Category ముఖ్యాంశాలు

దిల్లీ చుట్టూ రేవంత్ ప్ర‌ద‌క్షిణ‌లు

– 32 నెల‌ల్లో 75 సార్లు దిల్లీకి – దిల్లీకి సామంతులుగా కాదు స్వ‌తంత్రులుగా వుండాలి – కేసీఆర్ చేతిలో తెలంగాణ‌ను పెట్ట‌డ‌మే జ‌య‌శంక‌ర్ సార్‌కు అస‌లైన నివాళి – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 6: తెలంగాణ ఆత్మగౌరవాన్నిదిల్లీ ముందు తాకట్టు పెట్టే రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని బీఆర్ఎస్…

సామాజిక న్యాయం కోసం నా జీవితం అంకితం

– జీవితాల‌ను మార్చే సామాజిక న్యాయ సంక‌ల్ప స‌భ‌ – అగ్ర‌కులాల్లోని ప్ర‌జాస్వామ్య వాదులే మార్పుల‌కు కార‌ణం – బీసీల‌కు 50శాతం రిజ‌ర్వేషన్ వ‌చ్చేవ‌ర‌కు పోరాడుతా – టీఆర్ఎస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 6: ఒక‌నాటి అమానవీయ పరిస్థితులను మార్చుకునేందుకే మనం రాజ్యాంగం రాసుకున్నాం. కానీ రాజ్యాంగం పూర్తి స్థాయిలో మనం…

సింగరేణికి ‘నైనీ’ న‌ల్ల బంగారం

– తెలంగాణ ఇంధన భద్రతలో చారిత్రక ఘట్టం – ఒడిశా నుంచి జైత్రయాత్రగా రాష్ట్రానికి వచ్చిన నల్ల బంగారం – 1,131 కి.మీ ప్రయాణించి సింగరేణి థర్మల్ కేంద్రానికి చేరిన తొలి రేక్ – అమెరికా నుంచి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి మంచిర్యాల, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చే…

గోదావరి ప్రాజెక్టులకు సమాధి

– ఎపి డైరెక్షన్‌లో నడుస్తున్న జీఆర్‌ఎం‌బీ – తెలంగాణకు జై అనని రేవంత్‌ ‌సిఎంగా ఉన్నారు – మాజీ మంత్రి హరీష్‌ ‌రావు – జయశంకర్‌కు నివాళులు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 6 : తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, జై తెలంగాణ అని ఏరోజూ అన‌ని వ్య‌క్తి ఈరోజు సీఎంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌…

100కు గుడ్‌బై.. ఇకపై 112కే డయల్

– దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ – మూడు సేవలు అమలు – ప్రజలకు మరింత వేగంగా అత్యవసర సేవలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు పోలీసు సహాయం కోసం ఉపయోగించిన 100 నంబర్‌కు…

సచివాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

– ప్రత్యేక పూజల్లో ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా సచివాలయ ఆవరణలోని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ…

15 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

– సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డిలో ప్రారంభం – పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల…

గద్దర్, జయశంకర్‌లకు సీఎం నివాళులు

\హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలులు వేసి నివాళులర్పించారు. గద్దర్ ఆట-పాట తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తన పాటల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం…

పంజాబ్ లో మళ్లీ “ఆప్” కే అధికారం

 అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’కే స్వల్ప ఆధిక్యం ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే పంజాబ్ రాష్ట్రంలో 2027లో రాబోయే శాసనసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా జరగనున్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేపట్టిన తాజా మూడ్ సర్వేలో వెల్లడయింది. పంజాబ్ రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం… ప్రస్తుతం…