Category ముఖ్యాంశాలు

మత్స్యకారుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి – కోహెడలో ఎగుమతి ఆధారిత హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు శంకుస్థాపన కోహెడ, ప్రజాతంత్ర, జూలై 10 : మత్స్యకారుల సమగ్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి…

ప్రభుత్వ పథకాలు చివరి లబ్దిదారుడి వరకు చేరాలి

– ప్రతి రంగంలో పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి – గవర్నర్ శివప్రతాప్ శుక్లా హనుమకొండ, ప్రజాతంత్ర, జూలై 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్ధి దారుని వరకు చేరేలా అధికారులు సమన్వ యంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్…

ముగిసిన క్లస్టర్-ఎ 5వ పోలీస్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్

– 21 పోలీస్ యూనిట్ల నుంచి పాల్గొన్న 831మంది క్రీడాకారులు – హైదరాబాద్ కమిషనరేట్‌కు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ – ద్వితీయ స్థానంలో టీజీఎస్పీ-2, తృతీయ స్థానంలో మల్కాజిగిరి కమిషనరేట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2026 (క్లస్టర్–ఎ) రెండు…

‘మూసీ’ తొలి దశ పనులకు గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌- రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 9 :మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ‌తొలి దశ పనులకు ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. మూసీ రివర్‌‌ఫ్రంట్‌ ‌ప్రాజెక్టుకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జోన్‌-1ఏ, ‌జోన్‌-1‌బీ ప్రాధాన్య కారిడార్లలో మూసీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. హిమాయత్‌సాగర్‌ ‌నుంచి…

సింగరేణి భవిష్యత్తుకు కేంద్రం భరోసా

– తాడిచర్ల-2, నైనీ కోల్ బ్లాక్‌లతో రూ.2.25 లక్షల కోట్ల టర్నోవర్ – వేలాదిమంది కార్మికులకు ఉపాధి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 9: రాష్ట్రానికే కాకుండా యావత్ దక్షిణ భారతదేశానికి ఇంధన ఊపిరిగా, ఇక్కడి ప్రజల గుండె చప్పుడుగా ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థను కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో…

రేపు మధిర నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి

– రైతు ఆశీర్వాద సభకు కేబినెట్ మొత్తం వస్తుంది – డిప్యూటీ సీఎం భట్టి చింతకాని/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 9 : మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కెపల్లి క్రాస్ రోడ్, జగన్నాథపురం వద్ద రైతు ఆశీర్వాద సభ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గం…

మరోమారు కలవర పెడుతున్న కోవిడ్‌

‌- రాజంపేటకు చెందిన వ్యక్తి కోవిడ్‌తో మృతి – అప్రమత్తం అయిన వైద్యారోగ్య శాఖ తిరుపతి, జూలై 9: కోవిడ్‌ ‌మ‌హ‌మ్మారి మరోమారు కలవర పెడుతోంది. ఏపీలోని కడప జిల్లా రాజంపేటకు చెందిన ఒక వ్యక్తి(52) కొవిడ్‌ ‌కారణంగా చనిపోవడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో ఆరా తీయగా కడప, తిరుపతి జిల్లాల్లో 5 కొవిడ్‌…

ఒలింపిక్స్‌కు వేదికగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం

– స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌కు వేదికగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒలింపిక్స్‌లో ప్రపంచ దేశాలతో పోల్చితే…

కమిషన్లతోనే కాలం వెళ్లదీస్తోన్న కాంగ్రెస్

– కాళేశ్వరం కూలితే గోదావరి జలాలు ఎలా వచ్చాయి? – బీఆర్ఎస్‌పై బురద చల్లడమే లక్ష్యం  – సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 9: కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం నుంచి…