ఒక జవాన్‌ మృతి భారీగా ఆయుదాలు స్వాధీనం ` మృతదేహాలను గుర్తించే పనిలో పోలీస్‌ అధికారులు తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని దండకారణ్యంలో మరోసారి భీకర కాల్పుల మోత మోగింది. భద్రత బలగాలకు , మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో…

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సురక్షితంగా భువిపైకి..

‌ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన సునీతా విలియమ్స్ ‌వైద్య పరీక్షల కోసం తరలింపు  యావత్‌ ‌ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, ‌బుచ్‌ ‌విల్‌మోర్‌ ‌సురక్షితంగా భూమి మీద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న డ్రాగన్‌ ‌క్రూ కాప్సూల్‌ ‌ఫ్లోరిడా తీరానికి సమీపంలోని…

కేంద్ర గనుల శాఖ అద్భుత ప్రదర్శన

కేంద్ర గనుల శాఖ అద్భుత ప్రదర్శన

ప్రైవేటు రంగం భాగస్వామ్యం కోసం కొత్త పాలసీలు తొలిసారిగా ఆఫ్ షోర్ మైనింగ్ ప్రారంభించాం 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాలే లక్ష్యం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి   గత పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర గనుల శాఖ అద్భుత ప్రదర్శన కనబరిచిందని అత్యంత వేగంగా పరుగులు…

హస్తినలో గుభాళించిన తెలంగాణ సంస్కృతి

చేనేత కళాకారుల ప్రతిభను ప్రశంసించిన రాష్ట్రపతి ˜అందరినీ ఆకట్టుకున్న ‘‘గుస్సాడి’’ నృత్యం ˜నేటి నుంచి దిల్లీలో ‘‘వివిధతా కా అమృత్‌ మహోత్సవ్‌’’ ˜తెలంగాణకు ప్రత్యేకంగా పెవిలియన్‌ ఏర్పాటు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 5 : రాష్ట్రపతి భవన్లో ‘‘వివిధతా కా అమృత్‌ మహోత్సవ్‌’’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్‌, ఉప ముఖ్య మంత్రి. బుధవారం భారత…

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఆధిక్యం

Karimnagar Graduate MLC Elections

 Karimnagar Graduate MLC Elections : కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పది రౌండ్లు కౌంటింగ్ పూర్తికాగా బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 70,740 వోట్లు వొచ్చాయి. 1.అంజిరెడ్డి – 6869 (10 రౌండ్లు కలిపి (70740) 2.నరేందర్…

You cannot copy content of this page