Tag prajatantra news

భజన సంస్కృతీ, విభజన సంస్కృతీ, సమాజ దుస్థితీ!

“సామాజిక శాస్త్రంలో కులం గురించి వివరణలో పుట్టుక, వంశపారంపర్యవృత్తి వంటి లక్షణాలతో పాటు ఇతర కుల సమూహాలతో కంచం పొత్తు, మంచం పొత్తు లేకపోవడం అనే వివరణ కూడా ఉంది. సహపంక్తి భోజన సంబంధాలు, వైవాహిక సంబంధాలు అనే భావనలను కంచం, మంచం అని సరళం చేసి (బహుశా చౌకబారుగా మార్చి) రాసినవాళ్లున్నారు. సామాజిక, సామూహిక…

జామీను ‘‘నేనిస్తాసార్‌’’ అన్న మల్లేశం

14.‘‌జనధర్మో’ విజయతే  మిత్రులు లేకపోతే ఎవరూ లేరన్నట్టే. భార్య లేదా భర్త అయితే మంచి మిత్రులైతే అది చాలు. ఎన్నో సార్లు ఆచార్య ఇంటిపైన ఎన్నో సార్లు రజాకార్లు దాడిచేయడం జరిగేవి. వారి మిత్రులంతా చాలా రహస్యంగా మాట్లాడుకుంటూ ఎవరికీ పైకి చెప్పకుండా పనులు చేసుకునేవారు. రక్షణ నెట్‌ ‌తయారు చేయించడానికి వ్యూహాలను రచించడం. జాగ్రత్త…

ఎందరెందరి చేతుల మీద సిగాచి కార్మికుల నెత్తురు?

కాని ఆ నిర్లిప్తతను వదిలి, లోతుగా ఆలోచిస్తే సిగాచీ దురంతాన్ని వాస్తవంగా మారణకాండ అనాలి. యాజమాన్యం, ప్రభుత్వ సంస్థలు ఎన్నో ఏళ్లుగా పరిశ్రమ నిర్వహణలో చూపిన బాధ్యతా రాహిత్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది. ఇవాళ జరిగిన మరణాల స్థాయి అనూహ్యమైనది కావచ్చు గాని, ఏదో ఒక స్థాయి దుర్ఘటన జరగడానికి అన్ని ఏర్పాట్లూ ఎప్పటి…

రాష్ట్ర సార‌థి ఎంపిక‌లో బీజేపీ అపర చాణక్యం

“క‌ల చెదిరింది, క‌థ‌మారింది, క‌న్నీరే ఇక మిగిలింది..”.ఈ పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన దేవ‌దాసు చిత్రంలోనిది. ఎప్పుడైనా తామ‌నుకున్న‌ది జ‌ర‌గ‌న‌ప్ప‌డు, అనుకోనిది జ‌రిగిన‌ప్పుడు తెలుగువారు స‌హ‌జంగా ఈ పాట‌ను గుర్తుకు తెచ్చుకొని మ‌న‌సులో పాడుకునే పాట ఇది! ఎంతో జీవిత ప‌ర‌మార్థాన్ని తెలిపే గీతం ఇది. అయితే ఎక్కువ‌గా…

గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించాలి

ఎన్ పిడిడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించి సామాజిక భద్రత కల్పించాలని జాతీయ గృహ కార్మికుల వేదిక(ఎన్ పిడిడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్ డిమాండ్ చేశారు. గృహ కార్మికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. సుప్రీం కోర్టు…

ఛత్తీస్ ఘడ్ లో మరోసారి ఎదురు కాల్పులు

25 మంది మావోయిస్టులు మృతి మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గంగన్న మృతి మరొక కీలక నేతలు ఉన్నట్టు సమాచారం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ప్రజాతంత్ర, మే 21 : సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది భద్రత బలగాలకు maoists మధ్య భారీగా…

ఎమ్మెల్యే ఫొటోల్ని ప్రొఫైల్ పిక్చర్ గా వాడుకుని 26 మంది యువతులకు బురిడీ..

షాది డాట్ కామ్ మోసగాడి కేసులో తాజా విషయాలు వెల్లడి. ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుకున్నట్లు వెల్లడించిన నిందితుడు జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్హ.. నాలుగు రాష్ట్రాల్లో 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్న ఘనుడు.…

హెచ్ సీయూలో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నాం

వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు లేఖ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి సమస్యపై డాక్టర్ బి.ఆర్…

పెడదారి పడుతున్న ప్రభుత్వ ఆలోచన

భేషజాలకు పోకుండా విశ్వవిద్యాలయ విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారి ఆస్తులను కాపాడుతూ వారిలో ఏర్పడుతున్న అభద్రతాభావాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. పౌర సమాజం నుండి మేధావుల, విద్యారంగ నిపుణుల, విద్యార్థి సంఘాలతో చర్చించి శాస్త్రీయ దృక్పథంతో విషయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమచితం. రాజకీయాలకతీతంగా దేశ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక…

You cannot copy content of this page