ఛాంపియన్స్ ట్రోఫీ ఆసిస్ను చిత్తుచేసిన టీమిండియా

84 పరుగులతో రాణించిన కోహ్లీ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి 4: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిం డియా దూసుకుపోతోంది. దు బాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఆస్ట్రేలియా పై జరిగిన సెమి ఫైనల్స్ లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. విరాట్ కోహ్లీ (84), శ్రేయాస్ అయ్యర్ (45) పరుగులతో రాణించి…