Category ముఖ్యాంశాలు

బేటీ బచావో’ నినాదం ఎటు పోయింది?

BRS leader KTR criticizes Modi and Rahul

బండి సంజయ్ కొడుకుపై ఫోక్సో కేసు.. ప్రధాని ఎందుకు స్పందించరు? బాధితురాలిపైనే రివర్స్ కేసులా? తెలంగాణ‌లోనూ జంగిల్ రాజ్ స‌ర్కారు.. కాంగ్రెస్-బీజేపీల మధ్య అసహ్యకర ఒప్పందం! మోదీ, రాహుల్‌లపై బీఆర్ఎస్ నేత‌ కేటీఆర్ విమ‌ర్శ‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 9:  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక…

15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని వేళల పెంపు

Sub-Registrar offices

భూముల ధరల సవరణ నేపథ్యంలో పెరిగిన రిజిస్ట్రేషన్ల డిమాండ్  స్లాట్ బుకింగ్‌ల సంఖ్య పెంపునకు ఆదేశం మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 9 : రాష్ట్రంలో భూముల ధరల సవరణ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ల…

బండి తనయుడి భగీరథ్‌పై ఫోక్సో కేసు

FOXO case against Bandi's son Bhagirath

మైనార్‌ ‌బాలికపై అత్యాచారం జరిపినట్లు ఫిర్యాదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 9 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్‌ ‌కుమారుడు బండి భగీరథ్‌ (Bhagirath) పై పోక్సో కేసు నమోదు అయినట్లు సమాచారం. ఒక 17 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి, హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ ‌ఫామ్‌హౌస్‌తో…

రేపు ప్రధాని మోదీ రాక

Prime Minister Modi

నగరంలో ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 9 : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Modi)  ఆదివారం భాగ్యనగర పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించ నున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు…

సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్

Signal Free Hyderabad

నగర జనాభాకు అనుగుణంగా వసతులు హైదరాబాద్‌లో త్రీ-లెవెల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్ ఆవిష్కరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 9 : ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా…

మూసీపై ఉన్న ప్రేమ రైతులపై లేదు..

Harish Rao

రేవంత్ రెడ్డి ఒక ‘డూప్లికేట్ రైతు బిడ్డ’ 40 రోజులుగా కల్లాల్లోనే రైతులు.. పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారుపై మాజీ మంత్రి హ‌రీష్ రావు నిప్పులు చిన్నకోడూరులో సన్ ఫ్లవర్, ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన యుద్ధప్రాతిపదికన పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ సిద్దిపేట/చిన్నకోడూరు, ప్రజాతంత్ర‌, మే 9 : కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ పునరుద్ధరణ,…

మైనారిటీల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ డిగ్రీ క‌ళాశాల‌లు

Minority Welfare Telangana

మంచి ఫ‌లితాలు సాధించిన విద్యార్థుల‌కు ప్రోత్సాహకాలు మూసీ అభివృద్దిలో గుడితో పాటు మ‌సీదు, చ‌ర్చి, గురుద్వారాల నిర్మాణం మైనారిటీ సంక్షేమ శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, మే 8 : మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాల‌ని.. వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్ష‌ణ‌కు…

ఆగస్టు నాటికి మూసీ పునరుజ్జీవ పనులు

Musi River Rejuvenation

తొలి దశలో రూ.7,055 కోట్లతో అభివృద్ధి.. 2027 డిసెంబర్ నాటికి పూర్తి మనుషులను దూరం చేయం.. భాగస్వాములను చేస్తాం: సబ్ కమిటీ స్పష్టం ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా ఆలైన్‌మెంట్‌లో మార్పులు రబ్బర్ డ్యామ్ నమూనాను పరిశీలించిన మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొన్నం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 8 : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు…

తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

BRS leader KTR criticizes Modi and Rahul

నరగంలో వరుస హత్యలు ఆందోళనకరం బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే8: రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌(KTR) తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్‌ ‌యంత్రాంగం మొత్తాన్ని…