Category ముఖ్యాంశాలు

శంకర్ గౌడ్ అంత్యక్రియల్లో ఉద్రిక్తత

– ముత్తోజీపేట చేరిన కేంద్ర మంత్రి బండి సంజయ్ – మృ తదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించాలని కోరిన కుటుంబీకులు – నివాళి అర్పించే అవకాశాన్ని కల్పించాలని కోరిన కార్మికులు – రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలున్నందున ససేమిరా అన్న పోలీసులు – పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహం – ప్రభుత్వ ఆదేశాలతో శంకర్ గౌడ్…

ఆర్టీసీ సమ్మెకు బలైన శంకర్‌గౌడ్

– పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం – చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతి – సీఎం రేవంత్ సంతాపం, మంత్రి పొన్నంల సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్(55) హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ…

‘వ్యూహాత్మక గోప్యత’ ను వీడండి

*పారదర్శకతను పాటించండి *సంప్రదింపులకు ముందే ప్రాజెక్టు సంబంధిత పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలి *’నదీ పునరుజ్జీవనం’ ముసుగులో నదులను కాంక్రీటీకరించడాన్ని MJA వ్యతిరేకిస్తోంది *క్యాబినెట్ సబ్ కమిటీ కీ MJA లేఖ   “మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ “ కోసం ప్రభుత్వం చేపట్టే ఏవైనా సంప్రదింపులు అర్థవంతంగా ఉండాలంటే, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగా…

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55)చికిత్స పొందుతూ మరణించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 22 నుంచి కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం…

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి

– హైకోర్టు తీర్పుపై చర్చించాం – కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలి – రిటైర్డు ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు నిర్ణయం – సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలు – పీపీపీ పద్ధతిన గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి ఆమోదం – కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 :…

కాంగ్రెస్ వైఖరిపై గళమెత్తిన నారీ లోకం

–  ‘మహిళా ఆగ్రహ యాత్ర’ విజయవంతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కాంగ్రెస్, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి’ కూటమి కపట బుద్ధిని, మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా ఆగ్రహ యాత్ర’ హైదరాబాద్‌లో గురువారం నిర్వహించారు. దోమల్‌గూడలోని ఏవీ కాలేజీ నుంచి ఇందిరా పార్కు వరకు కొనసాగిన ఈ భారీ పాదయాత్రలో…

తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులే కీలకం

– అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వారికుంది – మాజీ మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఆనాడు కేసీఆర్ సకల జనులను ఏకం చేశారని, అందులో ఆర్టీసీ కార్మికులు ప్రధాన పాత్ర పోషించారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మర్చిపోలేనిదని,…

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణ

– మేఘావృతమై ఉరుములతో చిరు జల్లులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : హైదరాబాద్ మహానగరంలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు తీవ్రమైన ఎండ దంచి కొట్టగా ఆ తర్వాత ఉన్నట్టుండి వాతావరణం మేఘావృతం అయ్యింది. ఉరుములతో పలుచోట్ల చిరుజల్లుల కురిసాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక…

రెండు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

– ప్రశాంతంగా ముగిసిన వోటింగ్ – భారీగా పోలింగ్ శాతం నమోదు న్యూదిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో కీలక రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వోటర్లకు వోటు వేసే అవకాశం కల్పించారు. ఈ…