Prajatantra

Prajatantra

జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రుల నియామ‌కం

In-charge Ministers

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను (In-charge Ministers )  ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌  రంగారెడ్డి –…

ఎన్ని స‌వాళ్లు ఎదురైనా ప్ర‌జ‌లతోనే ఉంటా..

Mamindla Jhansi Reddy

న‌న్ను రాజ‌కీయంగా అణ‌చివేయాలని కుట్ర‌లు అలాంటి వారికి రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా.. టీపీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 12 : ఎన్ని స‌వాళ్లు, క‌ష్టాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ తాను నిరంత‌రం ప్ర‌జ‌ల‌తోనే ప్ర‌జ‌ల కోస‌మే ఉంటాన‌ని టీపీపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మామిండ్ల ఝాన్సీ రెడ్డి ( Hanumandla Jhansi Reddy)…

అహ్మదాబాద్ లో ఘొర విమాన ప్రమాదం.. ఫ్లైట్ లొ 242 మంది?

Air India Plane Crash

అహ్మదాబాద్, జూన్ 12 :  అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం (Air India Plane Crash ) చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం మేఘానిగర్‌లో కుప్ప కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా ఆకాశంలో నల్లటి పొగ పేరుకుపోయింది. చెట్టును తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 242 మంది ప్రయాణీకులు బోర్డింగ్‌ చేసినట్లు తెలిసింది. రెస్క్యూ…

రైతులతో కలిసి పొలం పనుల్లో మంత్రి పొన్నం

farmers

 ఏరువాక పౌర్ణమి సందర్భంగా  పొలంబాట భూములన్నీ పచ్చగా మారాలన్న మంత్రి  హుస్నాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 11 : నిత్యం సమీక్షలు, సమావేశాలు, ప్రజలతో మమేకమవుతూ బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా రైతుల (farmers)తో కలిసి పొలంబాట పట్టారు. ఉత్సాహంగా నాగ‌లి ప‌ట్టి పొలం దుక్కి దున్నారు.  హుస్నాబాద్ నియోజకవర్గం పందిళ్ల‌ గ్రామంలో ఏరువాక…

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..

Portfolios

హైదరాబాద్, జూన్ 11 :  తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖ (Portfolios )లను కేటాయించారు. గడ్డం వివేక్‌ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖలు కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన, మైనారిటీల సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, లింగమార్పిడి…

గురుకులాలు గురువుల కోసమేనా?

Gurukula Schools

పలుచోట్ల విద్యార్థుల – గురువుల సంఖ్య సమానం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కాలేజీల తరలింపు మహబూబాబాద్ కాలేజీ.. హన్మకొండలో నిర్వహణ అద్దెలు, హెచ్ఆర్ఏల పేరుతో  రూ.లక్ష ల నిధులు దుర్వినియోగం  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆర్సీవోలు బీసీ గురుకులాల్లో గాడి తప్పిన  పాలన ఎమ్మెల్యేల వినతులు బుట్ట దాఖలు..  మరిపెడ (వరంగల్) ప్రజాతంత్ర:  రాష్ట్ర…

రూ.2125 కోట్ల పెట్టుబడులు… 5020 మందికి ఉపాధి

Taranis Capital

యూఏఈ కంపెనీలు శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ పెట్టుబడి రాష్ట్రానికి చెందిన అయిదు కంపెనీలతో అవగాహన ఒప్పందం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 :  రాష్ట్రంలో యూఏఈకు చెందిన శైవ గ్రూప్, టారనిస్ కేపిటల్ (UAE companies ) సంయుక్తంగా రూ.2125 కోట్ల…

సినీ సిటీకి హైదరాబాద్ ను రాజధానిగా తీర్చిదిద్దాలి

Cinema City

డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయండి 14న గద్దర్ సినిమా అవార్డులు అంగరంగ వైభవంగా నిర్వహించాలి సినిమా రంగ సమగ్ర అభివృద్ధి సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : సినిమా సిటీ(Cinema City) కి హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్…

యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష

Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్, జూన్ 10 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం ప్రజా భవన్‌లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ Yadadri Thermal Power Station (YTPS) ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించారు. జూన్ 9న బిహెచ్ఇఎల్ సిఎండి, టిజిజెన్కో సిఎండి, బిహెచ్ఈఎల్ డైరెక్టర్లు వైటీపీఎస్ ప్రాజెక్ట్‌ ను పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని గౌరవ…

తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం ఎంపిక‌

AICC

పార్టీ ప‌ట్ల‌ విధేయత, సామాజిక న్యాయం, యవతకు ప్రాధాన్యం  27 మంది ఉపాధ్యక్షులు నియామకం హైద‌రాబాద్‌, జూన్ 10 : రాష్ట్ర‌ కాంగ్రెస్ నేతలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యవర్గాన్ని ప్రకటించింది. 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ హైకమాండ్ (AICC ) నియమించింది.…

You cannot copy content of this page