Prajatantra

Prajatantra

వొచ్చేదెవరో.. వెళ్లేదెవరో?

Cabinet expansion

మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికే ఛాన్స్ ఆశల పల్లకిలో పలువురు నేతలు ఉంటామో, ఊడుతామోన‌ని మంత్రుల్లో గుబులు  అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల అనంత‌రం విస్తరణ సామాజిక న్యాయంపై ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) మంత్రివర్గ విస్తరణ (Cabinet expansion) అనగానే ఆ పదవిని ఆశించేవారు ఒకరినిమించి పోటీ పడడమన్నది సహజం. మంత్రివర్గంలో ఉన్నవారికి…

పరిశోధన, విస్తరణల్లో సంయుక్త భాగస్వామ్యం

Minister Thummala

ప్రత్యేక పంటలు, ప్రాసెసింగ్ పరిశ్రమలపై చర్చ మంత్రి తమ్మలతో యూఎఫ్ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ఫ్లోరిడా విశ్వవిద్యాలయం(Florida University) సహజ వనరులు, పర్యావరణ పాఠశాల డైరెక్టర్ డా. కె.రమేష్ రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధుల బృందం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) ను గురువారం మర్యాదపూర్వకంగా…

తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తారా?

Kishan Reddy

ఆ మండలాలను అప్పగించిన పాపం బీజేపీదే కాళేశ్వరంపై రేవంత్ దుష్ప్రచారాన్నే వల్లెవేశారు నాడు ప్రశంసలు.. నేడు రాజకీయ లబ్ది కోసం అబద్ధాలు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూనే గొంతు కోస్తారా రాజ్యసభలో కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాజ్యసభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలతో, చరిత్ర వక్రీకరణలతో…

ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్టు

Sircilla theft case

నిందితులపై ప‌లు జిల్లాల్లో కేసులు 2 తులాల బంగారు ఆభరణాలు, 11 తులాల వెండి అభరణాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ నాగేశ్వరరావు Sircilla theft case | సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఏప్రిల్ 02:  పలు జిల్లాల్లో చోరీల కు పాల్పడిన ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను అరెస్టు చేసిన‌ట్లు సీఐ నాగేశ్వరరావు…

Broiler Prices | చికెన్ బంద్‌తో దిగివచ్చిన పౌల్ట్రీలు

Poultry companies to reduce broiler prices

డిమాండ్లు అంగీకరించినట్లు ట్రేడర్స్ వెల్లడి Poultry companies to reduce broiler prices :  చికెన్ సెం టర్ల బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివ చ్చాయి. బర్డ్ ధరను రూ.185 నుంచి రూ. 125కి తగ్గించాయి. చికెన్ సెంటర్ల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్‌ను గతంలో మాదిరిగా నే కిలోకు రూ.15, ఆపైన ఇచ్చేందుకు ముం…

కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి

పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్‌రావు పిలుపు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ టి.హరీష్‌రావు (Harish rao )పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంనకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్…

ర‌క్తదానం సామాజిక బాధ్యత

KITS Warangal

లయన్స్ క్లబ్ వరంగల్ మాజీ గవర్నర్ వెంకటరెడ్డి ‘కిట్స్‌’లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం KITS Warangal Blood Donation Camp 2026 | వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 25: రక్తదానం సామాజిక బాధ్యత అని, కిట్స్ వరంగల్ విద్యార్థులు, సిబ్బంది రక్తదానం చేయడం ద్వారా తమ సామాజిక బాధ్యతను నిరూపించుకున్నారని లయన్స్ క్లబ్ వరంగల్…

ప్రముఖ కథా రచయిత ముక్తవరం పార్థసారథి కన్నుమూత

Mukthavaram Parthasarathi

కాళోజీ జంక్షన్ /హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 3 : తెలుగు సాహిత్యంలో ప్రముఖ కథా, నవలా రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి (82) హైదరాబాద్‌లో బుధ‌వారం కన్నుమూశారు. పార్థసారథి (Mukthavaram Parthasarathi) పూర్వపు నల్గొండ జిల్లా భువనగిరిలో 1944 జూలై 7న జన్మించారు. పాఠశాల విద్యను భువనగిరిలోనే పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్…

రాష్ట్రంలో ప్ర‌జాపాల‌న‌-ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్య‌క్ర‌మం

Kokapet Sharada Peetham Land Issue

99 రోజుల పాటు నిర్వ‌హ‌ణ‌ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్లాన్ జూన్ 2న తెలంగాణ పండుగ వేడుకలా జరుపుకోవాలి సంస్క‌ర‌ణ‌ల‌తో పౌర‌సేవ‌లు మ‌రింత సుల‌భం సీనియ‌ర్ ఐఏఎస్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ కార్యదర్శుల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 28: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. అభివృద్ధి…

అప్పుడే మండే ఎండ‌లు..

Summer Heat Wave

 33°సెం. దాటిన ఉష్ణోగ్రత కొబ్బరి బోండాలు, పండ్ల రసాలతో సేదతీరుతున్న ప్ర‌జ‌లు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : నిన్నమొన్నటి వరకూ తీవ్ర‌మైన‌ చలితో వణికిపోయిన జిల్లా ప్రజలు ఇప్పుడు మండుతున్న ఎండల (Summer Heat Wave)తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తుండగా, శనివారం గరిష్ఠంగా…