Tag telugu news

సీఎం పర్యటనతో హుస్నాబాద్​కు ఒరిగిందేమీ లేదు

Satish kumar

సీఎం శంకుస్థాపన చేసిన పనులు ఆరు నెలల్లో పూర్తిచేసే దమ్ముందా? గౌరవెల్లి నిర్మాణాన్ని అడ్డుకుంది కాంగ్రెస్సే.. మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ హుస్నాబాద్, ప్రజాతంత్ర,  డిసెంబర్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనపై బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ (Satish kumar ) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి…

ఏకశిలా పార్క్ లో అభివృద్ధి పనులు ప్రారంభం

Hanmakonda News

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర : హన్మ‌కొండ (Hanmakonda)బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్‌) రూ.5 లక్షల నిధులతో ప‌లు అభివృద్ధిప‌నులకు శంకుస్థాప‌న చేశారు. పార్క్ కు తూర్పు వైపున ఐరన్ గేట్, యోగా షెడ్, జిమ్‌లో కంకర, పిల్లల ఆట స్థలంలో ఇసుక, ఆర్చ్ వద్ద ఎర్రమట్టి పోసి మొక్కలు…

మ‌ద్ద‌తు ధ‌ర ప‌థ‌కంలో 25% ప‌రిమితి తొల‌గించాలి

Thummala Nageshwar Rao

మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ ఎస్ లో చేర్చాలి ఆయిల్‌పామ్‌, ప‌త్తిరైతుల‌పై కేంద్ర వాణిజ్య విధానాల ప్ర‌భావం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు తుమ్మ‌ల లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11:  దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పాన్ని మంత్రి తుమ్మ‌ల (Thummala…

స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే

BC Reservations

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌ :  స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుద‌లైన నేప‌థ్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేష్లపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు…

యాద‌గిరిగుట్ట ఆలయ క్షేత్రానికి ప్ర‌త్యేక‌ మాస ప్ర‌తిక‌, టీవీ ఛానల్‌

Yadagirigutta Temple

రూ.5వేల‌తో గ‌రుడ టికెట్ యాద‌గిరి క్షేత్ర ఈఓ వెంక‌ట్రావు వెల్ల‌డి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర : యాదగిరిగుట్ట దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేసేందుకు వీలుగా హిందూ ధర్మంపై విస్తృతమైన ప్రచారం జరపాలని ఇందుకుగాను వైటిడిఏ పబ్లికేషన్స్ ద్వారా యాదగిరి అనే ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించినట్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆల‌య (Yadagirigutta Temple…

జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రుల నియామ‌కం

In-charge Ministers

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను (In-charge Ministers )  ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌  రంగారెడ్డి –…

సంక్షేమం, అభివృద్ధికి దిక్సూచిగా తెలంగాణ‌

Minister Uttam Kumar Reddy

ఉత్త‌మ‌ లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఎస్సీల వ‌ర్గీక‌ర‌ణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ‌ తెలంగాణ‌ను అగ్ర‌స్థానంలో నిలుపుతాం  మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్‌ 02 : తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధికి దిక్సూచిలాగా ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం…

పారదర్శకంగా ఇందిర‌మ్మ‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

Ponnnam Prabhakar

రెండు నెలల్లో హుస్నాబాద్ కు రెండో విడత ఇళ్ల‌ మంజూరు  ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 30 : హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతలో 144 ఇండ్లు మంజూరు అయ్యాయని, మ‌రో రెండు నెలల్లో హుస్నాబాద్ కు రెండో విడత ఇండ్లు మంజూరు చేస్తామ‌ని ర‌వాణా, బీసీ…

జూన్ 2న యువ‌త‌కు స్వ‌యం ఉపాధి మంజూరు లేఖ‌లు

Self Employment

ఉపాధి క‌ల్ప‌నే ప్ర‌ధాన ల‌క్ష్యం  అక్టోబ‌ర్ 2 నాటికి ఐదుల‌క్ష‌ల‌మందికి స్వ‌యం ఉపాధి ల‌క్ష్యం   రూ.8వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న ప్ర‌భుత్వం  దేశంలోనే ఇది ప్ర‌థ‌మం  ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 27: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల…