Category ముఖ్యాంశాలు

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55)చికిత్స పొందుతూ మరణించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 22 నుంచి కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం…

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి

– హైకోర్టు తీర్పుపై చర్చించాం – కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలి – రిటైర్డు ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు నిర్ణయం – సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలు – పీపీపీ పద్ధతిన గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి ఆమోదం – కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 :…

కాంగ్రెస్ వైఖరిపై గళమెత్తిన నారీ లోకం

–  ‘మహిళా ఆగ్రహ యాత్ర’ విజయవంతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కాంగ్రెస్, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండి’ కూటమి కపట బుద్ధిని, మహిళా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ‘మహిళా ఆగ్రహ యాత్ర’ హైదరాబాద్‌లో గురువారం నిర్వహించారు. దోమల్‌గూడలోని ఏవీ కాలేజీ నుంచి ఇందిరా పార్కు వరకు కొనసాగిన ఈ భారీ పాదయాత్రలో…

తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులే కీలకం

– అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వారికుంది – మాజీ మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఆనాడు కేసీఆర్ సకల జనులను ఏకం చేశారని, అందులో ఆర్టీసీ కార్మికులు ప్రధాన పాత్ర పోషించారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మర్చిపోలేనిదని,…

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణ

– మేఘావృతమై ఉరుములతో చిరు జల్లులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : హైదరాబాద్ మహానగరంలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు తీవ్రమైన ఎండ దంచి కొట్టగా ఆ తర్వాత ఉన్నట్టుండి వాతావరణం మేఘావృతం అయ్యింది. ఉరుములతో పలుచోట్ల చిరుజల్లుల కురిసాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక…

రెండు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

– ప్రశాంతంగా ముగిసిన వోటింగ్ – భారీగా పోలింగ్ శాతం నమోదు న్యూదిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో కీలక రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వోటర్లకు వోటు వేసే అవకాశం కల్పించారు. ఈ…

కాళేశ్వరంపై న్యాయ నిపుణులతో చర్చ

– తదుపరి కార్యాచరణపై స‌బ్ క‌మిటీలో నిర్ణయం – మంత్రి ఉత్తమ్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్23: కాళేశ్వరం అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మంత్రుల సబ్కమిటీ వేసుకుని.. చర్చించుకుని ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామని చెప్పారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం వ్యవహారం పై…

నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

– జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం – ఆర్టీసీ సమ్మెతో గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవుల సందడి మొదలైంది. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం (23వ తేదీ)తో ప్రస్తుత విద్యా సంవత్సరం అధికారికంగా…

జేఏసీ నేతలతో రేపు భట్టి చర్చలు

– ఆర్టీసీ సమ్మెపై కేబినెట్‌లో చర్చ – ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు – సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో ఉన్నాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – సమస్యల పరిష్కారం బాధ్యత ప్రభుత్వానిదే – మంత్రులు పొన్నం త‌దిత‌రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి…