Category ముఖ్యాంశాలు

ఈ నెలలో గోదావరి రెండో బ్రిడ్జిపై రాకపోకలు

– కోతకు గురవ్వకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం – వ్యవసాయ  శాఖ  మంత్రి తుమ్మల భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి దేశ విదేశాల నుండి భక్తులు లక్షల మంది వస్తూ ఉంటారని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యం కోసం రెండవ బ్రిడ్జి నిర్మాణం…

తుమ్మిడిహెట్టికి అనుమతులు ఇప్పించండి

– తెలంగాణ-మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయండి – జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి – పీఎంకు లేఖ.. పీఎంవో స్పందనపై చర్చ – చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామన్న కేంద్ర మంత్రి  దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర…

గ్లోబల్ సమ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు చేయాలి

– అన్ని శాఖలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలి – భారీ పెట్టుబడుల ఆకర్షణకు వేదికగా నిలవాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: డిసెంబర్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్-2026 గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయ్యేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన…

తెలంగాణాకు అన్యాయం..!

– ఏడు ప్రాజెక్టుల అనుమ‌తుల ర‌ద్దుకు కుట్ర‌ – అనుమ‌తించిన ప్రాజెక్టుల ర‌ద్దు చ‌రిత్ర‌లో ఎప్పుడైనా జ‌రిగిందా? – 18న జ‌ర‌గ‌బోయే జీఆర్ఎంబీ స‌మావేశం అజెండా పూర్తిగా ఏపీకి అనుకూలం – ఏపీ వితండ‌వాదాన్ని ఎందుకు ఖండించ‌డంలేదు – స‌మ్మ‌క్క-సార‌ల‌మ్మ ప్రాజెక్టును ఏపీ అడ్డుకుంటోంది – రేవంత్ తెలంగాణ‌కు ద్రోహం చేసి గురుద‌క్షిణ చెల్లించుకుంటున్నరా? –…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

– గాంధీ భవన్‌లో ‘ప్రజలతో ముఖాముఖి’ – ప్రతి వినతిపై బాధ్యతగా స్పందించి న్యాయం చేస్తాం – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ప్రజల విశ్వాసమే మా బలం.. ప్రజల మాటే ప్రభుత్వ నిర్ణయాలకు మార్గదర్శకం అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్…

రేపు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ

– సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు – సభా ప్రాంగణంలో ప్రముఖుల ఫ్లెక్సీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : సాధించుకున్న భౌగోళిక తెలంగాణను సామాజిక న్యాయ తెలంగాణగా పునర్నిర్మించే కర్తవ్యాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన భుజానికి ఎత్తుకున్నారు. సబ్బండ వర్గాల వికాసం.. సాధికారతే లక్ష్యంగా సరూర్…

క్రిటికల్ మినరల్స్‌పై కీలక సమావేశాలు

– డల్లాస్‌లో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు డల్లాస్ నగరంలో మంగళవారం ఘన స్వాగతం లభించింది. బాల్టిమోర్ నగరంలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన ‘ఆటా’ మహాసభల వేడుకల్లో పాల్గొన్న ఆయన…

నగరంలో పెద్ద ఎత్తున కల్తీ మసాలాల తయారీ

– 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు స్వాధీనం – 13 మసాలా వ్యాపార సంస్థల్లో సోదాలు – కల్తీ మసాలాలతో క్యాన్సర్‌ ‌వంటి ప్రమాదాలు – ఇప్పటికే ముగ్గురు నిందితుల అరెస్ట్‌ – నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ఆహార కల్తీకి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న…

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

– ఎగువన వర్షాలతో కొనసాగుతున్న ప్రవాహం శ్రీశైలం, ఆగస్ట్ 4: శ్రీ‌శైలం జలాశయంలో నీటినిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఐదు రోజుల కిందట ప్రవాహం మొదలై 820 అడుగుల నుంచి పెరుగుతూ వస్తున్న కృష్ణమ్మ.. సోమవారం సాయంత్రానికి 855.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం 92.048 టీఎంసీల నీరుంది. మంగళవారం సాయంత్రానికి వంద టీఎంసీలకు చేరుతుందని అధికారులు అంచనా…