మహారాష్ట్రలో ఒక్క రోజే 40,414 మందికి పాజిటివ్
అవసరమైతే మళ్లీ లాక్డౌన్ తప్పదన్న మహా సిఎం
దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు
దేశవ్యాప్తంగా కొరోనా మహమ్మారి ఉగ్రరూపాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం దేశంలో గతేడాది అక్టోబర్ నాటి విజృంభణ కనిపిస్తుంది. సగం కేసులు మహారాష్ట్రలోనే…