Category తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్‌కు చిత్తశుద్ది లేదు

– కేసీఆర్‌పై చర్యలకు వెనకాడుతున్నారు – కరీంనగర్‌లో ఓటేసిన కేంద్ర మంత్రి బండి దంపతులు కరీంనగర్, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జ్యోతినగర్ ఎస్‌ఆర్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్…

మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే

– పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ – సన్న బియ్యం ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారింది – ప్రజాపాలనపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టబోయేది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాU…

దీన్‌దయాళ్ త్యాగ ఫలితమే బీజేపీకి అధికారం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బీజేపీగా ఆవిర్భవించి ఈరోజు దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడం దీన్‌దయాళ్ వంటి మహనీయుల త్యాగ ఫలితమేనని, ఈ విజయానికి ఆయనకు పార్టీగా మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. దీన్‌దయాళ్ఉపాధ్యాయ అత్యంత సాధారణమైన, నిరాడంబరమైన జీవితం గడిపారన్నారు. నిరంతర…

యాదగిరిగుట్ట ఆల‌య‌ హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

– పటిష్టమైన భద్రత మధ్య లెక్కింపు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వ‌చ్చింది. కొండ కింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఆలయ అధికారులు, సిబ్బందితో స్వామివారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు.  తెలిపిన 49 రోజుల హుండీ ఆదాయం రూ.4,03,02,821…

టెట్-2026 ఫలితాల విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 10 టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి. అర్హత సాధిం చిన అభ్యర్థుల జాబితాను మంగళవారం పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. టెట్కు రాష్ట్రవ్యాప్తంగా 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు లో 1,95,181 (82.09 శాతం) మంది హాజరయ్యారు. సుమారు 42.573 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ…

బలమైన నాయకత్వంతో వేగవంతమైన అభివృద్ధి

– మంత్రి శ్రీధర్ బాబు – చర్లపల్లి డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మేడ్చల్/ఉప్పల్/కాప్రా, ప్రజాతంత్ర , ఫిబ్రవరి 10:  చర్లపల్లి డివిజన్‌లో రూ.19 కోట్ల 36 లక్షల వ్యయంతో  అభివృద్ధి నిర్మాణ పనులకు ఐటీ & పరిశ్రమల శాఖ,  మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి , డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత…

సిద్దిపేటకే నిధుల విడుదలలో ఆంతర్యం ఏమిటో?

– హరీష్‌, ‌రేవంత్‌ ‌మధ్య ఉన్న బంధం చెప్పాలి – మరోమారు విమర్శలు గుప్పించిన కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: కేవలం సిద్దిపేటకే నిధులు విడుదలలో ఆంతర్యం ఏమిటని, హరీష్‌ ‌రావు, సిఎం రేవంత్‌ ‌మధ్య ఉన్న బంధం ఏమిటో చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మున్సిపల్‌ ‌బూతుల వర్షం…

ముగ్గురు మంత్రులకు ప్రతిష్టాత్మకం

– మిత్రులే శతృవులయ్యారు – హోరాహోరీగా ఖమ్మం, భద్రాద్రి మున్సిపల్ పోరు – కొన్నిచోట్ల వేరే పార్టీల గుర్తులతో టీడీపీ ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లా ఖమ్మం మాత్రమే. మున్సిపల్ పోరు వారికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో…

కొండాపూర్‌లో జంగమోని కుంటకు మోక్షం

– మట్టి నింపి ఆక్రమించిన భూమి స్వాధీనం – హైడ్రా చర్యలతో స్థానికుల హర్షం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 10: హైదరాబాద్‌  ‌కొండాపూర్‌ ‌ప్రాంతంలో ఉన్న జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా భారీ ఆపరేషన్‌ ‌చేపట్టింది. సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ.. అక్రమ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టింది. శేరిలింగం పల్లి మున్సిపల్‌ ‌కార్యాలయం-…