Category ముఖ్యాంశాలు

పకడ్బందీగా పోలీస్ ఉద్యోగ నియామకాలు

– పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా – అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి…

దేశానికే ఆదర్శంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్

– నిర్మాణ పనులు వేగవంతం చేయాలి – విలువలతో కూడిన విద్యకు పెద్ద పీట – బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలి – డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 4: ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) దేశానికే ఆదర్శ విద్యాసంస్థగా ఎదగాలని రాష్ట్ర డీజీపీ సీవీ…

సమగ్ర అభివృద్ధికి విద్యే కీలకం

– వీసీల సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: సమగ్ర అభివృద్ధికి విద్యనే కీలకమని గవర్నర్, యూనివర్సిటీల చాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో గవర్నర్’ అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమావేశం, నషా ముక్తే యువ వికసిత్ భారత్, మై భారత్ పోర్టల్, రెడ్ క్రాస్…

ప్రతి గింజా ప్రజల ఆస్తే

– డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రతి పైసా, ప్రతి గింజా వసూలు  – నిజాయతీ మిల్లర్లకు పూర్తి రక్షణ – దశాబ్ద కాలపు సీఎంఆర్‌పై ఆడిట్‌కు మంత్రి ఉత్తమ్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) వ్యవస్థపై గత పది నుంచి 12…

అభివృద్ధికి అవినీతే ప్రధాన అడ్డంకి

– ‘బ్రిక్స్‌’ దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలి – భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా – ప్రారంభమైన ఏసీడబ్ల్యూజీ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : సుస్థిరమైన, సమ్మిళితమైన అభివృద్ధికి అవినీతి ప్రధాన ఆటంకంగా ఉందని ‘బ్రిక్స’ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్(ఏసీడబ్ల్యూజీ) సమావేశం అభిప్రాయపడింది. పరారీలో…

కాళేశ్వరం విలువ తెలిసి వస్తోంది

– బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4:ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎదురెక్కడంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోందని అన్నారు. రివర్స్ ‌పంపింగ్‌ ‌ద్వారా శ్రీరాంసాగర్‌ ‌వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ…

అగమ్యగోచరంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌

-‌ ప్రత్యేక వైద్యసేవలు అందక ప్రజల ఇక్కట్లు – కమిషనర్‌ ‌లేక గాలిలో దీపంలా వైద్యవిధాన పరిషత్‌ ‌- సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పాలనలో ప్రభుత్వ హాస్పిటల్స్‌ ‌పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ ‌రావు విమర్శించారు. గ్రామీణ,…

ఎల్‌నినో బిల్లులు ఎవరి జేబుల్లోకి?

– \రాష్ట్రంలో 35-40% వర్షపాత లోటు.. పడిపోయిన భూగర్భ జలాలు – రూ.802.92 కోట్ల ప్రణాళికతో రేవంత్ రెడ్డికి నివేదిక – కమిటీ సిఫార అమలులో ఆచరణ ఎంత? – చిన్నారెడ్డి కమిటీ నివేదికపై లోతైన విశ్లేషణ (మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రాన్ని ఎల్‌నినో రూపంలో తీవ్రమైన వాతావరణ పరిణామాలు, వర్షాభావ…

కార్యాచరణతో పర్యావరణ అనుమతులు

– సుప్రీం తీర్పుతో నీటి ప్రాజెక్టులపై న్యాయపరమైన స్పష్టత – రాష్ట్ర ప్రయోజనాలకనుగుణంగా సద్వినియోగం చేసుకోవాలి – ప్రాధాన్యత జాబితాలో పాలమూరు, సీతారామ, డిండి, గౌరవెల్లి – గౌరవెల్లి పంప్‌హౌస్‌ను సర్వసన్నద్ధంగా ఉంచాలి – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : రాష్ట్ర సాగునీటి భవిష్యత్తుకు అత్యంత…