Category ముఖ్యాంశాలు

అనుమ‌తుల‌ను స‌మీక్షించ‌డం త‌గ‌దు

– స‌మ్మ‌క్క సాగ‌ర్ ప్రాజెక్టుకు అనుమ‌తించాలి – జీఆర్ఎంబీ 18వ స‌మావేశపు అజెండా అంశాల‌ను తొల‌గించాలి – ఇది కేంద్ర ప్ర‌భుత్వ విశ్వ‌స‌నీయ‌త‌కు సంబంధించిన అంశం – స‌మీక్షించే లేదా ర‌ద్దు చేసే అధికారం జీఆర్ఎంబీకి లేదు – జలశక్తి మంత్రికి, సెక్రటరీకి హరీశ్‌రావు లేఖ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 7: కేంద్రం ఇప్పటికే చట్టబద్ధంగా…

మిషన్ భగీరథకు పదేళ్లు!

– ఫ్లోరోసిస్ రక్కసిని రూపుమాపిన సుజల వ్యవస్థ – ‘ఎక్స్’లో వీడియో షేర్ చేసి ఆనందం పంచుకున్న‌ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 7: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లా నీరు అందించాలనే సంకల్పంతో ప్రారంభమైన మిషన్ భగీరథ.. దేశానికే ఆదర్శంగా నిలిచిన పథకం. తెలంగాణ ఫ్లోరోసిస్ రక్కసి రూపుమాపిన సుజల వ్యవస్థ అంటూ ‘ఎక్స్’…

చేనేత, వస్త్ర పరిశ్రమ ఆర్థిక వ్యవస్థకు కీలకం

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : చేనేత, వస్త్ర పరిశ్రమ భారత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకభాగం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలు, చేనేత రంగంలో పనిచేస్తున్న సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.…

ప్రజల, రైతాంగ సుభిక్షం కోసం 10న వరుణ యాగం

– పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, కృష్ణా, గోదావరులు పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు సంపూర్ణంగా నిండాలని, మంచి వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలనే ఆకాంక్షతో వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనల…

చేనేత రంగ పునరుజ్జీవమే పరమావధి

– రైతన్న, నేతన్నలకు ప్రభుత్వం అండ – చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల – జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్టాల్స్ ప్రారంభించి పరిశీలన – కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలకు సత్కారం – 16 వరకు కొనసాగనున్న చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : రైతు…

తెలంగాణ.. పెట్టుబడులకు గమ్యస్థానం

– బే ఏరియా పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు – అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో సమావేశం – డిప్యూటీ సీఎం గౌరవార్థం భారత కాన్సుల్ జనరల్ విందు శాన్ ఫ్రాన్సిస్కో, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణ రాష్ట్రాన్ని తమ తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు…

పేదల ఆహార భద్రతకు ప్రాధాన్యం

– ఉచిత సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ – రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి కూసుమంచి/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 6: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టామని రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.…

రోడ్ నెట్‌వర్క్‌ను ఒకే వ్య‌వ‌స్థ ప‌రిధిలోకి తేవాలి

– హెచ్‌ఎండీఏ/హెచ్‌ఆర్‌డీసీఎల్ అధికారులతో సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : అన్ని రోడ్ నెట్‌వర్క్స్‌ను ఒకే వ్య‌వ‌స్థ ప‌రిధిలోకి తేవాలని, భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణ సహా అన్ని అంశాలను ఇందులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో హెచ్‌ఎండిఏ/హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) అధికారులతో ముఖ్యమంత్రి…

గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం

భూసేకరణకు రూ.250 కోట్లు విడుదల రైతులు సహకరించాలి: మంత్రి పొన్నం సిద్దిపేట ప్రజాతంత్ర, ఆగస్టు 6: గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు సాగునీరందించడం తన బాధ్యత అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రాజెక్టు కాలువల భూసేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేసిందని, రైతులు భూసే…