Category ఆంధ్రప్రదేశ్

ఏపీలో ప్రజలకు సేవ చేయలేరా?

న్యూదిల్లీ, అక్టోబర్ 15: ఏపీలో ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఇబ్బంది ఏమిటని ఐఏఎస్‌ అధికారులను క్యాట్‌ ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్టాల్రకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్‌,…

నేడు ఎపి కేబినేట్‌ భేటీ

AP Cabinet meeting today

పలు కీలక నిర్ణయాలపై చర్చ నేడు  ఉదయం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది. వరదప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్టేష్రన్‌ ఫీజుల మినహాయింపుపై నిర్ణయించే అవకాశముందని సమాచారం. అలాగే చెత్త పన్ను…

మహా రథోత్సవంలో ఊరేగిన మలయప్పస్వామి

Glorious Srivari Brahmotsavams

 వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహా రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మాడ వీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పారవశ్యంతో.. గోవిందానామస్మరణతో వీధులు మారుమోగుతున్నాయి. స్వామివారికి కర్పూర హారతులిచ్చి  నైవేద్యాలు సమర్పించారు. అనాది నుంచి రాజులకు…

చీకటి తరువాత వెలుగు తప్పదు విలువులు, విశ్వసనీయతే శ్రీరామరక్ష

రేపల్లె నియోజకవర్గ సవిూక్షలో జగన్‌ కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవని.. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వొస్తుందని, ఇది సృష్టి సహజమని వైకాపా అధినేత జగన్‌ చెప్పుకొచ్చారు. విలువలు, విశ్వసనీయతే శ్రీరామరక్ష అని అన్నారు. వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిపిస్తుంది.. మనం చేసిన మంచి పనులు ఎక్కడికీ పోలేదు. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో…

దుర్గాదేవీగా విజయవాడ అమ్మవారు

ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవరోజు గురువారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జై దుర్గా జై జై దుర్గ అన్న నామస్మరంతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కాగా దుర్గమును దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భవానీలు వచ్చారు.…

రతన్‌ టాటాకు చంద్రబాబు నివాళి

ఎపి కేబినేట్‌ ఘనంగా నివాళి పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటాకు ఎపి సిఎం చంద్రబాబు నివాళి అర్పించారు. దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషన్‌ గ్రహీత, టాటా సన్స్‌ సంస్థ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా భౌతికకాయానికి ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నివాళులర్పించారు. ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లోని పార్థివదేహం ఎదుట పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. టాటా…

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి తిరుమలలో బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం…

గడిచిన ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం

AP cm met pm modi

దిల్లీలో విూడియా సమావేశంలో సిఎం చంద్రబాబు వెల్లడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని మోదీకి వివరించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ విూడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదని ప్రధానికి వివరించానన్నారు.…

మోహిని రూపంలో మలయప్ప స్వామి

Malayappa Swamy in the form of Mohini

శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన మంగళవారం శ్రీ మలయప్ప విశ్వ సుందరి మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పురాణాల ప్రకారం, మణిపూసలు మరియు మనోహరమైన మోహినిగా కనిపించడం రాక్షసులను (అసురులను) గందరగోళంలో పడవేస్తుంది మరియు దేవతలకు అనుకూలంగా విజయం సాధించింది. శ్రీవారి బ్రహ్మోత్సవంలో శ్రీ వేంకటేశ్వరుడు మోహినిగా దర్శనమివ్వడం ద్వారా విశ్వమంతా…

You cannot copy content of this page