గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు కమిటీలు

– సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : తెలంగాణ రైజింగ్-ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. డిసెంబర్లో హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్-ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్షా…








