Category తెలంగాణ

16న జాబ్-మేలా

~ 15 సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: అక్షర ఎంటర్‌ప్రైజెస్, బెంగళూరు ఆధ్వ‌ర్యంలో ఈ నెల 16న జాబ్ మేలా నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్ మెంట్ బ్యూరో తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న బ్యూరో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జాబ్…

రాష్ట్రంలో పంట మార్పిడికి ఇదే సరైన సమయం

Thummala Nageshwar Rao

వరి వద్దు.. ఉద్యాన పంటలకే మొగ్గు పంట మార్పిడిపై మంత్రి తుమ్మలకు రైతు కమిషన్ నివేదిక వొచ్చే మూడేళ్లలో 13 లక్షల ఎకరాల్లో పంట మార్పిడి లక్ష్యం  కొత్తగా మరో లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళిక  కేంద్ర విత్తన చట్టంలో మార్పులు చేయాలి: మంత్రి తుమ్మల డిమాండ్ రామగుండం యూరియాలో 90% తెలంగాణకే…

ఐపీఎస్ అధికారి భార్య హత్య.. నేపాలీ గ్యాంగ్ పనే!

IPS Officer Wife Murder

చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఘాతుకం నేపాలీ గ్యాంగ్ పనే అని పోలీసుల అనుమానం క్లూస్ దొరికాయి.. త్వరలోనే పట్టుకుంటాం: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,మే 8: జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌ ‌నగర్‌లో రిటైర్డ్ ‌డీజీ వినయ్‌ ‌రంజన్‌ ‌రాయ్‌ ‌సతీమణి తనుజా (55) హత్య (IPS Officer Wife Murder)కు గురయ్యారు. ఈ హత్యకు…

తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

BRS leader KTR criticizes Modi and Rahul

నరగంలో వరుస హత్యలు ఆందోళనకరం బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే8: రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌(KTR) తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్‌ ‌యంత్రాంగం మొత్తాన్ని…

మహిళా సంఘాలకు గుడ్​న్యూస్​

Minister Seethakka

వడ్డీ లేని రుణాల పరిమితి రూ.10 లక్షలకు పెంపు ఈ ఏడాది మహిళా సంఘాల వడ్డీ కోసం రూ. 2,500 కోట్లు 2026-27 వార్షిక రుణ ప్రణాళిక రూ. 26,621 కోట్లు.. వడ్డీ వ్యాపారుల దోపిడీకి చెక్ పెడతాం : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 7 : మహిళా స్వయం సహాయక సంఘాల…

మలక్‌పేట్ కేర్ హాస్పిటల్‌లో అరుదైన సర్జరీ

Care Hospitals Malakpet

33 ఏళ్ల మహిళకు తప్పిన మధుమేహ ముప్పు! హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 7: సాధారణ కడుపు అసౌకర్యంగా ప్రారంభమైన సమస్య జీవితాంతం మధుమేహం, జీర్ణ సమస్యలతో బాధపడే పరిస్థితిగా మారే అవకాశం ఉంది. అయితే సమయానికి సరైన నిర్ధారణ, నిపుణు ల వైద్యం వల్ల ఇబ్రహీంపట్నం చెందిన 33 ఏళ్ల సుష్మితకు ఆ ప్రమాదం తప్పింది.…

రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లు

–  కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయకుండా నిర్వీర్యం – పదవులు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ పైసలు ఇవ్వడంలో లేదు – బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ, నిధులు విడుదల చేయడంలో లేదని బిఆర్ఎస్ డిప్యూటీ…

బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి

– ఉద్యోగుల సంక్షేమమే ప్రధమ ప్రాధాన్యత – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైద్రాబాద్, ప్రజాతంత్ర, మే 6 : ఉద్యోగుల సౌలభ్యం, సమానత్వం, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియను ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం…

హైడ్రా.. పేదల ఇళ్లను కూల్చడానికేనా?

– నాదర్గుల్‌లో చెరువు కబ్జా చేస్తుంటే నిద్రపోతున్నదా – కాంగ్రెస్ కనుసన్నల్లోనే ‘కాసుబాగ్ కంచ’ భూముల కబ్జా – ‘రియల్‌’ మాఫియా, పోలీసు దాడుల నుంచి రక్షించాలని హరీశ్ కు రైతుల మొర హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6 : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 (119) కాసుబాగ్…