Category తెలంగాణ

కోహెడ సమీకృత పండ్ల మార్కెట్‌కు రేపు శంకుస్థాపన

– దేశానికే ఆదర్శంగా ఏర్పాటు కానున్న మార్కెట్ – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ రంగ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనున్న కోహెడ అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారని వ్యవసాయ శాఖ మంత్రి…

అంతర్జాతీయ కెరీర్ అవకాశాలకు ఏటీసీలు వేదికలు

– మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : ప్రపంచ ఉద్యోగ విపణిలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ యువతను సిద్ధం చేయాలనే లక్ష్యంతో సంప్రదాయ పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐలు)ను  అత్యాధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) ప్రభుత్వం తీర్చిదిద్దిందని కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్…

జపాన్-తెలంగాణ సహకారానికి కొత్త దిశ

– ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్య అవకాశాలపై చర్చలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌కు చెందిన ప్రతినిధి బృందం సచివాలయంలో శుక్రవారం ఆయనతో సమావేశమైంది. ఈ…

ప్రజలకు ఉపాధి క‌ల్ప‌నే నిజమైన అభివృద్ధి

– 200 మంది మహిళలకు ప్రత్యక్ష ఉపాధి క‌ల్ప‌న‌ – సిద్దిపేటను దేశంలో రెండో షోలాపూర్‌గా తీర్చిదిద్దే అవకాశం – దుస్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించిన హరీశ్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 5:  సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అద్వితీయ ఎంటర్‌ప్రైజెస్ దుస్తుల తయారీ పరిశ్రమను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్…

మహిళలకు ప్రభుత్వం గ్రీన్ గిఫ్ట్

– ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పార్కుల నిర్వహణ బాధ్యతలు – కాంట్రాక్టర్లకు బదులు మహిళలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : మహిళల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయడం, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పార్కుల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు…

నిధులు, నియామకాలు, నీళ్లలో విఫ‌లం

– బీఆర్‌ఎస్‌ ‌బాటలోనే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం – బీజేపీ కోసం ప్రజలు ఆశగా చూస్తున్నారు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మహబూబాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 5: ‌తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ప్రపంచ…

ఆహార భద్రత ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి

– అంగన్‌వాడీల్లో నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం – మంత్రి ఆదేశాలతో సిబ్బందికి రేపు ప్రత్యేక శిక్షణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసే పోషకాహార సేవలను మరింత నాణ్యంగా, సురక్షితంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అంగన్‌వాడీ సేవల బలోపేతం, ఆహార భద్రత…

పాలన చేతగాకపోతే రాజీనామా చేయండి

– ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక లేకుంటే ఎలా? – కేంద్రాన్ని తిడుతూ సమస్యలను దాటవేస్తారా.. – సీఎం రేవంత్‌పై మండిపడ్డ ఎంపీ అర్వింద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో…

పరివర్తన సైనికుడు మాచన

– అమెరికా పత్రిక సైన్ టెక్ ప్రత్యేక కథనం – సమాజంలో మార్పునకు కృషి అద్భుతమని కితాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : ఓ వ్యక్తి విజయం గురించి ఉన్న ఊళ్లో చెప్పుకుంటే అందరికీ తెలుస్తుంది. అంతకంటే గొప్ప విజయం సాధిస్తే మండలం దాటి జిల్లా వరకు, ఆపై రాష్ట్రస్థాయిలో చెప్పుకోదగ్గ విషయం అవుతుంది.…