Category ముఖ్యాంశాలు

భూసేకరణ, పునరావాసానికి నిధుల కొరత లేదు

– సాగు నీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల విడుదలకు లైన్ క్లియర్ – మిడ్‌మానేరు ఎడమ కాల్వ పనులు వెంటనే పునఃప్రారంభించాలి – అనుమతుల పేరుతో పనులు ఆగొద్దు.. కలెక్టర్లకు ఆదేశాలు – పత్తిపాక డీపీఆర్ నెలాఖరులోగా సిద్ధం – రోళ్లవాగుకు అటవీ అనుమతులు వేగవంతం చేయాలి -మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…

మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి

– మహిళా సాధికారతకు అండగా కాంగ్రెస్ – యూత్ కాంగ్రెస్ నారీ శక్తి అభియాన్ శిక్షణలో మంత్రి సీతక్క దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : మహిళల రాజకీయ భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. మహిళలు కేవలం ఓటర్లుగా కాక…

పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ అండ

– రూ.2.25 కోట్లు అందించాలని కేసీఆర్ నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : అనారోగ్యంతో ఇటీవల మరణించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలనుంది. ఆయన కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల సాయం అందజేయాలని పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య…

సీఎంతో ఆర్థికవేత్త సుబ్రమణియన్ భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుకునేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకెళ్లే అంశంపై ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో శుక్రవారం భేటీ అయి చర్చించారు. ఎక్సైజ్, జీఎస్టీ సంస్కరణలపైన, రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూ సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)ను…

15న 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

– సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం – 3.42 కోట్ల మంది ఉచితంగా సన్న బియ్యం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,ఆగస్టు 7 : రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర‌ దినోత్సవం నాడు సంగారెడ్డిలో లాంఛనంగా…

హైదరాబాద్‌లో భారీ బస్‌ ‌టెర్మినల్‌ ‌నిర్మాణం

 – గాజులరామారంలో 100 ఎకరాల్లో ఏర్పాటు – ట్రాఫిక్‌ ‌ను తగ్గించేందుకు ప్రభుత్వ ప్రణాళిక – లోక్‌సభలో ధ్రువీకరించిన కేంద్ర మంత్రి గడ్కరీ న్యూదిల్లీ, ఆగస్ట్ 7 : ‌హైదరాబాద్‌ ‌నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ ‌సమస్యకు పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగర శివారులోని గాజులరామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో…

సైబర్ నేరాల నియంత్రణలో ప్రథమ స్థానం

– 9 కీలక మూల్యాంకన ప్రమాణాల్లో అగ్రస్థానం – సెక్యూరిటీ బ్యూరో అధికారులను అభినందించిన డీజీపీ ఆనంద్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 7:  సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు న్యాయం, అత్యాధునిక సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాల్లో తెలంగాణ పోలీసు శాఖ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర…

నీటిపారుదల సలహా మండళ్ల పునరుద్ధరణ

– ఎల్‌నినోపై రైతులకు ముందస్తు మార్గదర్శకాలు – సాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పీలో నీటి నిల్వలు ఇంకా తక్కువే – తాగునీటి నిల్వలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం – రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల రేషన్ స్మార్ట్ కార్డులు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 7:  ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాల…

త్వరలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్

– పౌరుల డేటా భద్రతకు బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీ – అన్ని గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ – ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ కాంక్లేవ్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : రాష్ట్రంలో త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…