Category ముఖ్యాంశాలు

గ్లోబల్ సమ్మిట్ నిర్వ‌హ‌ణ‌కు క‌మిటీలు

– సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : తెలంగాణ రైజింగ్-ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్-ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్షా…

సంబంధం లేకుంటే ఖండించాలి క‌దా

– మంత్రి సురేఖపై పలువురు ఎమ్మెల్యేల ఆగ్రహం – సీఎంపై ఎవరు తప్పుగా మాట్లాడినా చర్యలు తీసుకోవాల్సిందే హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. సుష్మితá వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని, అది పూర్తిగా ఆమె వ్యక్తిగతమంటూ…

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సన్నద్ధం

– మంత్రులు తుమ్మల, సీతక్క, వాకిటి శ్రీహరి – రాజేంద్రనగర్‌లో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ – నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి – ప్రతి గ్రామ పంచాయతీకి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రులు – గ్రామానికి సంబంధించిన సమగ్ర వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచే ఏర్పాట్లు రాజేంద్రనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ఎల్‌నినో…

కారులో మహిళ మృతదేహం లభ్యం

– మృతురాలిని గోదావరిఖనికి చెందిన మానసగా గుర్తింపు హన్మకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 :‌ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. బస్టాండ్‌ ‌సమీపంలో రెండ్రోజులుగా పార్క్ ‌చేసిన కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారు డిక్కీని…

ప్రతీ రూపాయి రైతుల ఖాతాల్లోకి చేరాల్సిందే

– భూసేకరణ, ఆ ర్  అండఆర్ చెల్లింపుల్లో కలెక్టర్లు మిషన్ మోడ్‌లో పనిచేయాలి – తక్షణమే పంపిణీకి సిద్ధంగా దాదాపు రూ.1,200 కోట్లు – నిధుల కోసం చూడొద్దు.. అవార్డులు, టోకెన్ల ప్రక్రియ పూర్తి చేయాలి – అటవీ అడ్డంకులనూ యుద్ధప్రాతిపదికన తొలగించాలి – నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు…

నటి షావుకారు జానకి కన్నుమూత

– షావుకారు సినిమాతో ఆ పేరు స్థిరపడిపోయింది చెన్నై, ఆగ‌స్టు 21 : ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(94) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. వయోభారంతోపాటు శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఇటీవల చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తుది…

సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు

 – విదేశాంగ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరణ నేపథ్యంలో – కొనసాగుతున్న యూకే పర్యటన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటన రద్దయింది. ఈ ప్రతినిధి బృందం యూకే, అమెరికా దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉండగా రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించినట్లు కేంద్రం…

కాంగ్రెస్ లో రాజుకుంటూనే ఉన్న అసమ్మతి సెగలు

తెలంగాణ కాంగ్రెస్  అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఒకపక్క సర్దుబాట్లు, మరోపక్క క్షమాపణలు చెప్పుకుంటూనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. పార్టీలోని ఇతర క్యాడర్ విషయం ఎలా ఉన్నా మంత్రులు, ఎంఎల్ఎల మద్యనే పాసగటం లేదు. విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర ముఖ్య మంత్రితోనే నాయకులు విబేధించడం. ఒకరు, ఇద్దరు ఇలా రోజులు గడుస్తున్నకొద్ది ఒక్కొక్కరు…

అందుబాటులోని నీటిని చూసే పంటల ప్రణాళిక

– సాగు, తాగునీటి అవసరాల మధ్య సమతుల్యత తప్పనిసరి ` పులిచింతల వెనుక జలాలతో 53 వేల ఎకరాలకు సాగునీటి భరోసా – దొండపాడు ఎత్తిపోతల |ం పనులు డిసెంబర్ నాటికి కీలక దశకు చేరాలి – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20 :…