Category తెలంగాణ

కానిస్టేబుల్ నియామకాల్లో అవకాశాలు కల్పించాలి

– మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే బండారి వినతి మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: తెలంగా ణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీ వల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ని యామక నోటిఫికేషన్లో మేడ్చల్-మల్కా జిగిరి, యాదాద్రి-భువనగిరి, హైదరాబాద్ జిల్లాలకు ఖాళీలు ప్రకటించకపోవడంపై ఉ ప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం…

రేవంత్ సోదరుల భూకుంభకోణం నిజం

~మేం టి హబు తెస్తే వారు అనుముల హబ్స్ దోపిడీ ~మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్12: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకో ణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని…

తెలుగు నేల నుంచి బ్రిటన్ చట్టసభకు..

– సిద్దిపేట ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఉదయ్ నాగరాజు – మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశంసలు – బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సందర్భంగా సన్మానం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సిద్దిపేట ముద్దుబిడ్డ ఉదయ్ నాగరాజు పౌర సన్మాన కార్యక్రమం…

రాయదుర్గం భూ దోపిడీని అడ్డుకుంటాం

-గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: దాసోజు శ్రవణ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్12: ‌రాయదుర్గంలో జరుగుతున్న భూ దోపిడీని అడ్డుకుని తీరుతామని  దీనిమీద గవర్నర్‌, ‌సీఐడీ, సీబీఐ దగ్గరికి పోతామని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా నిర్మిస్తున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్‌ ‌నిర్మాణ స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. రాయదుర్గంలో…

హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా తెలంగాణ

– హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సిఫిలిస్‌పై విస్తృత ప్రచారం అవసరం – రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : తెలంగాణను హెచఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సిఫిలిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు,…

గిరిజనుల నిధులు, భూములు గోల్‌మాల్‌

– ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730 కోట్లు కేటాయించి రూ.70 కోట్లే ఖర్చు – తండాలను జీపీలుగా మార్చి రాజ్యాధికారం ఇచ్చాం – కాంగ్రెస్‌ వచ్చాక గిరిజనుల భూములు గుంజుకుంటోంది – లగచర్లలో భూములు ఇవ్వబోమన్నందుకు గిరిజనులకు బేడీలు – యువత జాబ్‌ సీకర్స్‌ కాదు.. జాబ్‌ క్రియేటర్స్‌ కావాలి :  హరీశ్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు…

మెరుగైన ఆరోగ్య సేవలే లక్ష్యం

-స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 12: జూబ్లీహిల్స్‌లోని స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డయాగ్నస్టిక్ హెల్త్‌కేర్ రంగంలో నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా, నటుడు డా. మాదాల రవి గౌరవ అతిథిగా, ప్రముఖ నటుడు సాయికుమార్ ప్రత్యేక…

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కోసం శిక్ష‌ణ ఇవ్వాలి

–  శిక్షణ ఇవ్వడానికి సిద్దం : లెప్టినెంట్‌ ‌జనరల్‌ వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 12:  ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని భారత ఆర్మీ సదరన్‌ ‌కమాండ్‌ ‌జనరల్‌ ఆఫీసర్‌ ‌కమాండింగ్‌-ఇన్‌-‌చీఫ్‌ ‌లెప్టినెంట్‌ ‌జనరల్‌ ‌సి.రాజేష్‌ ‌పుష్కర్‌ ‌మర్యాదపూర్వకంగా కలిశారు. భారత ఆర్మీ చేపట్టే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించే విధంగా కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం…

ఎంఎస్‌ఎంఈ రంగాలు పురోగమించాలి

– అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి నేటివరకు భారత్ ఎంతో ప్రగతి సాధించిందని, ముఖ్యంగా డిజిటల్ ఇండియా, సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల సాధనలో దేశం మైలురాళ్లను అధిగమించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,…