Category Uncategorized

మావోయిస్టులు సాధారణ పౌరుల్లా జీవించాలి

– కర్రెగుట్టల్లో టూరిజం అభివృద్ధి చేపడుతాం -మావోయిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం – రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ – మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సమత లొంగుబాటు – రూ.20లక్షల రివార్డు అందజేత – మరో 23మందికి రూ. కోటి 88 లక్షల రివార్డు పంపిణీ – ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు…

క‌న్నాట్ ప్లేస్‌లో సాయంత్రం 6.30కే దుకాణాల బంద్‌

న్యూదిల్లీ , జూలై 23: దేశ రాజధాని న్యూదిల్లీ  ప్రముఖ వాణిజ్య కేంద్రం కన్నాట్ ప్లేస్  పరిసరాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా అక్కడి అన్ని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు గురువారం (జూలై 23) సాయంత్రం 6.30 గంటలకే మూసివేయాలని న్యూదిల్లీ  ట్రేడర్స్ అసోసియేషన్ (ఎన్‌డీటీఏ) అత్యవసర సలహా సర్క్యులర్ జారీ చేసింది. ఎన్‌డీఎంసీ (ఎన్‌డీఎంసీ)…

ఎల్‌నినోతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం

– అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష– కార్యాచరణతో ముందుకు సాగాలని సూచనసిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై23:ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌వ్యాఖ్యానించారు. దీనినుంచి బయటపడేలా కార్యాచరణతో సాగాలని అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ఐఓసీ కార్యాలయంలో సిద్దిపేట, కరీంనగర్‌, ‌హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్‌నినో…

దేశంలో భ్ర‌ష్టుపట్టిన విద్యా వ్యవస్థ

– విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరం– తెలంగాణ ఉమెన్స్ అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఆర్గనైజేషన్ జేఏసీ– నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ– ప్రధాని మోదీ, ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ హైదరాబాద్, జూలై 23 (ప్రజాతంత్ర బ్యూరో) : దేశంలో విద్యా వ్యవస్థ బ్రష్టుపట్టిందని, విద్యా రంగంలో సమూల మార్పులు…

జగదాంబికకు తొలి బోనం

– ప్రారంభమైన ఆషాఢ బోనాల ఉత్సవాలు – అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన మంత్రులు సురేఖ, ప్రభాకర్ – వర్షాలు సమృద్దిగా కురవాలి : సురేఖ  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : గోల్కొండ జగదాంబిక అమ్మవారి దయతో ఎల్‌నినో ప్రభావం తగ్గి వర్షాలు సమృద్దిగా కురవాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. రాష్ట్ర…

మళ్లీ మనదే అధికారం

– ఇందుకు ఇక రోజుకు 18 గంటలు పనిచేస్తాం – కాంగ్రెస్ కు ఖమ్మం గుండెకాయ – డిప్యూటీ సీఎం కోరిక మేరకు మధిరకు – ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు – పాపాలభైరవుడు ఫాంహౌస్ లోనే బందీ – బీఆర్ఎస్ సర్వేలు బ్యాండ్ మేళం టైపు – కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా తొక్కేస్తా – బావాబావమరుదులు…

గురుకులంలో ఫుడ్ పాయిజన్‌పై సుమోటోగా కేసు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని ప్రాజెక్టు గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో 26-27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణ చేపట్టింది. అల్పాహారం తీసుకున్న అనంతరం వీరు అస్వస్థతకు గురయ్యారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ…