Category ముఖ్యాంశాలు

39 సార్లు దిల్లీకి వెళ్లినా ప్రయోజనమేంటి?

ఇప్పటి వరకు ఒక్క రూపాయి తేలేదు రేవంత్‌ ‌దిల్లీ పర్యటనలపై కేటీఆర్‌ ‌విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పదేపదే దిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్‌ ‌రెడ్డి మొత్తం 39 సార్లు దిల్లీకి వెళ్లినప్పటికీ,…

జగదీశ్‌ ‌రెడ్డి ముమ్మాటికి శిక్షార్హుడే..

చట్టసభలంటే విలువ లేని బిఆర్‌ఎస్‌ ‌స్పీకర్‌నే నిందించి…నిరసనలు చేయడమా బిఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం : చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి అయితే, సభ మొత్తానికి అధిపతి స్పీకర్‌ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. అటువంటి స్పీకర్‌ ‌ని పట్టుకొని సభ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే గాకుండా…

రాములోరు పెళ్లికొడుకాయనే..

స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు తయారు వేడుకలను తలకించి పులకరించిన భక్తులు.. భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్ధానం ఆధ్వర్యంలో శుక్రవారం హోలీ పౌర్ణమి సందర్భంగా సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. ఇందుకోసం ముందుగా 13న అంకురార్పణ నిర్వహించారు. ఏప్రిల్‌ 6న ఆదివారం…

నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలు

ఆటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబో వినియోగం ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ శుక్రవారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్‌ వద్ద సహాయక…

రాష్ట్రంలో భానుడి ప్రతాపం

heavy temparature

భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్‌లో గురువారం అత్యధికంగా 40.3 డిగ్రీలు నేడు  42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైయే అవకాశం తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్‌లో…

రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన హోలీ సంబరాలు

రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ పండుగ సందర్భంగా యువతీ యువకులు రంగులతో ముంచెత్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నారు. యువత బ్యాండ్‌ మేళాలతో నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగి తేలిపోయారు. యువత రంగులు జల్లుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యార్థుల రంగులు జల్లుకొని ఆనందగా వేడుకలను ఆస్వాదించారు. సిటీలో…

‌సీతారామ ప్రాజెక్టుతో 8 లక్షల ఎకరాలు సస్యశ్యామలం

25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం రూ.10 వేల కోట్లతో రైతు బంధు..సీతారామ టన్నెల్‌ ‌పనుల పరిశీలన భద్రాచలం /సత్తుపల్లి, ప్రజాతంత్ర , మార్చి 13 :  సీతారామ ప్రాజెక్టు కాలువలు, టన్నెల్స్ ‌పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అన్నారు. ఆయన యాతాలకుంట…

తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాగా ఐదు స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి అద్దంకి దయాకర్‌, విజయశాంతి, శంకర్‌నాయక్‌, బిఆర్ఎస్ నుంచి…

ఉద్దేశ్యపూర్వకంగానే సస్పెండ్‌ ‌చేశారు

వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయం నియంతృత్వ పోకడలతో సభ వాయిదా వేశారు.. మీడియా పాయింట్‌ ‌వద్ద కెటిఆర్‌ ఆరోపణ జగదీశ్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే సభ నుంచి సస్పెండ్‌ ‌చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌ ‌తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేడ్కర్‌ ‌విగ్రహం వద్ద నిరసన తెలిపారు.…

You cannot copy content of this page