Category ప్రత్యేక వ్యాసాలు

“గోబెల్స్” గోత్రజులు?

“అధికారం అనబడే ఆలంబన దొరికిన తర్వాత అది పేట్రేగి పోయింది.అన్నిస్తంబాలు లాగానే నాల్గవ స్తంభం బీటలు వారింది.ఈ తరహా వ్యవహారం కేంద్రం లోనే కాదు.ఇప్పుడు రాష్ట్రలలో కూడా ఇదే తరహా పెంపుడు మీడియా నడుస్తోంది.ఈ మీడియా లక్ష్యం ఒక్కటే.తాము ఎంచుకున్న రాజకీయ నేతలను ఆకాశానికి ఎత్తడం,ఏదన్నా సహేతుక విమర్శ వచ్చినా వారిపై పరుష భాషతో దాడి…

అస్తిత్వ పరీక్ష!.. సొంత గడ్డపై పౌరుడు పరాయివాడేనా?

“నేడు మనం ప్రపంచానికి డిజిటల్ పురోగతిని గొప్పగా చాటుతున్నప్పటికీ, పౌరసత్వ గుర్తింపు విషయంలో మాత్రం తీవ్రమైన అయోమయంలో ఉన్నాం. ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల వేలిముద్రలు, కనుపాపల వివరాలు సేకరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వ్యవస్థను నడుపుతోంది. కానీ అదే సమయంలో ఆ వివరాలు పౌరసత్వానికి చట్టబద్ధమైన ధ్రువీకరణ కాదని చెప్పడం ఆశ్చర్యకరం.” ఒక…

ప్రజల గళంగా వెలిసిన విప్లవ కవిత్వం

“చెరబండ రాజు జీవితం కవిత్వంతో పాటు ఉద్యమాలకి అంకితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, దమన చర్యలపై గళమెత్తినందుకు ఆయనను అనేకసార్లు అరెస్టు చేశారు. అయినా ఆయన పోరాట పంథా మారలేదు. కలాన్ని ఉక్కుపాదంగా మలిచి, శబ్దాన్ని నినాదంగా తీర్చి ప్రజల ఆక్రోశానికి ప్రతిధ్వనిగా నిలిచినవాడు. అరెస్టులు, నిర్బంధాలు, ఆరోగ్య సమస్యలు – ఇవేవీ ఆయన సంకల్పాన్ని దెబ్బతీయలేక…

భావ సంఘర్షణలు

“అక్కడి ఆంధ్ర ప్రముఖులు తెలంగాణా ప్రాంతం గురించి చులకన భావం కలిగి ఉండి తెలంగాణా వారికి తెలుగు సరిగా రాదనీ, ఉర్దూ మీడియంలో విద్యా బోధన ఉంటుంది కాబట్టి చదువుకున్న వారిలో శాస్త్ర సంబంధిత విషయ పరిజ్ఞానం తక్కువ అనీ ఇంకా ఇతర అభిప్రాయాలను వెలిబుచ్చినప్పడు పీవీ, రామానుజరావు గార్లు వారికి వాస్తవాలు సోదాహరణంగా వివరించేవారట. ఒక్కొక్క సారి…

హైవే 65కు రైలుమార్గం హుళక్కేనా ?

“ఆంధ్ర ప్రాంతపు లారీ ట్రాన్స్పోర్ట్ దెబ్బతింటుందని ఆంధ్ర పెత్తం దారులు, పాలకులు కుట్రలు చేసి అడ్డుకున్నారు, అడ్డుకుంటున్నారు. చిత్రంగా అనేకమార్లు జనగామ, డోర్నకల్ నుండి మిర్యాలగూడెం రైలు మార్గమని కూడా ప్రచారం చేశారు. నిధులు కేటాయించి సర్వేలు కూడా చేశారు. అంతా ఎండమావిగానే మిగిలింది.” పాలకుల వాగ్దానాలు గురి తప్పుతున్నాయి. ఫలితంగా ప్రజలలో అసంతృప్తి పెరిగిపోతున్నది.…

నెటిజెన్‌లారా జాగ్రత్త : సోషల్ మీడియా కత్తికి రెండు వైపులా పదునుంది !

“మన జీవితంలోని ఏ దశలోనైనా బాధ్యతాయుతమైన నెటిజన్‌గా పాటించాల్సిన కొన్ని మర్యాదలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సంభాషించేటప్పుడు మీరు నిజాయితీగా మీలాగే ఉండండి. సంబంధాలను పెంచుకోవడానికి మనం కంటెంట్‌ను లైక్, కామెంట్, షేర్ చేయాలి కానీ, హానికరమైన వార్తలను కాదు..” సోషల్ మీడియా నేటి కనీస అవసరం అయ్యింది. ఇది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ ప్రజలను కలుపుతూ,…

ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిస్వామ్యం కాదు

“1983లో ఎం.ఎస్. ఆచార్యగారు రాసిన “ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిస్వామ్యం కాదు” అనే సంపాదకీయం ఒక పార్టీని, ఒక నాయకుడిని విమర్శించిన రాజకీయ వ్యాఖ్య కాదు. అది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రమంగా పెరుగుతున్న ఒక మౌలిక లోపాన్ని గుర్తించిన రాజ్యాంగపరమైన హెచ్చరిక. అందుకే నలభై మూడు సంవత్సరాల తర్వాత కూడా అది నేటి రాజకీయ పరిస్థితులను చదువుతున్నట్లే అనిపిస్తుంది..” 58 జనధర్మో…

నాగపూర్, పూణె అనుభవాలు

“ఆ రోజుల్లో నాగ్ పూర్ లో హిందూ మహాసభ వార్షిక సమావేశాలు జరిగితే పీవీ హాజరై వీర సావర్కర్ ను చూడటం, ఆయన భాషణ వినడం జరిగింది. ఇంకో సందర్భంలో అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్ర బోస్ నాగ్ పూర్ మీదుగా ట్రైన్ లో వెళుతున్నారని విని పీవీ మిత్ర బృందంతో…

నేటి అభివృద్ధి నాటి ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల పుణ్య‌మే!

“భారతదేశ వ్యవస్థ  బ‌లాబ‌లాల‌ను మొదటినుండి కూలంకషంగా అవగాహన ఉండటంవలన చాలా ధైర్యసాహసాలతో ఆత్మవిశ్వాసంతో ప్రధాని బాధ్యతలు చేపట్టి కేవలం 45 రోజులలో దేశ ప్రతిష్టను ఆర్థిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయకుండా అంతర్జాతీయ విఫణిలో దేశ గౌరవాన్ని మర్యాదను నిలబెట్ట కలిగాడు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పీవీ  తీసుకున్నటువంటి చర్యలే ఆర్థిక సంస్కరణలు..” (పీవీ నరసింహారావు నూట…