Category Uncategorized

భూకంపాలపై ముందే గూగుల్ హెచ్చరికలు

– స్మార్ట్ ఫోన్లకు అలర్ట్‌లు పంపిన గూగుల్ కారకాస్, జూన్‌ 25 : ప్రకృతి విపత్తుతో వెనెజువెలా దేశం అల్లాడిపోతోంది. ఈ భూకంపాలు సంభవించడానికి కొన్ని క్షణాల ముందు గూగుల్ పలు స్మార్ట్‌ఫోన్లకు దీని గురించి అలర్టులు పంపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్లను నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. బుధవారం సాయంత్రం 6…

గాడిలో పడిన కేయూ విద్యా కళాశాల

– విద్యా పరిపాలనలో కొత్త ఒరవడి – అకడమిక్ సంస్కరణల వైపు అడుగులు – మోడరేషన్ విధానానికి చట్టబద్ధత కల్పించిన ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 20 : ఒక విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను నిర్ణయించేది త‌ర‌గ‌తిలో జరిగే బోధన మాత్రమే కాదు.. సమయానికి అకడమిక్ క్యాలెండర్‌ అమలు, నిబంధనలకనుగుణంగా పరీక్షల నిర్వ‌హ‌ణ‌, పారదర్శకంగా…

వికాసం వైపు విద్యా వ్యవస్థ

– తరగతి గదుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు – బడ్జెట్‌లో విద్య కోసం 8.5 శాతం కేటాయింపులు – రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం – స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని తాము సంపూర్ణంగా విశ్వసించామని, విధ్వంసమైన…

ప్రజాస్వామ్య పారదర్శకతలా!! రాజకీయ ప్రతీకార చర్యలా??

“2025 ఆగస్టు 20వ తేదీన ఎ. శ్రీలత అనే మహిళ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత లోని పలు నిబంధనల ప్రకారం మీనాక్షి నటరాజన్‌ను నాలుగో నిందితురాలిగా చేర్చారు. ఒక మాజీ కార్పొరేటర్ వ్యవహారానికి సంబంధించిన ఈ వివాదంలో పరువునష్టం, వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడం మరియు నేరపూరిత కుట్ర…

తెలంగాణాపై ఆంధ్ర పెత్తనానికి తెగింపు

“తెలంగాణ అనే పదం 14వ శతాబ్దం నాటి తెల్లాపూర్ శాసనంలో స్పష్టంగా ఉన్నది. అక్బర్ నామా గ్రంథంలోనూ ఫజల్ రచనల్లో ఈ ప్రాంతాన్ని తెలంగాణ అనిపిలిచారు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్యాహ్నం ఉన్న ఈ భూభాగాన్ని త్రిలింగాణం అనగా,కాలక్రమంలో తెలంగాణగా మార్పు చెందింది. ఇలాంటి చారిత్రిక, సాహిత్య ఆధారాలు కోకొల్లలు. కాలగమనాన్ని ఏ మాత్రం పరిశీలించాలనే…

పుప్పాలగూడలో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్‌

– అన్యాక్రాంతం కాకుండా కాపాడిన హైడ్రా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌5:‌హైడ్రా భారీ ఆపరేషన్‌ ‌నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ పరిధిలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ప్రభుత్వ స్థలం చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్‌ ‌వేశారు. రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడినట్లు హైడ్రా తెలిపింది.పుప్పాలగూడ భూముల్లో చారిత్రక రాతి గుట్టలు ఉన్నాయి.…

గోదావరి పుష్కరాలకు రూ.వేయి కోట్లు

– జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం – గంగాధర కాలేజీలో పోస్టుల భర్తీకి ఆమోదం – కేసముద్రం ఫైర్ స్టేషన్‌కు 18 పోస్టుల మంజూరు -కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సంబంధిత పనులకు రూ.వెయ్యి కోట్ల్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.…

గల్ఫ్ ‘గుల్ఫారం’ బాధితుడి చికిత్సకు ప్రభుత్వ భరోసా

– ఎమ్మెల్యే భూపతి రెడ్డి వైద్యుడు కావడంతో ప్రత్యేక శ్రద్ధ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : స్వగ్రామంలో కల్తీ కల్లు (గుల్ఫారం) సేవించే అలవాటు వల్ల దుబాయిలో మానసిక అస్థిరతకు గురైన మొద్దు గంగాధర్Žకు మానసిక వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైౖర్మన్ మంద…

యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి

– దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేలాలో 51 వేల మందికి ఉద్యోగాలు – ఇప్పటివరకు 12.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు – 19వ రోజ్‌గార్ మేలాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 24: దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో శనివారం జరిగిన రోజ్‌గార్ మేలాలో 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని…