Tag Telangana Government updates

ద‌క్షిణాది గళాన్ని బలంగా వినిపిద్దాం

పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌పై త‌ర్వాత స‌మావేశం హైద‌రాబాద్‌లో నిర్వహిస్తాం.. డీలిమిటేషన్ పై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే  సీట్ల సంఖ్య‌లో మార్పు లేకుండా చేయాలని తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పున‌ర్విభ‌జ‌న‌కు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలని, రాష్ట్రాల్లోని జ‌నాభా ఆధారంగా పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాలని  ఆయన  సూచించారు.. రాష్ట్రాల్లోని…

మహా యజ్ఞంలా ఉద్యోగ నియామకాలు

పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలు గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కొలువులు ఇవ్వడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామమని తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో ఆమె…

ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం..

ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు అన్యాయం జరగదు.. ఎస్సీ వర్గీకరణ పోరాట అమరులను ఆదుకుంటాం.. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ ‌యువ వికాసంలో ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 18 : సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం…

కేసీఆర్ వందేళ్లు బతకాలి..

కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచే ప్రాణ హాని.. అందుకే ఫాంహౌస్ నుంచి బయటకు రావడం లేదు.. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును కేసీఆర్ ఎండబెట్టారు మీరు అలాగే ప్రతిపక్షంలో, మేం ఇలాగే అధికార పక్షంలో ఉండాలి..  రాజ్యాంగ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పరిపాలన శాసనసభలో బిఆర్ఎస్ సభ్యులపై రేవంత్ రెడ్డి విమర్శలుహైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15: ‘భారత…

39 సార్లు దిల్లీకి వెళ్లినా ప్రయోజనమేంటి?

ఇప్పటి వరకు ఒక్క రూపాయి తేలేదు రేవంత్‌ ‌దిల్లీ పర్యటనలపై కేటీఆర్‌ ‌విమర్శలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పదేపదే దిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్‌ ‌రెడ్డి మొత్తం 39 సార్లు దిల్లీకి వెళ్లినప్పటికీ,…

తెలంగాణ రైజింగ్‌కు మ‌ద్ద‌తివ్వండి

విదేశాల్లో, భార‌త్ కార్య‌క్ర‌మాల్లోనూ ప్ర‌చారం చేయాలి.. విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జైశంక‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణ‌ను స‌మున్న‌తంగా నిలిపేందుకు త‌మ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుబ్ర‌హ్మ‌ణ్యం జైశంక‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని…

అసెంబ్లీలో  చర్చకు కేసీఆర్ రావాలి

CM Revanth Reddy

ఆయన వ్యవహార శైలిని ప్రజలంతా గమనిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 13 : మాజీ సీఎం కేసీఆర్‌ చర్చకు రాకుండా గవర్నర్‌ ప్రసంగానికి వొస్తే ఏం లాభమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకవేళ చర్చకు వొస్తే వారు చేసిన తప్పులేంటో వివరించే అవకాశం ఉంటుందని.. తద్వారా ప్రజలకు తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చకు…

మ‌హిళా సంఘాలకు మరెన్నో అవకాశాలు..

త్వరలో  రైస్ మిల్లులు… గోదాముల బాధ్యతలు గురుకులాల‌కు మ‌హిళా సంఘాల నుంచి పౌష్టికాహారం స‌ర‌ఫ‌రా కార్పొరేట్ కంపెనీల‌తో పోటీ ప‌డేలా మ‌హిళా సంఘాల‌ను తీర్చిదిద్దుతాం.. మ‌హిళా సంఘాల బ‌లోపేతంతోనే 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థగా తెలంగాణ‌ బిఆర్ఎస్ నేత‌ల్లో పైశాచిక ఆనందం ఎందుకు? ఇందిరా మ‌హిళా శ‌క్తి స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్,…

దక్షిణాది పక్షాన, తెలంగాణ గొంతుతో మాట్లాడిన రేవంత్‌!

తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు మూలాల నుంచి ముప్పు తెస్తున్న భారతీయ జనతాపార్టీ జైత్రయాత్రను నిరోధించడానికి, దీటైన సైద్ధాంతిక వైఖరులను ఆశ్రయించడమే మార్గం. సమాజంలో విద్వేషాలను తగ్గించి, సామరస్య భావాలను వ్యాపింప చేయడానికి ఉధృతంగా సాంస్కృతిక ప్రచారం, యువజనులను నిమగ్నం చేసే వివిధ కార్యక్రమాల రూపకల్పన, దక్షిణాదికి, ముఖ్యంగా తెలంగాణకు డీలిమిటేషన్‌ వల్ల కలిగే…

You cannot copy content of this page