prajatantra_news

prajatantra_news

ఆంక్షల వ్యసనంలో అమెరికా

– దౌత్య మార్గంలో విఫలంతో ఆంక్షల కొరడా – ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ టెహ్రాన్, ఆగస్ట 11: తమ దేశంపై ఆంక్షలు విధించడం అమెరికాకు వ్యసనంగా మారిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ విమర్శించారు. ఆంక్షలతో ఇరాన్‌ను ’ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాం’ అని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్…

దివంగత ప్రధాని మన్మోహన్ ప్రభావశీలి

– సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు – మోదీ ఇకనైనా తనను తాను క్షమించుకోవాలంటూ చురక న్యూదిల్లీ, ఆగస్ట్ 11: కోల్ స్కామ్ కేసులో దివంగత నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని సింగ్ను…

జనగణమన తరహాలో వందేమాతరం

– చట్టపరమైన రక్షణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం న్యూదిల్లీ, ఆగస్టు 11: భారత జాతీయ గీతం ‘జన గణ మన’ తరహాలోనే ‘వందేమాతరం’కు కూడా ఇకపై చట్టపరమైన రక్షణ లభించనుంది. ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్టస్ టు నేషనల్ హానర్ బిల్లు’కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది.…

యూపీఐ పేమెంట్స్‌పై చార్జీలు ఉండవు

– కమ్యూనిస్టుల అబద్ధాల ప్రచారం తగదన్న నిర్మల న్యూదిల్లీ, ఆగస్టు 11: రూపే, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ల ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీలు వసూలు చేస్తారన్న అనుమానాలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఇలాంటివి ప్రచారం చేయడంలో ముందుంటారని ఎద్దేవా చేశారు. వీటిని ఉపయోగించే…

సంగారెడ్డి జిల్లాలో రెండు రోడ్డు ప్ర‌మాదాలు

– సత్వార్ స‌మీపంలో ఐదుగురు కూలీల దుర్మరణం – వెంకటాపూర్ వద్ద మరో ప్రమాదం.. ఇద్దరి మృతి – సీఎం రేవంత్‌, హరీశ్ రావు దిగ్భ్రాంతి సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 11: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో…

విద్యారంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటాలు

– 12,13 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన – 19న జిల్లా కేంద్రాలలో ధర్నాలు, 29న హైదరాబాద్లో మహాధర – యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు తిరుపతి, లింగారెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 :ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న దశలవారీ పోరాటాలను విజయవంతం చేయం చేయాలని యూఎస్పీసీ రాష్ట్ర…

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

– ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు అందించాలి – సంగారెడ్డి జిల్లా సదస్సులో డిమాండ్ – సెప్టెంబర్ లోపు గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాలి – రాష్ట్రస్థాయి ‘కౌలు రైతుల గర్జన’కు సిద్ధం : సాధన కమిటీ  సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : వ్య‌వ‌సాయంలో కీలక పాత్ర పోషిస్తున్న కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం తక్షణమే…

రిజర్వాయర్లు అడుగంటాయ్.. రైతులను ఆదుకోండి

– ఎల్  నినో నేపథ్యంలో ముందస్తు చర్యలు అత్యవసరం – సాగు, తాగునీటి ప్రణాళిక సిద్ధం చేయాలి – కలెక్టర్, ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీకి హరీశ్ రావు లేఖ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 11: సిద్ధిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నిల్వ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు…

జీనోమ్ వ్యాలీలో ‘యామ్లైన్’

– 200 మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు – హర్షం వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: గ్లోబల్ దిగ్గజ బయోటెక్నాలజి సంస్థ ‘యామైన్’ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరి శోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయ డానికి ముందుకొచ్చింది. ఈ మేరకు సచివాలయంలో ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

రేవంత్ బాగోతం బయటపెడతా

– సీఎం సోదరులంతా పెద్దపెద్ద కంపెనీ ఓనర్లు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోప‌ణ‌లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులవుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క ఉద్యోగి కూడా లేకుండా…