Category జాతీయం

రాజకీయ పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వం

– అందుకే సీఎం రేవంత్ పర్యటనకు అనుమతి నిరాకరణ – విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరణ న్యూదిల్లీ, ఆగస్టు 21 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూదిల్లీలో వివరణ ఇచ్చారు.…

పెల్లెట్‌ ‌గన్‌ ‌బాధితుడికి న్యాయం చేయాలి

– నిరసనకు దిగిన రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ, ఆగస్ట్ 20: ‌పెల్లెట్‌ ‌గన్‌ ‌బాధితుడికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ దిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. సంసద్‌ ‌యాత్ర సందర్భంగా పెల్లెట్‌ ‌గన్‌ ‌ప్రయోగంతో తనకు గాయాలయ్యాయని సాహిల్‌ ‌లోచాబ్‌ అనే యువకుడు ఆరోపించాడు. ఈ విషయమై…

రాజకీయంగా మోదీ, అమిత్ షా పని అయిపోయింది

– ప్రతిపక్ష కూటమి మరింత బలోపేతం – కాంగ్రెస్ సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ న్యూదిల్లీ, ఆగస్ట్ 20 : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై లోక్సభ లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్డీయేలో బీజేపీ రాజకీయ ఆధిపత్యం క్షీణించిందని, మోదీ,…

రాజీవ్ దార్శనికతతోనే ఆధునిక భారత నిర్మాణం

– శ్రీపెరంబుదూరులో రాజీవ్ డిప్యూటీసీఎం భట్టి నివాళి శ్రీపెరంబుదూరు, ఆగస్ట్ 20 : దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఉన్న రాజీవ్ గాంధీ మెమోరియల్ వద్ద కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘన నివాళులు అర్పించారు. దేశ నిర్మాణంలో రాజీవ్ గాంధీ…

మహిళ కడుపులో గ్లౌజ్‌లు, పేపర్ వైప్స్

– ప్రసవం కోసం వెళ్లినపుడు నిర్లక్ష్యంగా సర్జరీ ముంబై, ఆగస్టు 20 : ప్రసవం కోసం హాస్పిటల్‌కు వెళ్లిన 19 ఏళ్ల మహిళకు డాక్టర్ల నిర్లక్ష్యం శాపంగా మారింది. ఆపరేషన్ చేసిన తర్వాత గ్లౌజ్‌లు, పేపర్ వైప్స్ ఆమె కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. తీవ్ర కడుపు నొప్పి,…

వందేమాతరంపై రాజకీయ వివాదం

– కాంగ్రెస్ తీరును ఎండగట్టిన బీజేపీ – కొత్త ముస్లింలీగ్ పార్టీ అంటూ నబీన్ విమర్శలు న్యూదిల్లీ, ఆగస్టు 20 : జాతీయ గేయం వందే మాతరం ఆలాపన విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న తమ 1937…

రాజీవ్‌ ‌గాంధీకి కాంగ్రెస్‌ ‌ఘ‌న‌ నివాళి

– వీర్‌ భూమి వద్ద నివాళి అర్పించిన సోనియా కుటుంబం – ఎక్స్ ‌వేదికగా రాజీవ్‌ను స్మరించుకున్న ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఆగస్ట్ 20:  మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ ‌గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు గురువారం ఘన నివాళులు అర్పించారు. సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా…

సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితుడి మృతి

న్యూదిల్లీ, ఆగస్ట్ 20 : ‌మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపీ సజ్జన్‌ ‌కుమార్‌(80) ‌మృతిచెందారు. దిల్లీలోని తీహార్‌ ‌జైల్‌లో ఉన్న ఆయనను గురువారం సప్దర్‌జంగ్‌ ‌హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. సజ్జన్‌ ‌మృతికి గల…

బార్‌ అసోసియేషన్‌కు జంధ్యాల ఎన్నిక

న్యూదిల్లీ, ఆగస్ట్ 20 : ‌సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ‌కార్యవర్గ ఎన్నికల్లో జంధ్యాల రవిశంకర్‌ ‌ఘన విజయం సాధించారు. అసోసియేషన్‌లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌సభ్యుడిగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జంధ్యాల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసి ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. గతంలో ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ…