Category ముఖ్యాంశాలు

దేశ సేవలో ముందుండాలి

సివిల్స్ ‌విజేతలకు మంత్రి హరీష్‌ ‌రావు అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌సివిల్స్ ‌విజేతలు తమ ఉద్యోగ నిర్వహణలో దేశం కోసం పనిచేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. దేశానికి అత్యున్నత సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ‌ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థిక శాఖ…

ఇం‌త తొండి నేతల్ని నేనెక్కడ చూడలే..!

బిల్లులు ఇవ్వడం లేదంటూ గోబెల్స్ ‌ప్రచారం వారం రోజుల పనుల బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయి… రూపాయితో సహా ఇస్తాం కేంద్రం నుంచి 34వేల కోట్లపై చిలుకు గ్రాంట్స్ ‌రావాలె.. బండి, రేవంత్‌పై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ‌మాకు సర్పంచులపై గౌరవం ఉంది… బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలు రెచ్చగొడుతున్నారు: మంత్రి దయాకర్‌రావు సిద్ధిపేట, జూన్‌ 1(‌ప్రజాతంత్ర బ్యూరో)…

పోటాపోటీగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

“ఒక వైపు తెలంగాణపైన సవతితల్లి ప్రేమ కనబరుస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఏనాడులేని విధంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తుందని టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడడం తమకు ఎంతమాత్రం ఇష్టంలేదన్న రీతిలో తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ విమర్శించిన వీరికి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు చేసే అర్హత లేదని…

యువ‌త‌కు మీ విజ‌యం స్ఫూర్తి.! సివిల్స్ విజేత‌ల‌ను శాలువా క‌ప్పి సత్కారించిన మంత్రి హరీశ్ రావు

యూపీఎస్సీ -2021లో విజేత‌లుగా నిలిచిన అభ్య‌ర్థులు జి సుధీర్ రెడ్డి (69), స్నేహ (136), చైత‌న్య రెడ్డి (161), రంజిత్ కుమార్ (574), స్మ‌ర‌ణ రాజ్ (676) స‌హా, సివిల్స్ స‌బ్జెక్ నిపుణురాలు, మెంటర్‌ బాల‌ల‌త  బుధ‌వారం కోకాపేట‌లోని నివాసంలో  కలిసారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వారిని శాలువా క‌ప్పి సన్మానించారు. అనంతరం వారితో కలిసి…

మంత్రి హరీష్‌రావు చొరవతో రూ.25లక్షలతో.. మహాత్మా…. మహాద్బుతం…

అహింసా మూర్తికి… ఆత్మీయతతో… సిద్ధిపేటలో మహాత్ముని విగ్రహం మహా వైభవం ఆవిష్కరించనున్న మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 31 (ప్రజాతంత్ర బ్యూరో): స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రత్యేక చొరవతో సూడా ఆధ్వర్యంలో 25లక్షల రూపాయలతో సిద్ధిపేటలో గాంధీ జంక్షన్‌ ‌సుందరీకరణలో భాగంగా అభివృద్ధి జరిగింది. ఇటీవల గాంధీ అసోసియేషన్‌…

దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ

సిద్ధిపేట జిల్లా వ్యవసాయ రంగంలో ఆదర్శంగా ఉండాలి వానా కాలం సాగు సన్నాహాక సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీష్‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌,‌ప్రజాతంత్ర,మే 31 : వ్యవసాయ రంగంలో సిద్ధిపేట జిల్లా ఆదర్శంగా ఉండేలా వైవిధ్యభరితమైన పంటలను పండించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో…

ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి..! మంత్రి హరీష్ రావు

  రాష్ట్రం లో అతి తక్కువగా వరి సాగు చేసినా జిల్లా సంగారెడ్డి.. ఇక్కడ రైతులు వాణిజ్య పంటల సాగు చేస్తున్నారు..అని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళ వారం సంగారెడ్డి జిల్లా స్థాయి వానాకాలం సాగు సన్నాహక సమావేశం లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పచ్చి…

ఉచిత విద్యుత్‌ ‌పేర స్కామ్‌..‌ డిస్కమ్‌లను నష్టాల్లోకి నెట్టారు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 30 : కేంద్రం నిధులను దారిమళ్లిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అలాగే తెలంగాణలో ఉచిత విద్యుత్‌ ‌పేరిట స్కామ్‌ ‌జరుగుతుందన్నారు. డిస్కంలను నష్టాల్లోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ ‌చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. కవి•షన్ల…

వార్త సమాజాన్ని జాగృతం చేస్తుంది..!

జర్నలిస్టులు..కలం సైనికులు.. కొరోనా సమయంలో మీ సేవలు అమూల్యం. జర్నలిస్టుల నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.. : మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 30 : జర్నలిజం అనేది ఒక పవిత్రమైన వృత్తి మాత్రమే కాదు.. సమాజం పట్ల ఒక బాధ్యత. ఆ బాధ్యత…