Category తెలంగాణ

పోలీస్‌ ‌శాఖ కీలక నిర్ణయం

– మాజీ డీజీపీలకు బుల్లెట్‌‌ప్రూఫ్‌ ‌వాహనాల తొలగింపు – భారీగా భద్రత కూడా తగ్గిస్తూ ఆదేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: తెలంగాణ పోలీస్‌ ‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలతో పాటు ప్రస్తుతం కీలక పోస్ట్‌లలో ఉన్న పోలీస్‌ అధికారులకు  బుల్లెట్‌ ‌ప్రూఫ్‌ ‌వాహనాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం…

14 ‌సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ

– కొత్తగా పర్సన్‌ ఇన్‌చార్జ్ ‌కమిటీల నియామకం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌వికారాబాద్‌ ‌జిల్లాల పరిధిలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా సంఘాల పాత పాలక వర్గాల స్థానంలో కొత్త పర్సన్‌ ఇన్‌చార్జ్ ‌కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

‘సర్’లో పారదర్శకత లోపించింది

– పౌర సమాజం ప్రశ్నించాలి – ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు డాక్ట‌ర్‌ పరకాల ప్రభాకర్ – బీఆర్ఏఓయూలో మాజీ ప్రధాని పీవీ స్మారకోపన్యాసం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స‌ర్‌)లో పారదర్శకత లోపించిందని, జవాబుదారీతనం కరవైందని, విధానపరమైన లోపాలున్నాయని, పౌర సమాజం, బుద్ది జీవులు ప్రశ్నించాలని ఆర్థిక, సామాజిక…

బోడుప్పల్‌లో భూపోరాటానికి దిగిన కవిత

– అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను బోడుప్పల్‌లో పోలీసులు అరెస్ట్ ‌చేశారు. గురువారం ఉప్పల్‌ ‌నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్‌లో భూ పోరాటానికి టీఆర్‌ఎస్‌ ‌సిద్ధమైంది. ఇందులో భాగంగా బోడుప్పల్‌ ‌చేరుకుని భూ పోరాటం చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీఆర్‌ఎస్‌…

గోదావరి పుష్కరాలకు ఘ‌న ఏర్పాట్లు

– ధర్మపురిలో పుష్కర ఘాట్లను పరిశీలించిన మంత్రి అడ్లూరి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 30: ‌గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ధర్మపురిలోని పుష్కర ఘాట్లను మంత్రి…

కేంద్ర మంత్రి బండికి ఊరట

– హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కేసు కొట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 30:‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో నమోదైన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఊరట లభించింది. ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు బండి సంజయ్‌పై నమోదైన కేసును కొట్టివేసింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార బీఆర్‌ఎస్‌…

శ్యాంప్రసాద్ లాల్, ర‌వించంద‌ర్‌ల‌కు ఆహ్వానం

– ‘ఆటా’ ఏటీఏ యువ‌జ‌న స‌ద‌స్సుకు.. బాల్టిమోర్ (యుఎస్ ఏ), జూన్ 30:  అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తరపున, జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ , మేరీలాండ్‌లో జరగనున్న 19వ ఏటీఏ మహాసభ యువజన సదస్సుకు జి.వి.  పౌర సరఫరాల శాఖ డైరెక్టర్, శ్యామ్ ప్రసాద్…

తెలంగాణపై బీజేపీకి కక్ష

– ఎరువుల సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం – బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 30: ‌రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎరువుల సరఫరాలను తగ్గించి ఇబ్బందులు సృష్టిస్తోందని బీసీ, ర‌వాణా శాఖ‌ల‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఎరువుల సరఫరా బీజేపీ బాధ్యత అని అన్నారు.…

గిరిజనులను ఆదుకున్నది బీజేపీయే

– వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే – గిరిజన నాయకుల సమావేశంలో రామచందర్‌రావు వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలంగాణలో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్…