Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news, AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu

పార్లమెంట్‌ ‌ప్రజాస్వామ్యానికి వేదిక

యాదృచ్ఛికంగా ఎన్టీఆర్‌ ‌శతజయంతి రోజే ప్రారంభం నీతి ఆయోగ్‌ ‌సమావేశంలో జగన్‌ అభూతకల్పనలు :టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ ‌న్యూదిల్లీ,మే29 : పార్లమెంట్‌ ‌భవనం దేశ సంపద కాబట్టి ఆ వేదికను తాము ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా భావిస్తున్నామని…
Read More...

‌మేనిఫెస్టో..మా మేనిఫెస్టోపై చర్చిద్దామా

కర్ణాటక నుంచి కొట్టుకొచ్చి కాపీ కొట్టి పెట్టారు గత ఎన్నికల్లో హాలు ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబును పొగడడానికే మహానాడు పెట్టారు మండిపడ్డ మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని విజయవాడ,మే29 :చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టో బోగస్‌ అని…
Read More...

‌ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు

సంక్షేమానికి సారథులు వాలంటీర్లు వాలంటీర్లకు వందనం కార్యక్రమంల సిఎం జగన్‌ విజయవాడ,మే19: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు, సంక్షేమానికి సారథులు వాలంటీర్లని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. 2019లో అధికారంలోకి రాగానే నవరత్నాల ఫిలాసఫీ,…
Read More...

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వలంటీర్‌

‌కానూరు వలంటీర్‌కు సిఎం జగన్‌ ‌సాయం తక్షణ సాయంగా రూ.2లక్షల ఆర్థిక సాయం సిఎం హాతో వెంటనే అందచేసిన కలెక్టర్‌ విజయవాడ,మే19 : ఎన్టీఆర్‌ ‌జిల్లా కానూరు గ్రామా సచివాలయం పరిధిలో వాలంటీర్‌ ‌గా పనిచేస్తూ  దళిత సామాజిక వర్గానికి  చెందిన జక్కుల…
Read More...

‌మత్స్యకారులకు టిడిపి అరకొర సాయం

తాముసంవత్సరంలోనే రూ.231 కోట్లు ఇస్తున్నాం 1,23,519 మత్స్యకారుల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా  గమించాలి ఎన్నికలొస్తేనే బాబుకు ప్రజలు గుర్తుకు వస్తారు లేకుంటే హైదరాబాద్‌లో పడకేస్తారు మత్స్యకార…
Read More...

కడపజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తుఫాన్‌ ‌వాహనాన్ని ఢీకొన్న లారీ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం కడప,మే15 : జిల్లాలోని కొండాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్‌ ‌వాహనాన్ని లారీఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. తుఫాన్‌ ‌వాహనంలో…
Read More...

వందోరోజుకు లోకేష్‌ ‌పాదయాత్ర

నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న యాత్ర యాత్రలో పాల్గొన్న తల్లి భవనేశ్వరి హాజరైన పలువురు ఎన్టీఆర్‌ ‌కుటుంబ సభ్యులు నంద్యాల,మే15 : టీడీపీ యువనేత నారా లోకేష్‌ ‌యువగళం పాదయాత్ర  వందవ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం కర్నూలు జిల్లా శ్రీశైలం…
Read More...

డబుల్ ఇళ్ల కోసం కలెక్టర్ ఆఫీసు ముందు నిరసన..

వడగాలులు తోడుకావడంతో ప్రజల ఉక్కిరిబిక్కరి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక విశాఖపట్నం,మే15 : తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ,ఆంధ్రాలో వడగాలులకు తోడు తీవ్రమైన ఎండలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనేకచోట్ల 40…
Read More...

తుళ్లూరులో 144 సెక్షన్‌ ‌విధింపు

అనుమతి లేకుండా ర్యాలీల నిషేధం జడా శ్రావణ్‌ ‌కుమార్‌ను అడ్డుకున్న పోలీసులు పోటాపోటీగా ఆందోళనకు దిగిన వైసిపి కార్యకర్తలు అమరావతి,మే13 : అమరావతి ప్రాంత తుళ్లూరులో పోలీసులు 144 సెక్షన్‌ ‌విధించారు. అనుమతి లేకుండానే నిరసనలు…
Read More...

ధాన్యం అమ్ముకోలేక రైతుల ఆవేదన

తడిసిన ధాన్యం అమ్మకాల్లో ఆలస్యం కడియం ప్రాంతంలో రైతులను పరామర్శించిన పవన్‌ ‌ ధాన్యం ఎంత పండించినా..ఐనకాడికి ధాన్యం అమ్ముకునే పరిస్థితులు వచ్చాయంటూ జనసేనాని పవన్‌ ‌కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తడిసిన ధాన్యం అమ్ముకునేందకు నానా…
Read More...