Tag Telangana news updates

జగదీశ్‌ ‌రెడ్డి ముమ్మాటికి శిక్షార్హుడే..

చట్టసభలంటే విలువ లేని బిఆర్‌ఎస్‌ ‌స్పీకర్‌నే నిందించి…నిరసనలు చేయడమా బిఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం : చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి అయితే, సభ మొత్తానికి అధిపతి స్పీకర్‌ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. అటువంటి స్పీకర్‌ ‌ని పట్టుకొని సభ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే గాకుండా…

గ్రూపు-3 సర్వీస్‌ ‌పోస్టుల ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్‌3 ‌సర్వీసు పోస్టుల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ ‌బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ ‌చేసుకోవచ్చు. మొత్తం 1365 గ్రూప్‌ 3 ‌పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాల్లో గతేడాది నవంబర్‌ 17,…

కేసీఆర్‌, ‌కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు

మొదటి నుంచీ దళితులంటే బిఆర్‌ఎస్‌కు చిన్నచూపే…. ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్‌ మలి దశ తెలంగాణ ఉద్యమం నుండి కూడా బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి, నాయకులకు దళితులు అంటే చిన్న చూపే అని కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ మండిపడ్డారు. ఆమె శుక్రవారం సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి…

సభ అందరిదీ.. మీ సొంతం కాదు

BRS MLA Jagadish Reddy Suspended from Telangana Assembly Budget Session

స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం బేషరతు క్షమాపణలకు కాంగ్రెస్‌ డిమాండ్‌ గందరగోళం మధ్య సభ 15 నిముషాలు వాయిదా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం…

  సీతారామ ప్రాజెక్టుతో 8 లక్షల ఎకరాలు సస్యశ్యామలం

Seethamram Project

25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. రూ.10 వేల కోట్లతో రైతు బంధు సీతారామ టన్నెల్ పనుల పరిశీలన  భద్రాచలం /సత్తుపల్లి, ప్రజాతంత్ర , మార్చి 13 :  సీతారామ ప్రాజెక్టు (Seetharama Project) కాలువలు, టన్నెల్స్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు…

అసెంబ్లీలో  చర్చకు కేసీఆర్ రావాలి

CM Revanth Reddy

ఆయన వ్యవహార శైలిని ప్రజలంతా గమనిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 13 : మాజీ సీఎం కేసీఆర్‌ చర్చకు రాకుండా గవర్నర్‌ ప్రసంగానికి వొస్తే ఏం లాభమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకవేళ చర్చకు వొస్తే వారు చేసిన తప్పులేంటో వివరించే అవకాశం ఉంటుందని.. తద్వారా ప్రజలకు తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చకు…

హైద‌రాబాద్‌ రూపురేఖలు మార్చుతున్నాం..

నిధుల కొర‌త ఉన్నా అభివృద్ధికి వెనుకాడం కేటీఆర్ అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌నే టీడీఆర్‌పై ఆరోప‌ణ‌లు ఉప్ప‌ల్‌లో మీడియా స‌మావేశంలో మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దుతున్న‌ట్టు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీ‌ధ‌ర్‌బాబు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో నిధుల కొర‌త ఉన్న‌ప్ప‌టికీ అభివృద్ధి ఆప‌కుండా ప‌నులు చేస్తున్న‌ట్టు చెప్పారు.  టీడీఆర్ అనేది కేటీఆర్ మున్సిప‌ల్…

హైదరాబాద్‌లో రోడ్డెక్కిన ట్రిపుల్‌ ఆర్‌ ‌బాధిత రైతులు

Triple R-affected farmers take to the streets in Hyderabad

మార్కెట్‌ ‌ధరలకూ భూ పరిహారం చెల్లించాలని డిమాండ్‌ ‌నేషనల్‌ ‌మైవే అథారిటీ కార్యాలయం ముందు ధర్నా ట్రిపుల్‌ ఆర్‌లో భూములు కల్పోతున్న బాధితులు హైదరాబాద్‌లో రోడ్డెక్కారు. తమను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ‌బంజారా హిల్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ‌బాధితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ ‌రోడ్‌ ‌నెం…

 నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు

ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ‌ప్రసంగం అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ప్రభుత్వాన్ని నిలదీసేలా బిఆర్‌ఎస్‌ ‌సన్నద్దం అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులతో స్పీకర్‌ ‌ప్రసాదరావు సమీక్షించి పలు సూచనలు…

You cannot copy content of this page