Prajatantra

Prajatantra

కోదండరెడ్డి, కొండలరావు, కనకవ్వలకు ‘పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలు’

వ్యవసాయం, సాహిత్యం, కళారంగాల్లో విశేష సేవలకు ప్రతిష్టాత్మక గుర్తింపు ఈ ఏడాది నుంచి కొత్తగా వ్యవసాయ రంగానికి పురస్కారం ఈఎల 13న రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానోత్సవం   హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌ : మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య స్మారకార్థం పొన్నం సత్తయ్య ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా అందిస్తున్న పొన్నం సత్తయ్య జీవిత…

జయగిరి విద్యార్థులకు రోటరీ క్లబ్ చేయూత

Rotary Club of Hanumkonda

8 డిజిటల్ టీవీలు, 200 బ్యాగుల పంపిణీ ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధికి సహకారం కొనసాగిస్తాం: వంగ రాజిరెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర సెప్టెంబర్, 3 : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలను అందించి, వారి విద్యాభివృద్ధికి చేయూతనందించాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ (Rotary Club of Hanumkonda) ఆధ్వర్యంలో గురువారం హసన్‌పర్తి…

ఎస్ఆర్ హైస్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

భీమారం ఎస్సార్ హైస్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు Sri Krishnashtami celebrations

హన్మకొండ, ప్రజాతంత్ర సెప్టెంబర్ 3: భీమారం ఎస్సార్ హైస్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు (Sri Krishnashtami celebrations ) గురువారం ఘనంగా జ‌రిగాయి. ఆధ్యాత్మిక వాతావరణంతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో సంద‌డి చేయ‌గా పాఠశాల ప్రాంగణం బృందావనాన్ని తలపించింది. చిన్నారులు ఉత్సాహంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్నారులు కృష్ణులు,…

అర్థంలేని ప్ర‌యోగాల‌తో విద్యారంగంలో సంక్షోభం

DTF

బాహ్య మూల్యాంకన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి డిటిఎఫ్ (DTF) డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: ప్రభుత్వ విద్యారంగాన్ని అర్థంలేని అనేక రకాల ప్రయోగాలతో మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. సోమయ్య, టి. లింగారెడ్డి విమ‌ర్శించారు. ఒక‌టో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు…

కేయూ ఫార్మసీ కళాశాలను సందర్శించిన ఫార్మకాలజీ నిపుణుడు ప్రొఫెసర్ ఆఫ్తాబ్

Prof Aftab Ahmad

అంతర్జాతీయ పరిశోధనా సహకారానికి అంగీకారం! కింగ్ అబ్దులఅజీజ్ యూనివర్సిటీ ద్వారా పరిశోధనా నిధులు, ఫెలోషిప్, ఎంయూవోకు హామీ కేయూ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జానాపరెడ్డి కృష్ణవేణి, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో సన్మానం హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌ : సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న ప్రతిష్ఠాత్మక కింగ్ అబ్దులఅజీజ్ యూనివర్సిటీ ఫార్మకాలజీ ప్రొఫెసర్, ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్…

పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేలా ఇన్వెస్ట్ తెలంగాణ

Bhatti Vikramarka

నిపుణుల‌తో క‌మిటీల ఏర్పాటు బొగ్గు నుంచి కీలక ఖనిజాల దిశగా సింగరేణి వ్యూహాత్మక ప్రణాళికతో సింగరేణి విస్తరణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైదరాబాద్, ప్రజాతంత్ర : తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2026-ఇన్వెస్ట్ తెలంగాణ స‌మ్మిట్ నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ప్రజాభవన్‌లో తక్షణమే ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

డిసెంబ‌ర్ లో రాష్ట్రంలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’

Khelo India Youth Games

కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సమన్వయంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాట్లు రూ.22 కోట్లు విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‍నగర్ వేదికలుగా క్రీడాపోటీల నిర్వహణ దేశం నలుమూలలనుంచి 6వేలకు పైగా క్రీడాకారులు పాల్గొనే అవకాశం తెలంగాణకు అవకాశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు దేశవ్యాప్తంగా ‘ఖేల్ కీ…

ప్ర‌భుత్వ భూముల‌ను, ఆస్తుల‌ను  తెగ‌న‌మ్ముతున్న రేవంత్ ప్ర‌భుత్వం

Harish Rao

ఇప్ప‌టికే రూ.30వేల కోట్ల విలువైన భూముల అమ్మ‌కం హైద‌ర్‌న‌గ‌ర్‌లో పిల్ల‌ల పార్కు స్థ‌లాన్ని కూడా అమ్మ‌కానికి పెట్టారు సామాన్యుల భూముల‌ను 22ఎలో చేర్చి వేధింపులు విలువైన ప్ర‌భుత్వ భూములు సీఎం బంధుమిత్రుల‌కు ధారాద‌త్తం ఇలా భూములు అమ్ముకుంటూ పోతే, రేపు ప‌రిస్థితేంటి? కూక‌ట్‌ప‌ల్లి 22ఎ బాధితుల‌కు అండ‌గా నిలుస్తాం మాజీ మంత్రి హ‌రీష్‌రావు హామీ హైద‌రాబాద్‌,…

Kodada Accident | కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Kodada Bus Accident

ఆరుగురి దుర్మరణం, 14 మందికి తీవ్ర గాయాలు ప్రయాణికులు నిద్రపోతున్న వేళ కబళించిన మృత్యువు హైదరాబాద్-విజయవాడ హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై దోరకుంట వద్ద దుర్ఘటన కోదాడ ప్రభుత్వ హాస్పిట‌ల్‌కు క్ష‌త‌గాత్రుల‌ తరలింపు Kodada Bus Accident | సూర్యాపేట, ఆగస్ట్ 26: కంటినిండా నిద్రపోతున్న వేళ..…

పార్టీ కంటే అభ్య‌ర్థి విశ్వ‌స‌నీయ‌తే ప్ర‌ధానం

పీపుల్స్ ప‌ల్స్ తెలంగాణ ప‌ట్ట‌భ‌ద్రుల మూడ్ రిపోర్ట్ నిరుద్యోగం ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌ధాన స‌మ‌స్య‌ ఉపాధి సంబంధిత అంశాలే ప్రాధాన్య‌తాంశాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 18:రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి విశ్వసనీయత, ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజాదరణ, పట్టభద్రుల సమస్యలపై ఉన్న అవగాహన కీలక పాత్ర పోషించనున్నాయని పీపుల్స్ ప‌ల్స్ నిర్వ‌హించిన స‌ర్వే (Pulse Telangana…