Category Crime

ఐపీఎస్ అధికారి భార్య హత్య.. నేపాలీ గ్యాంగ్ పనే!

IPS Officer Wife Murder

చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఘాతుకం నేపాలీ గ్యాంగ్ పనే అని పోలీసుల అనుమానం క్లూస్ దొరికాయి.. త్వరలోనే పట్టుకుంటాం: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,మే 8: జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌ ‌నగర్‌లో రిటైర్డ్ ‌డీజీ వినయ్‌ ‌రంజన్‌ ‌రాయ్‌ ‌సతీమణి తనుజా (55) హత్య (IPS Officer Wife Murder)కు గురయ్యారు. ఈ హత్యకు…

యూపీలో బాలుడిపై అత్యాచారం, హత్య

– దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు లక్నో, మే 6: ఓ కామాంధుడిని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కాల్చి చంపేశారు. ఏడేళ్ల బాలుడిపై హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ చేశారు. పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపగా కామాంధుడు హతమయ్యాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం…

ఇన్‌స్టా వేదికగా వల విసిరిన బ్రదర్స్

– ఖరీదైన కార్లలో తిప్పుతూ అత్యాచారాలు – మైనర్ల ట్రాప్ కేసులో ఆజాద్ తల్లి, మేనమామ అరెస్ట్ – వివరాలు వెల్లడించిన కమిషనర్ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్, చీటింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇద్దరు అన్నదమ్ములు 19 మంది మైనర్లను ట్రాప్ చేసినట్లు…

నగరంలో చిన్నారి కిడ్నాప్ కలకలం

– తల్లి ఒడిలో ఉండగా అర్థరాత్రి ఎత్తుకెళ్లిన దుండగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారి పక్కన అర్ధరాత్రి తల్లి ఒడిలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లారు. మల్లారెడ్డి హాస్పిటల్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న మార్బుల్ షాపు…

లంచం @ రూ.5 లక్షలు

– ఏసీబీకి చిక్కిన బోరబండ జీహెచ్ఎంసీ జూనియర్ అసిస్టెంట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 :ఇంటి నిర్మా ణానికి అవసరమయ్యే అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసిన జూనియన్ అసిస్టెం ట్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. బోరబండ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న బి శ్రీలత సోమవారం బాధితుడి…

కూకట్‌పల్లిలో విషాద ఘటన

– నవ దంపతుల ఆత్మహత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కార్తీక్(28), మంజుల(27) అనే నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్తీక్ ఉరివేసుకోగా మంజుల పాయిజన్ తీసుకొన్నట్లు సమాచారం. మార్చి 8న పెళ్లి జరగగా రెండు నెలలైనా గడవకముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు…

సంపన్న అమ్మాయిలే టార్గెట్

– ఇన్‌స్టా వేదికగా వలపు వల – ట్రాప్ చేసి రూ.లక్షల్లో వసూళ్లు – ఇద్దరు నిందితుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతులను ముఖ్యంగా సంపన్న కుటుంబాలకు చెందిన వారిని మాయమాటలతో ట్రాప్ చేసి రూ.లక్షలు వసూలు చేస్తున్న ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. కీలక నిందితులుగా…

అమ్మ.. నాన్న.. ఓ కుమార్తె..

– మిస్టరీగా ముగ్గురి మృతి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : జిల్లా కేంద్రం అయిన ఖమ్మం నగరంలో తండ్రి, పెద్ద కుమార్తె మృతి మిస్టరీ వీడకముందే తల్లి కూడా మరణించడంతో ముగ్గురి మరణం కేసు మరింత జఠిలంగా మారింది. తల్లి మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం అనంతరం ఆమె స్వస్థలానికి తరలించారు. పోలీసులు, స్థానికుల కథనం…