Category ముఖ్యాంశాలు

అర్హత ఉంటే ఇందిరమ్మ ఇల్లు

– పథకం వేగవంతం కోసం కలెక్టర్లకు మరిన్ని అధికారాలు – ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా మంజూరు – ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులు – సాదాబైనామాలపై ఆర్డీవోలదే తుది నిర్ణయం – సర్వేతోనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారం – ప్రజాప్రతినిధులతో రెవెన్యూ, హౌసింగ్‌పై మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్‌ల ప్రమాణం

– ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా – హాజరైన సీఎం రేవంత్ తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : శాసనమండలి సభ్యులుగా ప్రొఫెసర్ కోదండరాం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌లు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు…

ప్రపంచంలోని అత్యంత వేడి 100 నగరాల్లో తెలంగాణ నాలుగు ప్రాంతాలు

Hyderabad Records 28.5C Temperature Mild Weather Trend Observed

తెలంగాణలో భానుడు భగభగలాడుతున్నాడు. ఏప్రిల్ 2026 చివరి నాటికి రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎంతలా పెరిగిందంటే, ప్రపంచంలోని ‘100 అత్యంత వేడి ప్రాంతాల ‘జాబితాలో తెలంగాణకు చెందిన నాలుగు నగరాలు గుర్తించడం ఆందోళన కలిగిస్తుంది, గ్లోబల్ హీట్ లిస్ట్‌లో తెలంగాణ నగరాలు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను పర్యవేక్షించే ‘ఎల్‌డోరాడో వెదర్’ (Eldorado Weather) మరియు ఇతర వాతావరణ…

సెల్ఫ్ ఎన్యుమరేషన్ లో వివరాలు నమోదు చేసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

*సెన్సస్ 2027 లో పాల్గొని విజయవంతం చేయండి – సీ.ఎస్ రామకృష్ణారావు* 2027 సెన్సెస్ లో భాగంగా నేడు ప్రారంభమైన (Self-Enumeration లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ రావు ఆదివారం పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. నేడు ఉదయం తన నివాసంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తన స్వీయ గణన…

ఐఎన్ పి ఆర్ ప్రత్యేక కమిషనర్ గా జీ ముకుందరెడ్డి

సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా జీ. ముకుంద రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత స్పెషల్ కమిషనర్ గా ఉన్న సిహెచ్ ప్రియాంకను బదిలీ చేయడంతో జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గా ఉన్న ముకుంద రెడ్డిని సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం సమాచార…

పాంచజన్యం.. ఆచరణాత్మక అసాధ్యాల శంఖారావం

– రాజకీయ మనుగడ కోసం బృహత్ వ్యూహం     (వెంకగారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్) తెలంగాణ రాజకీయ యవనికపై కల్వకుంట్ల కవిత ప్రకటించిన ‘పాంచజన్యం’ హామీలు ఇప్పుడు ఒక పెను తుఫానును సృష్టించాయి. అధికారం కోల్పోయిన తర్వాత మౌనంగా ఉన్న బిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ఆమె ఎంచుకున్న…

త్వరలో మహిళా సంఘ సభ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్

– విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్యావ‌కాశాలు  – ఎస్‌హెచ్‌జీ సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: మహిళా సంఘ సభ్యుల్లో ఎవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని, అక్షరజ్నానంతోపాటు వారి విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా స భ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్ ను సిద్దం…

9న ప్రధాని మోదీ పర్యటన

– రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో వచ్చే నెల 9వ తేదీన పర్యటించనున్నారు.  పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని తెలుస్తోంది.…

కార్మికుడి బలిదానంతో కదిలిన సర్కార్

– నర్సంపేట డిపో సాక్షిగా మారిన సమ్మె దిశ – ఆర్టీసీ విలీనానికి గ్రీన్ సిగ్నల్ – ఫిట్‌మెంట్ ప్రకటన – ఇది ప్రజాస్వామ్య విజయం : కార్మికులు – 2019 చేదు జ్ఞాపకాలను చెరిపేసిన పరిష్కారం – ప్రభుత్వం చరిత్రాత్మక ముందడుగు హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 25 : తెలంగాణ రాష్ట్ర…