Category తెలంగాణ

కాంగ్రెస్ అనవసర రాజకీయం మానుకోవాలి

– సీఎం ప్రతినిధుల పెట్టుబడుల సమావేశాలకు అనుమతి – అయినా రాద్ధాంతం తగదు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు…

కాంగ్రెస్ నేతలను విమర్శించలేదు

– మరోమారు రాజగోపాల్ రెడ్డి వివరణ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలపై మరోసారి మీడియాకు ఆయన స్పష్టత ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని…

రాయదుర్గం భూముల వేలానికి తొలగిన అడ్డంకి

– కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకణ – హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు సూచన న్యూదిలీ, ఆగస్టు 21 : రాయదుర్గం పాన్‌మక్తా భూముల వేలం ప్ర‌క్రియలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. టీజీఐఐసీ నిర్వహిస్తున్న భూముల వేలంపై జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. వేలం పక్రియను సవాలు చేస్తూ జువ్వాడి ప్రణయ్…

అధికంగా తీసుకున్న‌ ఫీజులు వాపస్ చేయాలి

– బీజేపీ అధ్యక్షుడికి ‘నీట్‌’ విద్యార్థుల తల్లిదండ్రుల వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ఎంబీబీఎస్ నాలుగున్నరేళ్ల అకాడమిక్ కోర్సుకు మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని టీఏఎఫ్ఆర్‌సీ, ఎన్ఎంసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కొన్ని కాలేజీలు ఇంటర్న్‌షిప్ కూడా కలుపుకుని పూర్తి ఐదేళ్లకు ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయని నీట్, ఎంబీబీఎస్ విద్యార్థుల…

మంత్రి పొంగులేటి భారీ అవినీతి

– చర్చకు సవాల్‌ ‌చేసిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి – అసెంబ్లీ మీడియా పాయింట్‌ ‌వద్ద మంత్రి కోసం ఎదురుచూపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 20:  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి…

సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఆ‌గ్రహం

– ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు – సుష్మిత.. జాగ్రత్త అంటూ ఇందిరా శోభన్‌ హెచ్చరిక ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 :‌ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని, పార్టీలోని అంతర్గత పరిణామాలను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ ‌రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో…

విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం

– ఏపీ సీఎం చంద్రబాబు – హోంమంత్రి అమిత్‌ ‌షా అధ్యక్షతన సదరన్‌ ‌జోనల్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశం – హాజరైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు మహాబలిపురం, ఆగస్టు 20: హోంమంత్రి అమిత్‌ ‌షా అధ్యక్షతన సదరన్‌ ‌జోనల్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశం మహాబలిపురంలో జరిగింది. ఈ సమావేశంకు ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు, కర్ణాటక,…

ఎర్రబెల్లి కాలువ బాటతో ఉద్రిక్తత

– అడ్డుకుని దేవరుప్పులకు తరలించిన పోలీసులు జనగామ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు కాలువ బాట కార్యక్రమంతో జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని దేవరుప్పుల, కొడకండ్ల మండలకు సాగు నీరు విడుదల చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు చేపట్టిన కాలువ బాటను సింగరాజుపల్లి…

30శాతం కమీషన్ల వసూళ్లపై జవాబివ్వాలి

– మాజీ మంత్రి తలసాని హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: ‌కమీషన్‌ల కోసమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 22 ఏ తీసుకొచ్చిందని బిఆర్‌ఎస్‌ ‌నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు, ప్రయివేట్‌ ‌భూములను 22 ఏ లో చేర్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 22…