Category ముఖ్యాంశాలు

22ఏ భూముల పేరిట అన్యాయం జరగదు

– కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు – ప్రభుత్వ ఆలోచనను అర్థం చేసుకొని పనిచేయాలి – అర్హుల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ భూములను పరిరక్షించాలి – 22ఏ దరఖాస్తులు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోనే పరిష్కరించాలి – కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: రాష్ట్రంలో 22ఏ…

వరదల నుంచి రక్షణకు కరకట్ట నిర్మాణం

– బూర్గంపహాడ్ ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక నిర్ణయం భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: ప్రతి ఏడాది గోదావరి వరదలతో తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్న భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి వరదల నుంచి మండలంలోని…

హైదరాబాద్ సహా 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

 – క్యుములో నింబస్ ప్రభావంతో భారీ వర్గాలు  – వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : క్యుములోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులపాటు వర్గాలు కురిసే అవ కాశమున్నదని వెల్లడించింది. హైదరాబాద్ సహ 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ…

మినీ సంగ్రామానికి సిద్దమవుతున్న రాజకీయ పక్షాలు

– మార్చిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – త్వరలో గ్రేటర్‌ హైద‌రాబాద్‌ ఎన్నికలు కూడా – త్రిముఖ పోరు.. ప్రధాన పార్టీల కసరత్తు – అసెంబ్లీకి సెమీఫైనల్ గా భావిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ                              …

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ

– నో అబ్జెక్షన్ ఫైర్ సర్వీస్ పత్రాలు ఇంటర్ బోర్టుకు సమర్పణ – 8 ఇంటర్ కాలేజీలపై చర్యలకు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఎని మిది ప్రైవేటు కాలేజీలు.. రంగనాథ్ సంతకా న్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా…

ఉప్పొంగుతున్న కృష్ణమ్మ

– జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. – తీర ప్రాంత ప్రజలకు అధికారుల హెచ్చరికలు – సరిహద్దు కృష్ణ బ్రిడ్జి వద్ద ఆహ్లాదకర దృశ్యాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కర్ణాటక పరివా హక ప్రాంతాల నుంచి…

హరీష్.. తప్పుడు ప్రచారం మానుకోండి

– కట్టు కథలతో బట్ట కాల్చి మీద వేయడమే మీ పనా? – తొలుత కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పు – ఏపీకి అమ్ముడుపోయి విమర్శలా – నెలాఖరులో సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీ – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ఏపీ ప్రభుత్వం పన్నెండేళ్లుగా ప్రతీ…

ఎట్టకేలకు దిగి వచ్చిన ‘మెటా’

– ప్రధాని మోదీకి జుకర్‌ ‌బర్గ్ ‌క్షమాపణలు – కంటెంట్‌ల బూస్ట్‌కు డబ్బులు తీసుకున్నట్లు అంగీకారం న్యూదిల్లీ, ఆగస్ట్ 5: ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ ‌జుకర్‌బర్గ్.. ‌ప్రధాని మోదీకి బహిరంగ క్షమాపణలు చెప్పారు. సీఎస్‌ఏఎమ్‌, ‌డీప్‌ఫేక్‌ ‌కంటెంట్‌ ‌వ్యాప్తిపై విచారం వ్యక్తం…

డయల్‌ 112 ‌సేవలు ప్రారంభం

– పోలీస్‌,‌ఫైర్‌, అం‌బులెన్స్‌కు ఇక ఒక్కటే నంబర్‌ -‌సేవలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: ‌రాష్ట్రంలో డయల్‌ 112 ‌సేవలు అందుబాటగులోకి వచ్చాయి. ఏ ఫిర్యాదుకైనా ఇక 112 ద్వారా సమాధానం వస్తుంది. డీజీపీ సీవీ ఆనంద్‌ కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నుంచి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ…