Tag breaking news

లక్షలాది మందితో కనీవినీ ఎరుగని రీతిలో సభ

An unprecedented gathering of millions of people

˜27న బిఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ భారీ సభ ˜ఏడాదిపాటు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడకలు ˜హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్‌ ది ˜మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌ రావు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 9 : బిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో రజతోత్సవ సభను భారీస్థాయిలో నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ పార్టీ…

కాంగ్రెస్ తీరుతో జీవ‌చ్ఛ‌వంలా న‌ల్ల‌గొండ‌

జిల్లాలో వరి ఉత్పత్తిని పెంచేలా చేసిన కెసిఆర్‌ ‌రైతుబంధు ఉంటే కెసిఆర్‌ను గుర్తుంచుకుంటారన్న కుళ్లు రైతుభరోసా పేరుతో కాంగ్రెస్‌ ‌డ్రామాలు ఇచ్చిన హామీలపై ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయాలి నల్లగొండలో ఇదో విజయోత్సవ సభలా ఉంది నల్ల‌గొండ రైతు ధర్నాలో బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శలు ఆనాడు నిజాం సర్కారును నిలదీసిన గడ్డ నల్ల‌గొండ అని…

పేద‌ల భూముల్లో గూండాల దౌర్జ‌న్యాలు

Officials and police support real brokers

రియ‌ల్ బ్రోక‌ర్ల‌కు అధికారులు, పోలీసుల మ‌ద్ద‌తు.. సీఎం రేవంత్ స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాలి. మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్‌ ఏక‌శిలా న‌గ‌ర్ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 21 : పేద‌లు క‌ష్ట‌ప‌డి కొనుక్కున్న స్థలాల‌ను కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ బ్రోకర్లు, గూండాలు దౌర్జ‌న్యాలు చేస్తున్నార‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డ్డారు.…

720 ‌మెగా వాట్ల 8 యూనిట్లు పోయి ఢాం ఢాం ఢాం..

800 మెగావాట్ల 1 యూనిట్‌ ‌వచ్చే ఢాం ఢాం ఢాం  కాకతీయ కలగూర గంప – 15 ఇప్పుడు భద్రాది జిల్లలోని ‘పాల్వంచ’ పట్టణం లక్షా ముప్పై వేల జనాభాతో ఒక మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌గా వెలిగి పోతుంది. కాని 60 సంవత్సరాల గతంకు పోతే అది ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం లోని ఒక…

‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’

'From the status quo to the status quo'

బాల కార్మికుల నుంచి దేశ అత్యున్నత స్థాయి చేరిన విద్యార్థులు ఎంవిఎఫ్‌ ‌ఫౌండేషన్‌ ‌విద్యా ఉద్యమ ప్రస్థానం ఇదీ.. ఉద్వేగభరితంగా ఫౌండేషన్‌ ‌పూర్వ విద్యార్థుల సమ్మేళనం బడి బయటి పిల్లలను అక్కున చేర్చుకొని వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా  ఆటపాటలతో చైతన్యవంతం చేసి సరస్వతి ఒడిలోకి చేర్పించారు. ఎంవిఎఫ్‌ ‌వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్‌ ‌శాంతా సిన్హా.…

ముఖ్య‌మంత్రి ఆదేశాలు అమలు కాకపోతే ఎలా?

తక్షణమే మెస్‌ బిల్లులు, కాస్మోటిక్‌ బిల్లులు విడుదల చేయాలి సస్పెండ్‌ చేయాల్సి వొస్తే సిఎంనే ముందు చేయాలి 31దావత్‌లు బంద్‌జేసి హాస్టల్స్‌ను దత్తత తీసుకోవాలి యువతకు ఎమ్మెల్యే హరీష్‌రావు పిలుపు సిద్ధిపేట`నాసరపుర రెసిడెన్షియల్‌ బ్రిడ్జ్‌ స్కూల్‌ విద్యార్థులకు సాయం సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వ‌యంగా అసెంబ్లీలో చెప్పిన మాటలు అమలు…

బిసిలపై బిఆర్ఎస్ క‌ప‌ట ప్రేమ‌

లిక్కర్‌ ‌కేసును దృష్టి మళ్లించే యత్నం ఎమ్మెల్సీ కవితపై ఆది శ్రీనివాస్ విమ‌ర్శ‌లు ‌హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌ డిసెంబర్ 28: బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెగ హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌  ‌విమర్శలు శారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముందని అడిగారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే…

ఒకే గొడుగు కిందికి రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు!

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ముహూర్తం ఈనెల 28, వేదిక సుందరయ్య విజ్ఞాన కేంద్రం మహబూబాబాద్‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : సిపిఎంఎల్‌ న్యూడెమోక్రసీ రెండు పార్టీలుగా విడిపోయి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అనేక దఫాలుగా చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఒకే న్యూ డెమోక్రసీ పార్టీగా కొనసాగాలనే ఆలోచనతో ఈ రెండు పార్టీల నేతలు…

మా భూములను అక్రమంగా లాక్కోవొద్దు…

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ప్రజా ప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలి పురుగుమందు డబ్బాలు పట్టుకొని చిన్నబండి రేవు గ్రామ రైతుల నిరసన దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చిన్న బండిరేవు గ్రామంలో సుమారు 50 ఏళ్లుగా పంటలు సాగు చేస్తూ ఆ భూములే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు వారి గోడును…

You cannot copy content of this page