Category ముఖ్యాంశాలు

వర్షాకాలానికే గోదావరి జలాలు అందించాలి

– అలసత్వం వీడి పనులు ముమ్మరం చేయండి – గోదావరి జలాలతో ఉభయ జిల్లాలు సస్యశ్యామలం -సీతారామ లిఫ్ట్ పై సమీక్షలో మంత్రి తుమ్మల సత్తుపల్లి/ ఖమ్మం/ భద్రాచలం/దమ్మపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన సత్తుపల్లి ట్రంక్ కాలువ పనులను వేగవంతం చేసి రాబోయే వర్షాకాలానికి సత్తుపల్లి ఆయకట్టుకు…

ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు

– హైకోర్టు తీర్పుపై సీఎంతో మంత్రి ఉత్తమ్ చర్చలు – తదుపరి కార్యాచరణపై సమాలోచనలు – సీబీఐ విచారణకు తీర్పు అడ్డం కాదన్న ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్…

పోలీసు సిబ్బందికి మార్గదర్శి ‘బిజినెస్ రూల్స్’

– హ్యాండ్ బుక్‌ను ఆవిష్కరించిన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: డీజీపీ కార్యాలయంలో సిబ్బంది విధుల నిర్వహణ, సర్వీసు నిబంధనలపై స్పష్టతనిచ్చే ‘బిజినెస్ రూల్స్ అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌’ బుక్‌లెట్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. తన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకం పోలీసు…

హైకోర్టులో కేసీఆర్, హరీష్‌లకు ఊరట

– కాళేశ్వరం వ్యవహారంలో .. – జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక నిలిపివేత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదికననుసరించి చర్యలు తీసుకునే విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్…

కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్

– స్పష్టమైన ప్రతిపాదనతో రావాలని ఇరాన్‌కు సూచన – ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడి వాషింగ్టన్, ఏప్రిల్ 22: ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణను పొడిగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నాయకత్వం ఒక సమగ్ర ప్రతిపాదనను సమర్పించే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. అమెరికా,…

రేవంత్ సర్కారుకు చెంపపెట్టు

Harish Rao

-ఘోష్ కమిషన్ రిపోర్టు చెల్లదని తేల్చడంపై హర్షం – చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేయాలి – కాళేశ్వరంను కాపాడండి.. సాగునీరు అందించండి – రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం – ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు – హైకోర్టు తీర్పు నేపథ్యంలో మీడియాతో మాజీ మంత్రి హరీశ్…

వోటుకు నోటు కేసు విచారణ వాయిదా

– రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, ఏప్రిల్ 22: వోటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని జస్టిస్ విజయ్ బిష్ణోయ్ సభ్యుడిగా ఉన్న ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత…

కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయి

– ఇది ముమ్మాటికీ ప్రజల, రైతాంగ విజయం – బీర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలను బయటపెడుతూ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల కోసం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయవద్దని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చిల్లర ప్రచారాలు…

అధికారం కోసం హామీలు.. గద్దెనెక్కాక మోసాలు

– ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు – కాంగ్రెస్‌పై రామచందర్‌రావు ధ్వ‌జం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. కార్మికులను కడుపులో పెట్టుకుని…