Tag telangana news

శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగానిర్వహించాలి

అంచనాకు మించి భక్తులు వేడుకలకు హాజరయ్యే అవకాశం  భారీ ఏర్పాట్లు చేయండి వేడుకలకు సిద్ధమవుతున్న మిథిలా స్టేడియం పరిశీలన ప్రజా పాలనలో సర్వమతాల సముద్దరణకు ప్రభుత్వం కట్టుబడిఉంది తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దేవాలయాల అభివృద్ధి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం: దక్షిణ అయోధ్య అయిన భద్రాచలంలో సీతా రాముల కల్యాణ ఉత్సవాన్ని…

భద్రాచలం రాముల వారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం

భద్రాచలం , ప్రజాతంత్ర , మార్చి 23. : ఏప్రిల్ 6 తేదీన జరగనున్న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి,7 జరగనున్న మహా పట్టాభిషేకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖ, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అర్చకులు, అధికారులు. ఆహ్వానం పలికారు. సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి…

రాజీవ్ యువ వికాసంతో యువత జీవితాల్లో మార్పు

ఈ పథకం విజయవంతానికి అంకితభావంతో పనిచేయాలి స్కీం అమలుకు నిధుల సమస్య లేదు దళారీల పైరవీలను కట్టడి చేయండి పథకం అమలుపై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకం…

ప్రభుత్వానికి తెలియకుండానే సర్కులర్ జారీ చేశారనడం హాస్యాస్పదం

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 22 : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తమ సమస్యలపై నిరసనలు వ్యక్తం చేయొద్దంటూ వైస్ ఛాన్స్ లర్ ఇచ్చిన సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలంటూ ఓయూ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ లోపలికి వచ్చి పోలీసులు విద్యార్థులను బెదిరిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. భయబ్రాంతులకు…

తలుచుకుంటేనే గుండె త‌రుక్కుపోతోంది..

harees rao

ఎస్ఎల్బిసి సొరంగం కుప్పకూలి నేటికి 30 రోజులు సహాయక చర్యలో ఇప్పటికీ సరైన పురోగతి లేదు ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి: మాజీ మంత్రి హరీష్ రావు   ఎస్ఎల్బిసి సొరంగం కుప్పకూలి నేటికి 30 రోజులు అవుతోందని, మంత్రులు చెప్పిన డెడ్ లైన్లు, క్యాలెండర్లో డేట్లు మారాయి  తప్ప, సహాయక చర్యలో చెప్పుకోదగ్గ పురోగతి…

రాష్ట్ర వ్యాప్తంగా దావత్ ఏ ఇఫ్తార్ ఘనంగా నిర్వహించండి ….

ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు దావత్ ఏ ఇఫ్తార్ ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లను ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి సమీక్షించారు. ప్రతి సంవత్సరం…

రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వానికే స్పష్టత లేదు..  

అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్ రావు      రోడ్లు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉందా అని అడిగితే మంత్రి కోమటి రెడ్డి లేదని సమాధానం ఇచ్చారని, కానీ ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్ లో 40శాతం ప్రభుత్వ నిధులతో, 60శాతం ప్రైవేట్…

తెలంగాణకు కాంగ్రెసే ప్రధాన శత్రువు..

నిండు కుండల్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టులు ఎందుకెండాయి? ఏడాదిలోనే రాష్ట్రాన్ని ఎడారి చేశారు.. రాష్ట్రంలో అసమర్థ పాలన అందుకే మళ్లీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్ అని కెసిఆర్ పునరుద్ఘాటించారు. పదేండ్ల బిఆర్ఎస్ ప్రగతి పాలనలో జలాలతో పొంగిపొర్లిన గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులు, కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలు…

ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు

బీజేపీపై విషం కక్కడమే వారి ఆ పార్టీల ఎజెండా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్ రెడ్డి చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి,…

You cannot copy content of this page