Category ప్రత్యేక వ్యాసాలు

దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రభావాన్ని దెబ్బతీస్తున్న డీలిమిటేషన్

Delimitation is hurting the political influence of southern states

జనాభా మార్పుల ఆధారంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్వచించే ప్రక్రియ డీలిమిటేషన్.  తమిళనాడు తో సహా  దక్షిణ భారతదేశం అంతటా వివాదాస్పద అంశంగా మారింది. 2026 లో జరగనున్న ఈ ప్రక్రియపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మార్చి 5, 2025న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు ఇది…

ఉద్యమకారులను యాది మరిచిన పాలకులు

Cell phone use... is dangerous for children...!

భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిక్కించదగిన ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. సాయుధ పోరాటానికి నాంది పలికినది దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మ బిక్షంతో పాటు అనేకమంది యోధుల పోరాట వారసత్వ స్పూర్తిని పునికిపుచ్చుకొని తెలంగాణ ఆస్థిత్వాన్ని పతాక…

సెల్ ఫోన్ వాడకం… పిల్లలకు ప్రమాదం…!

సెల్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఎంతలా అంటే పడుకుని లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు మన తోనే ఉంటుంది. మళ్లీ పడుకున్న తర్వాత మన పక్కనే ఉంటుంది. క్షణానికి ఒక్కసారైనా బుల్లి సెల్ఫోన్ ను చూడందే నిద్రపట్టదు. ఇది పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ ఇదే రుగ్మతలా మారిపోయింది.…

స్టేచర్‌, స్ట్రేచర్‌, మర్చురీ….

అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలపై లొల్లి  సభ్యుల పరస్పర  విమర్శనాస్త్రాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగంపై గత రెండు రోజులుగా జరుగుతున్నచర్చ నేపథ్యంలో రెండు వివాదాస్పద అంశాలు చోటుచేసుకున్నాయి. ఒక విధంగా చర్చ ప్రారంభమైన రోజునే ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు…

వాణిజ్య పంటలకు ప్రోత్సాహం అవసరం!

Commercial crops need encouragement!

వాణిజ్యపంటలకు మనదేశంలో కొదువ లేదు. మనదేశ ప్రజలకు అవసరమైన అన్ని రకాల వాణిజ్య పంటలతో పాటు, ఉప్పులు, పప్పులు పండుతాయి. నూనెగింజలు పండుతాయి. అందులో పసుపు, మిర్చి, పత్తి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, వేరుశనగ, నువ్వులు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో పాలు రకరకాల వరి ధాన్యం కూడా పండుతుంది. మన నేలలో ఈ పంటలకు…

వినియోగదారుడు ‘రారాజు’ అయ్యేదెప్పుడు?

When will the consumer become the 'king'?

మన దేశం 2047 చివరి నాటికి వికసిత భారత దేశంగా అవతరిం చాలంటే ముందుగా దేశం ఆర్థిక పథంలో దూసుకుపోవాలి. దీనికి గాను ప్రజలకు అవసరమైన వస్తూ త్పత్తి జోరుగా జరగడంతో పాటు, అంతే వేగంతో అవి అ మ్ముడు పోవాలి. వస్తువుల నాణ్యత, సేవల విషయంలో వినియో గదారుడు సంతృప్తి చెందితేనే ఇలా జరుగు…

విద్యలో వెనుకబాటుకు విద్యార్థులు దోషులు కాదు !!

తన మన బడి పిల్లలను వారి తల్లిదండ్రులను బహిరంగంగా దోషులను చేసి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు మేము కొట్టలేము తిట్టలేము అంటూ తమ పాఠశాల పిల్లలకు రాయడం చదవడం రాదని బహిరంగ పరిచి తన నిస్సహాయతను తన పాఠశాల ఉపాధ్యాయుల సామర్థ్యాలను నిస్సహాయతను పిల్లల ముందు ప్రజల ముందు గుంజీలు తీసి నిరసన తెలియ చేశారు.…

ఉచితాలు అవసరం లేదు ..ఉపాధి కల్పించండి..!

No need for freebies..just create jobs..!

రంజాన్‌ ‌నెలలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌, ఇతర కానుకల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రు.70 కోట్ల నిధులను విడుదల చేయడం పై అదే మతానికి చెందిన సామాజిక కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ మొత్తాన్ని మైనారిటీ సంక్షేమానికి వినియోగించాలని సూచన చేసారు. ఒక వైపు సమాజం పట్ల పౌర సమాజం దృష్టి సారిస్తుంటే…

నదులు సకల జీవరాశులకు ప్రాణాధారం

మార్చి 14, ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యాక్షన్‌ ఫర్‌ రివర్స్‌ అపారమైన జల సంపద సముద్రాల పాలవుతుంటే, చుక్కనీరు కూడా త్రాగడానికి పనికి రాని పరిస్థితుల్లో సముద్రాల్లోకి పోతూ వృథాగా మారుతున్న జలసంపదను సంరక్షించి, మానవాళి ప్రయోజనాల కోసం వినియోగించాలి. ప్రపంచాన్ని  నీటి కొరత సమస్య పట్టిపీడిస్తున్నది. భారతీయ నగరాల్లో వేసవి వస్తే నీటి సంక్షోభం…

You cannot copy content of this page