Category Uncategorized

తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ

ఏడాదిన్నరలో 3లక్షల కోట్ల పెట్టుబుడుల లక్ష వరకు ఉద్యోగావకాశాల కల్పన ఐటి కంపెనీ ప్రారంభోత్సవంతో సిఎం రేవంత్‌రెడ్డి  తాము అధికారం చేపట్టిన తరవాత తెలంగాణకు 3లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సిఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. అలాగే ఐటి తదితరరంగాల్లో లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశాలు కల్పించామన్నారు. సాప్ట్‌వేర్‌, ‌లైఫ్‌సైన్సెస్‌ ‌రంగాల్లో హైదరాబాద్‌ ‌జీసీసీ హబ్‌గా…

ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌విజయవంతం

ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్‌ ‌దాడి పాక్‌లో పౌరులకు నష్టం కలగుండా దాడులు ఆధునిక వ్యవస్థతో పాక్‌ను నిర్వీర్యం చేశాం అణుస్థావరంపై దాడి తమ లక్ష్యంలో లేదు ఎయిర్‌ ‌మార్షల్‌ ఎ.‌కె.భార్తీ వెల్లడి  పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌లో భారత్‌ ‌చేపట్టిన ఆపరేషన్‌ ‌విజయవంతమైందని ఎయిర్‌ ‌మార్షల్‌ ఎ.‌కె. భార్తీ వెల్లడించారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామన్నారు.…

నవ్వు…

  A Divine Medicine to Relieve Stress (On the occasion of World Laughter Day, May 4, Sunday)   “A day without laughter is a day wasted.” – Charlie Chaplin There’s a popular song that says, “What do you lose by…

తెలంగాణకు కాంగ్రెస్సే నెంబ‌ర్ వ‌న్‌ విలన్‌

BRS

ప్ర‌భుత్వానికి ఏ రోగ‌మొచ్చింది.. ఒకటిన్నరేళ్ళలో తిరోగమన దశలో రాష్ట్రం మాట‌ల తూటాల‌తో విరుచుకుపడిన కెసిఆర్‌ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన ఒకటిన్నరేళ్ళలో పురోగమించాల్సిన రాష్ట్రం తిరోగమిస్తున్నది. ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణ ఇతర రాష్ట్రాల కన్నా ఇప్పుడు వెనుకబడిపోతున్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచన చేస్తున్నది. ఎన్నికల ముందు…

శ్రీ‌రామనవమి శోభాయాత్రకు భారీ బందోబస్తు

hyderabad city commissioner cv anand on dj sound system

ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నగర పోలీసులు సమన్వయ సమావేశంలో సిపి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : ‌నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి (Ram Navami) శోభాయాత్ర సందర్భంగా పోలీసులు ప్రత్యేక చర్యలతో పాటు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలో నిర్వహించే శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని…

సోషల్ మీడియా ట్రోల్స్ తో అనేక అవమానాలు

నా ఫొటోలను మార్పింగ్ చేసి మానసిక వేదనకు గురిచేస్తున్నారు.. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : సోషల్ మీడియా ద్వారా తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని, సోషల్ మీడియా ఎఫెక్ట్ ను సీఎం సభలో మాట్లాడడం మా అందరికీ చాలా రిలీఫ్ అనిపించిందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి…

లైఫ్‌సైన్సెస్‌ ‌రంగంలో భారత్‌ ‌పురోగతి

ఫార్మాసూటికల్స్ ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో స్థానం వొచ్చే రెండేళ్లలో భారత్‌ 5 ‌ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీ భారత ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర బయో ఏషియా-2025 సదస్సులో  కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : హైదరాబాద్‌ ‌ముత్యాల నగరంగానే కాకుండా, ప్రపంచ ఫార్మసీగా, అంతర్జాతీయ స్థాయి హాస్పిటల్స్ ‌హబ్‌గా…

విద్యపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు

విద్యావ్యవస్థను దిల్లీ నుంచి రిమోట్‌ ‌కంట్రోల్‌ ‌ద్వారా నడపలేం రాష్ట్రాలు పాలన విభాగాలు కాదు దేశ పురోగతికి జీవనాడి తిరువనంతపురం జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తిరువనంతపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  ‘మీరు బిల్లు చెల్లించాలి.. కానీ ఫుడ్‌ ఆర్డ ర్‌ ‌చేయలేరు’ అన్న తరహాలో యుజిసి…

గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు

‌సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14:  సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదలను మరో లగచర్లగా చేయొద్దని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. గుమ్మడిదల మండలంలో డంపింగ్‌ ‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు మద్దతు తెలిపారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునితా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్‌, ‌మాణిక్‌ ‌రావు,…

You cannot copy content of this page