Take a fresh look at your lifestyle.
Browsing Category

Bharat jodo yatra special

ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో

అయితే..పిల్లలు కావాలన్న ఆసక్తి మాత్రం ఉంది ఇటాలియన్‌ ‌డియాకు ఇచ్చిన ఇంటర్వూలో రాహుల్‌ ‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్యనేత, గాంధీ-నెహ్రూ ఫ్యామిలీ వారసుడు రాహుల్‌ ‌గాంధీ వయస్సు ఇప్పుడు 52 ఏళ్లు.…
Read More...

అదానీ గ్రూప్‌పై సమగ్ర చర్చ జరగాలి

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : మోసం, షేర్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కుంటున్న అదానీ గ్రూప్‌పై సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ సోమవారం డిమాండ్‌ ‌చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండేండ్లుగా తాను ఈ…
Read More...

గమ్యం ముద్దాడనున్న ప్రేమ సిపాయి …

రేపు శ్రీనగర్‌లో ముగియనున్న యాత్ర కాశ్మీర్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో లెత్‌పోరాలో పుల్వామా అమర జవాన్లకు రాహుల్‌ ‌నివాళి పాదయాత్రలో పాల్గొన్న మెహబూబా ముఫ్తీ, ప్రియాంకా గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 28…
Read More...

రాహుల్‌ ‌జోడోకు విస్తృత భద్రత కల్పించాలి

శక్రవారం నాటి ఘటనలు దురదృష్టకరం అమిత్‌షాకు లేఖ రాసిన కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే న్యూ దిల్లీ, జనవరి 28 : భారత్‌ ‌జోడో యాత్రకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే…
Read More...

మంచి అమ్మాయి దొరికితే పెళ్లికి సిద్ధమే!

న్యూ దిల్లీ, జనవరి 23 : పెళ్లి విషయంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ స్పందించారు. మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. తాను పెళ్లికి వ్యతిరేకం కాదన్న 52 ఏళ్ల రాహుల్‌.. ‌తెలివైన అమ్మాయి భాగస్వామిగా దొరికితే చాలన్నారు. తన…
Read More...

జమ్ము-కాశీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకన్నా పెద్ద సమస్య లేదు

అందుకు కాంగ్రెస్‌ ‌శాయశక్తుల కృషి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది కశ్మీరీ పండిట్‌లకు అన్యాయం జరుగుతున్నది... వారు బిక్ష అడుగడం లేదు...హక్కుల కోసం మాత్రమే అడుగుతున్నారు జమ్ము చేరుకున్న రాహుల్‌ ‌భారత్‌…
Read More...

కశ్మీర్‌ ‌చలిలో వేడి ..!

జమ్ము-కాశ్మీర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర పాదయాత్రలో పాల్గొన్న శివసేన సంజయ్‌ ‌రౌత్‌, ‌గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు యాత్ర మొత్తంలో మొదటిసారిగా టీ షర్ట్‌పై రెయిన్‌ ‌కోట్‌తో కనిపించిన రాహుల్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,…
Read More...

కాశ్మీర్‌లో ఉగ్రవాదం ఆగిపోలేదు

పాక్‌తో చర్చలు జరపాలి భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొన్న ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌, ‌జనవరి 20 : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగా ఉందని నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. అసలు…
Read More...

చివరి దశలోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 19 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ దేశ సమైక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్యీర్‌ ‌వరకు సెపెటంబర్‌ 07 2022‌న కన్యాకుమారిలో ప్రతిష్టాత్మంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 125వ రోజు…
Read More...

రాహుల్‌ ‌తెలివైన నేత

న్యూ దిల్లీ, జనవరి 19 : కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చాలా తెలివైన వ్యక్తి అంటూ రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌మాజీ గవర్నర్‌ ‌రఘురామ్‌ ‌రాజన్‌ ‌ప్రశంసలు కురిపించారు. రాహుల్‌ ‌గాంధీకి పప్పు అనే  ఇమేజ్‌ ‌రావడం దురదృష్టకరమని ..ఆయన నిజంగా తెలివైన వ్యక్తని…
Read More...