Category Crime

విస్తుగొలిపేలా చిన్నారుల విక్రయాలు.. 12 మంది శిశువులను రక్షించిన పోలీసులు

మధురానగర్ లోని శిశు విహార్ కు తరలింపు పిల్లల విక్రయాలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19 : చైతన్యపురి పరిధిలో అనుమానాస్పద వ్యక్తుల చేతుల్లో ఏడు మంది అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలను పోలీసులు రక్షించారు. ఇందులో ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులే.. బుధవారం అరెస్టైన వారిలో అమూల్య,…

భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త దారుణ హత్య

Rajalilnga murthi

ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 :  భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో మున్సిపల్ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ సరళ భర్త, సామాజిక కార్యకర్త  నాగవెల్లి రాజలింగమూర్తి (40)ని బుధవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. భూపాలపల్లి సింగరేణి టిబిజికెఎస్ బొగ్గుగణి కార్మిక సంఘం కార్యాలయం ముందు బుల్లెట్ బైక్‌పై వస్తున్న అతడిని…

సర్వీస్‌ ‌రివాల్వర్‌ ‌కాల్చుకొని వాజేడు ఎస్సై బలవన్మరణం

ములుగుఏటూరునాగారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ‌ములుగు జిల్లా వాజేడు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్‌ ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌ ‌శాఖలో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం వరకు వాహన తనిఖీల్లో బిజీగా ఉన్న ఆయన విధులు ముగించుకుని పూసూరు గోదావరి సమీపాన గల రిసార్ట్ ‌క వెళ్లినట్లు సమాచారం.…

సిద్దిపేటలో విషాదం.. చెరువులో దూకి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

Siddipet Crime News

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సిద్ధిపేట చెరువులో ఇద్దరు పిల్లలను తోసేసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు చిన్నారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సిద్ధిపేట ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు తేలు సత్యం(48) రెండో భార్య శిరీష,…

హోటల్‌ గదిలో నర్సింగ్‌ విద్యార్థిని మృతి

అత్యాచారం, హ‌త్య చేశార‌ని త‌ల్లిదండ్రుల ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన దర్యాప్టు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌16 : గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చిన్న అంజయ్యనగర్‌లోని ఓ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన విద్యార్థిని (23).…

హైదరాబాద్‌ పాతబస్తీ జియాగూడలో విషాదం

గ్నిప్రమాదంలో తండ్రీకూతుళ్ల మృతి హైదరాబాద్‌,జూలై24 : హైదరాబాద్‌ పాతబస్తీ జియాగూడలోతీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జియాగూడలోని వెంకటేశ్వరనగర్‌ ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతిచెందారు. అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ప్లోర్‌లో ఉన్న ఫర్నీచర్‌ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలను మార్పాలనుకునేలోపే…

భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా బంగారం రవాణా

లద్దాఖ్‌, ‌జూలై10:  భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళం స్వాధీనం చేసుకొంది. ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన తూర్పు లద్దాఖ్‌లో చోటు చేసుకొంది. ఈనెల 9న తూర్పు లద్దాఖ్‌లో ఇండో- టిబెటన్‌ ‌బార్డర్‌ ‌పోలీసు  బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లింగ్‌ ‌గురించి సమాచారం…

నగర శివారులో ప్రముఖ రియల్‌ ‌వ్యాపారి దారుణ హత్య

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 10 : హైదరాబాద్‌ ‌సిటీ శివార్లలో ఘోరం జరిగింది. పెద్ద రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణను దుండగులు హత్య చేశారు. షాద్‌నగర్‌ ‌లోని తన ఫాంహౌస్‌ ‌నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి.. కిరాతకంగా నరికి చంపారు. కమ్మరి కృష్ణను చంపిన తర్వాత..…

బాలికను గంజాయి మత్తులో దింపి అత్యాచారం

నేరెడ్‌మెట్‌లో వెలుగు చూసిన దారుణ ఘటన బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా మృగాళ్ల తీరు మారడం లేదు. తాజాగా, హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మత్తుకు బానిసైన యువకులు ఆ మత్తులోనే దారుణాలకు ఒడిగడుతున్నారు. ఓ బాలికకు గంజాయి అలవాటు చేసిన యువకులు…

You cannot copy content of this page