Tag telangana news

రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.. జూన్ 1 నుంచి ప్రారంభం!

Telangana Cabinet Decisions 2026

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు.. హైదరాబాద్ కోర్ ఏరియాలో అదనంగా లక్ష ఇళ్లు! జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. గోదావరి పుష్కరాలకు రూ.1,000 కోట్లు కేటాయింపు. రాష్ట్రంలో ‘గుడిసెలు లేని ఆదర్శ తెలంగాణ’ లక్ష్యంగా మంత్రివర్గం కీలక తీర్మానం. హైదరాబాద్​, ప్రజాతంత్ర : నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ రాష్ట్రంలో రెండో…

కొడంగల్‌ను ‘నందనవనం’గా మారుస్తా

CM Revanth Reddy

దేశం మొత్తం నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి విద్యా హబ్‌గా లగచర్ల.. 6 నెలల్లో సిమెంట్ పరిశ్రమలు ఏడాదిన్నరలోపు ‘కొడంగల్-నారాయణపేట’ ఎత్తిపోతల పూర్తి ముఖ్య‌మంత్రి రేవంత్ ‌రెడ్డి కొడంగ‌ల్‌లో 430 పడకల హాస్పిటల్‌ ‌నిర్మాణానికి శంకుస్థాపన మహలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం కొడంగల్‌,‌ప్రజాతంత్ర, మే 8: “దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా ఈ నియోజకవర్గాన్ని…

జర్నలిస్టులకు హైకోర్టు ఊరట: జూన్ 16 వరకు అక్క్రిడిటేషన్ కార్డుల గడువు పెంపు

High Court Extends Journalist Accreditation Deadline

హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 30: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ (Journalist Accreditation) కార్డుల గడువును 2026 జూన్ 16 వరకు పొడిగించింది. G.O. Ms. No. 252,  దాని సవరణ అయిన G.O. 103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్…

ఆత్మబలిదానం పరిష్కారం కాదు.. కార్మికులకు విన్నపం..!

తెలంగాణ రాష్ట్ర రవాణా రంగం నేడు ఒక విషాద ఛాయలో మునిగిపోయింది. అహోరాత్రులు ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ కార్మికుల జీవితాలు నేడు సందిగ్ధంలో పడ్డాయి. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యానికి, నెరవేరని…

కుమ్మెర సంఘ‌ట‌న ఒక సామాజిక పాఠం

The Nagarkurnool district mudslide incident has led to protests across the state.

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా  కుమ్మెర ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన ఈ సంఘటనలో ఒక కుటుంబంపై జరిగిన దాడి అనంతరం, రెండు నెలల పసికందు మరణించడం తీవ్ర…

మేడారం జాతర లో అపశృతులు..

“అంతా బాగానే ఉంది కానీ… చివరి రెండ్రోజులు భక్తుల అవస్థలు వర్ణనాతీతం. మేడారం నుండి పస్రాకు ఆరేడు గంటలు పట్టింది. బస్సయిన.. కారయిన అదే టైమ్. తప్పదు మరి. రోడ్ దిగి వేరే దారిలో వెళ్ళడానికి కూడా లేదు. రోడ్డుకు రెండు వైపుల చెట్లే. శుక్రవారం హన్మకొండలో బయలు దేరిన భక్తులు దాదాపు పది గంటల…

కెసిఆర్‌ ‌యాక్షన్‌.. ‌కాంగ్రెస్‌ ‌రియాక్షన్‌

 “రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తమకున్నదంటూ, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకపోవడం ఒకటైతే, ఏ నీటి కోసమైతే ఉద్యమించి తెలంగాణ…

రెండేళ్ల తరువాత అయినా రేటింగ్‌ మారుతోందా?

“ప్రతిపక్షంగా బిఆర్‌ఎస్‌ పనితీరును ప్రశంసించవలసిందే. ఓటమి నుంచి మానసికంగా తేరుకోకముందే, ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడమే వ్యూహంగా ఆ పార్టీ రంగంలోకి దిగింది. కొన్ని చోట్ల ఆందోళనలను నేరుగా నడిపింది. మరికొన్నిసార్లు తెరవెనుక సాయాలు అందించింది. సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రమైన ప్రచారాన్నిసాగిస్తూ ఉంది. రేవంత్‌ మీద, ఆయన ప్రభుత్వ సహచరుల మీద అవినీతి ఆరోపణలు…

2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తెలంగాణ

Aero Engine Capital

కాంప్రెహెన్సివ్ రోడ్డు మ్యాప్ సిద్ధం ‘ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర | 2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో ఇంజిన్ రాజధాని”గా (Aero Engine Capital) తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా…