Category తెలంగాణ

భూ భారతితో ప్రతి రైతుకు భద్రత

కొత్త ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం… గతంలో ధరణిలో అనేక మోసాలు భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిగి, ప్రజాతంత్ర ఏప్రిల్ 17 : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో ఉపయోగపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పరిగి నియోజకవర్గం పూడూరు…

తొలి రోజే పెట్టుబడుల ప్రవాహం

తెలంగాణలో అడుగుపెట్టనున్న జపాన్ వ్యాపార దిగ్గజం ఫ్యూచర్ సిటీలో పరిశ్రమ ఏర్పాటుకు మారుబెనీ కంపెనీ సై రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఇండస్ట్రియల్ పార్క్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఇంజనీరింగ్, ఏరోస్పేస్ రంగాలపై ఫోకస్ రాష్ట్రంలో దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో కీలక అడుగు…

ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే….

బీజేపీ క‌క్షాపూరిత రాజ‌కీయాలు స‌రి కాదు టీపీసీసీ ధర్నాలో మంత్రి శ్రీధ‌ర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17:  త‌మ వైఫ‌ల్యాల‌ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే బీజేపీ క‌క్షపూరిత రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు అన్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు సోనియా గాంధీ,…

ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ఖర్మ మాకు లేదు

ప్రజలే చందాలేసుకొని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పుతో సర్కార్‌ ‌కళ్లు తెరవాలి అధికార మదంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో కుదరదు.. మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌17: ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌ను కూల్చే ఆలోచన తమకు లేదని..అవసరమైతే ప్రజలే కూలుస్తారని,మాజీ మంత్రి కేటీఆర్‌. అన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై  ప్రజలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌…

పుప్పాలగూడలో ఐటీ నాలెడ్జ్ హబ్

450 ఎకరాల్లో మొదటి దశలో ఏర్పాటు 5 లక్షల మంది యువతకు ఉపాధి వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17:  పుప్పాలగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటి నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దుద్దిల్ల…

నిధుల సమీకరణకు జైకాతో ఒప్పందం

2 శాతం వడ్డీకి రుణాలు తీసుకొచ్చేలా ప్రణాళికలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది.  జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నత…

రాహుల్ గాంధీపై ఆదరణను ఓర్వలేకే అక్రమ కేసులు

దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన ప్రజలకు నిజాలు తెలియాలనే ధర్నా చేస్తున్నాం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ఈడీ కార్యాలయం వద్ద ధర్నా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను  చూసి ఓర్వలేక మోదీ సర్కార్ అక్రమ కేసులకు తెరలేపిందని టీపీసీసీ…

వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: వక్ఫ్‌ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై  వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి…

విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలి

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ప్రత్యేక విద్యావిధానం తయారు చేసుకోవాలి టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అంగన్వాడీల ద్వారానే ప్రాధమిక విద్య : ప్రొఫెసర్ రమా మేల్కొటే జాతీయ విద్యా విధానం ఇల్లీగల్ పాలసీ : ప్రొఫెసర్ శాంతా సిన్హా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : అధికారం, సంపద, జ్ఞానం గ్రామస్థాయి…

You cannot copy content of this page