Category Uncategorized

సిరులు పండినా త‌ప్ప‌ని తిప్ప‌లు

~వాన భయం.. కల్లాల్లో పడిగాపులు – బార్దాన్ల కోసం తిప్పలు.. లారీల కోసం ఎదురుచూపులు ~ మిల్లర్ల మెలిక.. గ్యారెంటీ పేరిట ప్రతిష్టంభన  ~ అన్ లోడింగ్ లోనూ ఆలస్యమే ~ తడిసిన వడ్లకు తప్పని తరుగుపోటు ~ సన్నాలకే బోనస్.. దొడ్డు వడ్ల రైతులకు మొండిచేయే            …

హామ్ రోడ్లలో భారీ అవినీతి

– ఆధారాలతో అసెంబ్లీలో బయటపెట్టాం – ఎక్సెస్ టెండర్లతో కొందరికే కట్టబెడుతున్నారు – బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : హ్యమ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో తాము అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బయటపెట్టామని బీఆర్ఎస్ ఎల్పీ ఉప…

పెట్రోల్, డీజిల్‌లకు కొరత లేదు

– అపోహలతో నిల్వ చేసుకోవద్దు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 27వ తేదీన డిమాండ్‌ను మించి పెట్రోల్, డీజిల్‌లను 29,939 కిలోలీటర్లు సరఫరా చేసినట్లు వివరించారు. సగటున రోజుకు 5,883…

జలసాధన ఉద్యమకారుడు దుశ్చర్లపై దాడి

– తలకు తీవ్ర గాయాలు – సూర్యాపేట జిల్లా మోతే మండలంలో కలకలం – నిందితుల కోసం పోలీసుల వేట – సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి – నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం సూర్యాపేట, ప్రజాతంత్ర,ఏప్రిల్ 24 :  జలసాధన కోసం అలుపెర‌గ‌కుండా పోరాడిన తెలంగాణ ఉద్యమకారుడు, పర్యావరణ ప్రేమికుడు దుశ్చర్ల…

30 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన దామోదర్

– స్వగ్రామంలో ఆత్మీయ స్వాగతం ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : మావోయిస్టు పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి బడే చొక్కారావ్ ఆలియాస్ దామోదర్ 30 ఏళ్ల తర్వాత తన స్వగ్రామమైన తాడ్వాయి మండలం కాల్వపల్లిలో అడుగుపెట్టి తల్లిని కలుసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పాతికేళ్లపాటు సాయుధ పోరాటంలో కొనసాగిన దామోదర్ ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయి…

ఎలక్ట్రానిక్స్ తయారీలో‘గ్లోబల్ హబ్‌గా తెలంగాణ

– ఆ దిశగా రాష్ట్రంలో ఎకో సిస్టం అభివృద్ధి – కోటి టీవీలను ఉత్పత్తి చేసిన హైదరాబాద్ కంపెనీ రేడియంట్ – ప్రత్యేకంగా అభినందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచస్థాయి కేంద్రం(గ్లోబల్ హబ్)గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

మావోయిస్టు అగ్రనేత కేశాలు లొంగుబాటు

– మరో 41మంది కూడా.. – పునరావాసం కల్పిస్తాం: డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. అతనితోపాటు మొత్తం 42మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి వచ్చి…

తాగుబోతు ర్యాష్‌ ‌డ్రైవింగ్‌కు ముగ్గురు బలి

– ఇద్దరు ఇంజనీరింగ్‌ ‌విద్యార్థులు, మరో యువకుడు  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌8: ఓ ‌తాగుబోతు డ్రైవర్‌ ‌సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. మూడు కుటుంబాల్లో కడుపుకోత పెట్టాడు. ముగ్గురు యువకులు దర్మరణం చెందారు. భవిష్యత్‌పై ఎంతో కలలతో ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టిన ఇద్దరు విద్యార్థులు అసువులు బాసారు. సాగర్‌ ‌రోడ్డు హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం…

దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి మార్గం సుగమం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ‘ట్రూత్ సోషల్’ (Truth Social) పోస్ట్  “పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరియు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లతో జరిపిన సంభాషణల ఆధారంగా, మరియు ఈ రాత్రి ఇరాన్‌పైకి పంపబడుతున్న వినాశకరమైన బలగాలను నిలిపివేయవలసిందిగా వారు చేసిన అభ్యర్థన మేరకు, అలాగే హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz…