Category ప్రత్యేక వ్యాసాలు

‌గురువులకు ఎగనామం!

హైదరాబాద్‌: ‌దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అధ్యాపకుల సమ్మెతో యూనివర్సిటీలు, కాలేజీలు మూతపడ్డాయి. ఐదో వేతన సంఘం సిఫార్సులకు అనుగుణం గా తమ జీత భత్యాలు, సర్వీసు నిబంధనలను సవరించనందుకు నిరసనగా అధ్యాపకులు దేశ వ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఆగస్టు 11 నుంచి మొదలైన సమ్మె 27 నుంచి ఊపందుకుంది. అడ్మిషన్లు, పరీక్షలు ఎక్కడి వక్కడ ఆగిపోయాయి.…

న‌వ‌భార‌తంలో ప్ర‌శ్నించేవారు దేశ‌ద్రోహులు!

“ఆత్మ‌కు మోక్షం రావ‌డానికి మ‌తంలో భ‌క్తి ఒక మార్గం కావ‌చ్చు. కానీ రాజకీయాలలో, భక్తి లేదా వీరపూజ అనేది పతనానికి, చివరికి నియంతృత్వానికి దారితీసే కచ్చితమైన మార్గం.”— డా. బి.ఆర్. అంబేద్కర్, 1949 డాక్టర్ అంబేద్కర్ పార్లమెంటులో ఈ గంభీరమైన రాజ్యాంగ జ్ఞానాన్ని వెల్లడించడానికి చాలా కాలం ముందే, ప్రఖ్యాత గ్రీకు వీరుడు ఒడిస్సియస్ తన…

ఒకే వోటు.. ఒకే విలువ

భారత రాజకీయ భవిష్యత్తును శాసించే నియోజక వర్గాల పునర్విభజన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన, సున్నితమైన రాజ్యాంగ ప్రక్రియ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌). ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేగవంతం చేయడంతో దేశ రాజకీయ యవనికపై సరికొత్త చర్చ ప్రారంభమైంది. ప్రజాస్వామ్యంలో “ఒక వ్యక్తికి ఒకే వోటు, ఒకే విలువ” అనే…

తిరుమల యాత్రలో ఆన్లైన్ కష్టాలు

Tirumala Online Booking Issues Leave Devotees Frustrated

కలియుగ వైకుంఠంగా కోట్లాది మంది ఆరాధించే తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం ప్రతి భక్తుడి జీవితకాల ఆకాంక్ష. జీవితంలో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలనే కోరికతో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది తిరుమలకు చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం సాంకేతికతను వినియోగిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం సామాన్య…

ఈ నెత్తుటి మరకలు ఎక్కడివి?

అసహనం మనుష్యుల కే కాదు!ప్రభుత్వాలకి ఉంటుంది? మానసిక వైకల్యం మనుష్యులకే కాదు!వ్యవస్థలు కూడా ఒక్కోసారి అలా మారిపోతుంటాయి.ముఖ్యంగా అధికారం పోగుపడ్డ అహంకారం గాయపడ్డప్పుడు చేష్టలే కాదు భాష కూడా విచలితం అవుతుంటుంది.ఇప్పుడు తెలంగాణలో నెత్తుటి భాష రాజ్యం ఏలుతుంది.. నెత్తుటి మరకలు రాజకీయ చరిత్ర ముఖం మీద పుట్టుమచ్చలు,పెట్టుమచ్చలు అవబోతున్నాయి.తెలంగాణానే కాదు, ఆంధ్రప్రదేశ్ లోకూడా అదే…

సమకాలీన సామాజిక గమనంలో ఆత్మగౌరవం

ఆధునిక మానవ పరిణామ క్రమంలో సమాజం భౌతికంగా, ఆర్థికంగా ఎంతో పురోగతిని సాధించినప్పటికీ, అంతర్గత విలువల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నేటి యాంత్రిక జీవన శైలిలో మానవుడు ఎన్నో భోగభాగ్యాలను, విలాసవంతమైన సంపదలను కూడబెట్టుకుంటున్నాడు. అత్యున్నత అధికార పీఠాలను అధిరోహిస్తూ, జగద్విదితమైన కీర్తి ప్రతిష్ఠలను సొంతం చేసుకుంటున్నాడు. అయితే, బాహ్యప్రపంచంలో ఇన్ని విజయ శిఖరాలను…

భారతావనిలో బ్రాహ్మణ రాజ్యాలు, రాజులు, చక్రవర్తులు

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వం’ ఆధారంగా)  స్వర్గీయ డాక్టర్ బి ఎన్ శాస్త్రి రచించిన ఏడువందల పేజీల బృహత్ అధ్యయనాత్మక, పరిశోధనాత్మక గ్రంథం, ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వం’  భారతావనిలో బ్రాహ్మణ రాజ్యాల ఆవిర్బావం, ఆరోహణ, అవరోహణల సమగ్ర విశ్లేషణ ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. దాని క్లుప్తీకరణ ఈ 21 పేజీల వ్యాసం. భారత…

తవాంగ్ సందర్శన

గిరియానం – 23 అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దారి అంతటా బోర్డర్స్ రోడ్డు ఆర్గనైజేషన్ వారి హెచ్చరిక బోర్డులు రెండు మూడు ఫర్లాంగులకు ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి. ఇంత జాగ్రత్త ఎందుకంటే.. అది భారీ పర్వత ప్రాంతం. అక్కడ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. డిరాంగ్ నుంచి తవాంగ్ నూటా ముప్పై కిలోమీటర్ల దూరం.…

లష్కర్ బోనం.. దక్కన్ సంస్కృతి వైభవం!

తెలంగాణ మాతృదేవతారాధన వైజ్ఞానిక, చారిత్రక, సామాజిక ప్రస్థానం తెలంగాణ జానపద సంస్కృతికి, ఆధ్యాత్మిక వైభవానికి అత్యున్నత ప్రతీకగా నిలిచే ఉత్సవం ‘బోనాలు’. దక్కన్ పీఠభూమి సామాజిక చరిత్రలో, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిణామక్రమంలో ఈ పండుగ ఒక బలమైన సామాజిక సంశ్లేషణగా రూపాంతరం చెందింది. కేవలం ఒక సాదాసీదా మతపరమైన ఆచారంగానే కాక, సమాజంలోని శ్రామిక వర్గాల అస్తిత్వానికి, ప్రకృతి ఆరాధనకు, వర్షాకాలంలో ప్రబలే మహమ్మారుల నివారణకు సంబంధించిన వైజ్ఞానిక…