Category Crime

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్ల‌ మృతి

రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ఊహించని ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. రఘునాథపాలెం మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వరసకు అన్నాచెల్లెలి ప్రాణాలను బలితీసుకుంది. మండలంలోని జింకలతండా సమీపంలోని గ్రీన్ కాలనీకి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి గుండేటి శ్రీను(18) శనివారం ఉదయం బైకుపై ఖమ్మం వచ్చాడు. వరసకు చెల్లెలు అయిన…

గచ్చిబౌలిలో కూలిన ఏడంతస్తుల భనం

– ఇద్దరి మృతి.. మరొకరికి తీవ్ర గామాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 :‌ గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా రమణారెడ్డి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. నాలాను ఆనుకుని 50 గజాల్లో అక్రమంగా ఈ…

హత్య కేసులో 105 ఏళ్ల వృద్దుడికి ఊరట

– జీవిత ఖైదును రద్దు చేసిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, ఆగస్ట్ 21 :‌ హత్యకేసులో జీవిత ఖైదు శిక్ష పడిన 105 ఏళ్ల వృద్ధుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాకు…

బాలికపై అత్యాచార యత్నం.. హత్య

పుణె జిల్లాలో దారుణ ఘటన -యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పుణె,ఆగస్ట్19: ‌మహారాష్ట్రలోని పుణె జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలికపై పొరిగింటి వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. ఆ పొరుగింటి 25 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నిందితుడికి…

విద్యార్థులే హంత‌కులు

– దోపిడీ కోసం స్కూల్ ప్రిన్సిపాల్ దారుణ హత్య – బాబు అనే ఒక్క మాటతో వీడిన మిస్టరీ – సోషల్ మీడియా ఆధారంగా పథక రచన  – రూ.1.54 లక్షల నగదు, కత్తి, ఐఫోన్, సెల్‌ఫోన్లు, గ్లౌజులు, మాస్కులు స్వాధీనం – వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ దేవరకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు…

డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు

– ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసినట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ముగ్గురు ప్రధాన డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేసి వారి వద్ద కొనుగోలు చేస్తున్న 16మందిని అదుపులోకి…

యువతి దారణ హత్య

– ప్రేమ పేరుతో శారీరంగా లోబర్చుకున్న యువకుడు – గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమ‌న్నందుకు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 17: హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. ప్రియురాలిపై అనుమానమే ఈ హత్యకు కారణమని బాలాపూర్ పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందగానే ఘటనా…

మత్తుపదార్ధాల మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

– రూ.1.5 కోట్ల విలువైన హ‌షీష్ ఆయిల్ సీజ్‌ – మ‌ల్కాజ్‌గిరి పోలీస్ క‌మిష‌న‌ర్ సుమితి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 17: అంతర్రాష్ట్ర హషీష్ ఆయిల్ సరఫరా ముఠా గుట్టు రట్టు చేసిన‌ట్టు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి వెల్ల‌డించారు. సోమ‌వారం ఎల్‌బీనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రూ.1.50 కోట్ల…

రాజమహేంద్రవరంలో విషాదం

– గోదావరిలోకి దూకి ఏఈ కుటుంబం ఆత్మహత్య రాజమహేంద్రవరం, ఆగస్ట్ 17:  ‌తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని రోడ్డు కమ్‌ ‌రైలు వంతెన పైనుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన ఏఈ కుటుంబం గోదావరిలోకి దూకింది. నూకరాజు, ఆయన భార్య, కుమార్తె, మనవడు నీటిలోకి దూకారు. మనవడు ప్రాణాలతో…