Category తెలంగాణ

రాష్ట్రంలో పాఠశాలలను కుదించే కుట్ర

– సిఎం రేవంత్‌ ‌తీరుపై మండిపడ్డ కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 8: ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించిన సమీకృత పాఠశాలలు నిర్ణయంపై టిఆర్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌కె.కవిత మండిపడ్డారు. రాష్ట్రంలోని 27,000 పాఠశాలలను 4,000కు కుదించనున్నట్లు సిఎం ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరమని సోమవారం విడుదల చేసిన ఒక వీడియో ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. పేద విద్యార్థులను,…

వీబీ జీ రామ్‌జీ అమలు కష్టమే

– కొత్త చట్టంతో జరిగే నష్టం భర్తీకి చర్యలు తీసుకుంటాం – ప్రత్యామ్నాయాలపై మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ-రామ్‌జీ చట్టం జులై 1 నుంచి అమలులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలపై…

విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం

– పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి – ములుగు కలెక్టర్, విద్యాశాఖ అధికారులతో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: ఈ నెల 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లT ముందుగానే పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా…

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 

DTF

ప్రభుత్వ పాఠశాలల కుదింపు నిర్ణయాన్ని విరమించుకోవాలి  – డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి హైదరాబాద్, జూన్ 7: ఎన్నికల సమయంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్ర‌భుత్వ విధానాలు ఉంటున్నాయ‌ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాష్ట్ర…

మహిళా భవనాల పనుల పురోగతిని పరిశీలిస్తా

– రోజూ వీసీలతో పనుల సమీక్ష – అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: గ్రామాల్లో నిర్మిస్తున్న మహిళా భవనాల నిర్మాణ పనుల పురోగతిని ప్రతి రోజూ తాను పరిశీలిస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. భవనాల నిర్మాణ పురోగతిపై…

క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వుల‌తో సొంతింటికి వృద్ధ దంప‌తులు

– కొడుకుల నిర్వాకంతో ఇబ్బందులు ప‌డ్డ త‌ల్లిదండ్రులు మిర్యాలగూడ, ప్రజాతంత్ర, జూన్‌ 6: ‌వృధ్ద తల్లిదండ్రులను దూరం పెట్టిన కొడుకులకు కలెక్టర్‌ ‌గట్టి బుద్ది చెప్పారు. వారి ఇంటిని వారికి స్వాధీనం చేయించారు. వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గల హౌసింగ్‌ ‌బోర్డ్ ‌కాలనీకి చెందిన ఇంజం చంద్రకళ భర్త రమణారెడ్డి(70) వయోవృద్ధులు. వీరికి…

తురక కాశల జీవితాల్లో వెలుగులు రావాలి

– ముస్లిం మైనార్టీల సంక్షేమంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం – తురక కాశలకు రూ.5 కోట్ల నిధుల కోసం అసెంబ్లీలో గళమెత్తుతా – అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర జూన్ 06:  తురక కాశల చేతులకు పగుళ్లు రావడం కాదు వారి జీవితాల్లో వెలుగులు రావాలి, కాంగ్రెస్ నాయకులు మాటల్లో…

ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

– అధికారులను ఆదేశించిన మంత్రి వివేక్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6:  ‌రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి సీరియస్‌ అయ్యారు.అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు నిఘా వ్యవస్థ బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లారీల కదలికలపై నిరంతరం పర్యవేక్షించాలని హుకుం జారీ చేశారు. ఇసుక ఆదాయం పెంపుపై టీజీఎండీసీ అధికారులతో మంత్రి వివేక్‌…

9న మైనారిటీ యువత కోసం మెగా జాబ్ మేళా

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జూన్ 9, 2026న నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను మైనారిటీస్ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, గవర్నమెంట్ రిలేషన్స్ శాఖ మంత్రి జనాబ్…