Tag Prajatantra Telugu News

ఎమ్మెల్యే ఫొటోల్ని ప్రొఫైల్ పిక్చర్ గా వాడుకుని 26 మంది యువతులకు బురిడీ..

షాది డాట్ కామ్ మోసగాడి కేసులో తాజా విషయాలు వెల్లడి. ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుకున్నట్లు వెల్లడించిన నిందితుడు జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్హ.. నాలుగు రాష్ట్రాల్లో 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్న ఘనుడు.…

హెచ్ సీయూలో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నాం

వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు లేఖ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి సమస్యపై డాక్టర్ బి.ఆర్…

పెడదారి పడుతున్న ప్రభుత్వ ఆలోచన

భేషజాలకు పోకుండా విశ్వవిద్యాలయ విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారి ఆస్తులను కాపాడుతూ వారిలో ఏర్పడుతున్న అభద్రతాభావాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. పౌర సమాజం నుండి మేధావుల, విద్యారంగ నిపుణుల, విద్యార్థి సంఘాలతో చర్చించి శాస్త్రీయ దృక్పథంతో విషయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమచితం. రాజకీయాలకతీతంగా దేశ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక…

ఘనంగా గ్రూప్ -1 ర్యాంకర్ అపూర్వకు సన్మానం

హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 :  తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాలలో రాష్ట్రస్థాయి 15వ ర్యాంకు, మల్టీ జోన్ 1 లో ఏడో ర్యాంకు సాధించిన మంద అపూర్వకు స్థానిక కార్పొరేటర్ గుజ్జుల  వసంత మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. మంద అపూర్వ 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో…

ఈసారి ఎంఐఎం కోటలు బద్దలుకొడతాం

Union Minister Kishan Reddy

అభివృద్ధిని కాంక్షించే వారు బీజేపీకి వోటేయ్యండి •ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌కుట్రలు •కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌తమకు సంఖ్యా బలం లేదని అందరూ అంటున్నారని.. కానీ అభివృద్ధిని కాంక్షిచే వారు బీజేపీకే  వోటు వేయబోతున్నారని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.…

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

•ప్రపంచ స్థాయిలో సత్తా చాటేలా ప్రత్యేక పాలసీ •పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌5: ‌రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని మంత్రి శ్రీధర్‌ ‌బాబు తెలిపారు. ఇండియా, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ ‌ప్రతినిధుల సదస్సులో పార్క్ ‌హయత్‌ ‌లో పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వీరితో పాటు శ్రీధర్‌ ‌బాబు కూడా హాజరయ్యారు.…

నేడు భద్రాద్రికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

survey should be completed within the time limit says cm revanth reddy

˜సీఎం పర్యటన షెడ్యూల్‌ ఖరారు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  5 :  ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదివారం భద్రాచలం రానున్నారు. సీతారాముల కల్యాణ మహో త్సవానికి హాజరుకానున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఆనావాయితీ ఉన్నందున రేవంత్‌ రెడ్డి దంపతులు సంప్రదాయం పాటించనున్నారు. ఆదివారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి…

బిఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం

hఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌భేటీ రజతోత్సవ సభ ఏర్పాటుపై కీలక సూచనలు గజ్వెల్, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై చర్చించారు. వరంగల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహాసభకు సంబంధించి…

ఖనిజ సంపదను దోచుకోవడానికే మారణ కాండ

నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు లేదు.. శాంతి చర్చలతోనే దేశానికి, సమాజానికి మేలు రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : ఖనిజ సంపదను దోచుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారణకాండ కొనసాగిస్తున్నాయని పలువురు వక్తలు మండిపడ్డారు. హత్యలు నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు రాజ్యానికి లేదన్నారు. ప్రభుత్వానికి, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగితే పౌర సమాజానికి, దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఈ…

You cannot copy content of this page