వాగ్దానాల వలయంలో దిగబడిన ఆర్టీసీ చక్రం!

– జీసీసీ ముసుగులో ప్రైవేటీకరణ? – ఎలక్ట్రిక్ బస్సులపై కార్మికుల ఆందోళన – సర్కార్ వ్యూహం వర్సెస్ కార్మికుల రాజీ లేని పోరాటం – సంక్షోభ పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఏదీ? …

– జీసీసీ ముసుగులో ప్రైవేటీకరణ? – ఎలక్ట్రిక్ బస్సులపై కార్మికుల ఆందోళన – సర్కార్ వ్యూహం వర్సెస్ కార్మికుల రాజీ లేని పోరాటం – సంక్షోభ పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఏదీ? …

– రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు – ప్రతీ విద్యార్థి ఉన్నతస్థాయికి చేరేలా సకల సదుపాయాలు – రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర…

– రెండో రోజుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె – బలవంతంగా బస్సులు నడిపేందుకు పోలీసుల యత్నాలు – పలుచోట్ల కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – ఇష్టారాజ్యంగా దండుకుంటున్న ప్రైవేట్ వాహనాలు – అవస్థలు పడుతున్న ప్రజలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రెండో రోజు కూడా కొనసాగింది. ఆర్టీసీ…

– పరిశ్రమల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు సంబంధించి దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పలు కంపెనీలతో జరిగిన…

– క్షేత్రస్థాయిలో మీ విచక్షణే అసలైన పరీక్ష – ప్రజాసేవలో ఫైలు వెనుక ఉన్న ‘మనిషి’ని మర్చిపోవద్దు – గ్రూప్-1 అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : మీరు సంతకం చేసే ప్రతి ఫైలు వెనుక ఒక సామాన్యుడి ఆశ ఉంటుంది.. ఆ ఫైలును కేవలం కాగితంలా చూడకండి..…

– 2028 కల్లా దేశంలోనే అత్యుత్తమ రోడ్లు నిర్మాణమే లక్ష్యం – నవంబర్లో హైటెక్స్లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ – డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్రంలో రూ.98,000 కోట్లతో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి…

– డిపోల ముందు ధర్నాలతో ఆర్టీసీ కార్మికుల నిరసన – నగరంలో అద్దె బస్సులను నడిపిన ప్రభుత్వం – ఆటోలు, క్యాబ్లకు పెరిగిన గిరాకీ – కరీంనగర్లో లారీని ఢీకొట్టిన అద్దె బస్సు – నగరంలో మెట్రో సర్వీసులను పొడిగించిన సర్కార్ – కార్మికుల సమస్యలపై సానుకూలంగా ఉన్నాం : ఎండీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22:…

ఒప్పందాల అమలుకు ఉన్న ఆటంకాలను తక్షణమే తొలగించాలి రియల్ టైం డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించాలి ఐటీ టవర్లను సద్వినియోగం చేయాలి.. పెట్టుబడులపై సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) వేగంగా అమల్లోకి వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్…

– సన్న వడ్లకు రూ. 500 బోనస్ – ధాన్యం డబ్బులు నేరుగా ఖాతాల్లోకి – గోదాముల సామర్థ్యాన్ని 200 శాతం పెంచుతాం – మంత్రి పొంగులేటి నేలకొండపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోం దని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల…