Category Crime

నకిలీ వీసాలతో మస్కట్‌కు వెళ్లే ప్రయత్నం

– శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20మంది మహిళల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20మంది మహిళా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మస్కట్‌కు వెళ్లేందుకు వచ్చిన వీరి వద్ద నకిలీ వీసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గురువారం 20మంది మహిళలు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వీరంతా ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో…

స్పీడ్‌ ‌పోస్ట్ ‌ద్వారా పార్సిళ్లలో గంజాయి

– స్మగ్లర్ల  కొత్త ఎత్తులు -హైదరాబాద్‌ ‌పోలీసుల ఆపరేషన్‌లో గుర్తింపు – వివరాలు వెల్లడించిన నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: దేశవ్యాప్తంగా స్పీడ్‌ ‌పోస్ట్ ‌ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ ‌చేశామని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌తెలిపారు. రైళ్లు, విమానాల ద్వారా వచ్చిన స్పీడ్‌ ‌పోస్ట్ ‌పార్సిళ్లకు…

దుబ్బాకలో కేజీ బంగారం, నగదు అపహరణ

– కాశీ యాత్రకు వెళ్లిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న దొంగలు – కిటికీ ఊచలు విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశం – సంఘటన స్థలాన్ని పరిశీలించిన కమిషనర్ రష్మీ పెరుమాళ్ సిద్దిపేట ప్రజాతంత్ర, జూన్ 29: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 15వ వార్డులో గల ఓ ఇంట్లోకి దొంగలు…

పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా

– 15 మందికి గాయాలు, 8 మంది పరిస్థితి విషమం వనపర్తి, ప్రజాతంత్ర, జూన్ 29: మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్‌ బస్సు సోమవారం ఉదయం పెబ్బేరు సమీపంలోని జాతీయ రహదారి (ఎన్ హెచ్-44)పై అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు గాయపడగా,…

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ మోసం

– గోల్డ్‌మ్యాన్‌ ‌సూర్యభాయ్‌పై పోలీస్‌ ‌కేసు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌గోల్డ్ ‌మ్యాన్‌ ‌సూర్య భాయ్‌పై కేసు నమోదు అయ్యింది. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ ఆరోపణలు రావడంతో సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి, హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌లకు సన్నిహితుడి నంటూ…

యూరియా పక్కదారి.. ఫెర్టిలైజర్ షాపుపై కేసు

– చేర్యాల ఎస్‌ఐ అపూర్వ రెడ్డి – రూ.17,10,144 సబ్సిడీ యూరియా దారి మళ్లించిన డీలర్ చేర్యాల, ప్రజాతంత్ర, జూన్ 26 : చేర్యాల పట్టణంలోని ఓ ఫెర్టిలైజర్ షాప్‌లో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో యూరియా బస్తాలు పక్క దారి పట్టడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేర్యాల ఎస్‌ఐ జి.అపూర్వరెడ్డి శుక్రవారం ఓ…

అల్లుడిపై అత్త, మామల హత్యాయత్నం

~ సహకరించిన భార్య  ~ ప్రాణాపాయ స్థితిలో అల్లుడు ~ కేసు నమోదులో  పోలీస్ ల జాప్యం  హసన్ పర్తి, ప్రజాతంత్ర, జూన్ 25: ఇంటికి వచ్చిన అల్లుడిని నమ్మించి అత్త, మామ, భార్య కలిసి గొంతు కోసి హత్యాయత్నం చేసిన సంఘటన హసన్ పర్తి మండలం నాగారంలో జరిగింది. బాధితుని తండ్రి కోనేటి సమ్మయ్య…

పోలీసుల అదుపులో ఆరుగురు సుపారీ హంతకులు ?

– నల్లగొండలొ నలగురి అనుమానాస్పద మృతి కేసులో  నల్గొండ, ప్రజాతంత్ర, జూన్‌ 25: ‌జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. భార్యాభర్తలు మహ్మద్‌ ‌సుల్తాన్‌(45), ‌హసీనా(38), కుమారుడు ముజామిల్‌(20), ‌కూతురు అఫోర(14)ను నిందితులు విచక్షణారహితంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. సుపారీ గ్యాంగ్‌లోని…

డ్రంకెన్ డ్రైవ్.. పట్టుబడ్డ వ్యక్తికి వారం జైలు

నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి నిజామాబాద్ ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్‌ కోర్టు ఏడు రోజుల సాధారణ కారాగార శిక్ష విధించిందని 5వ టౌన్ ఎస్సై సునీల్ వెల్లడించారు. స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన…