Category తెలంగాణ

పర్యావరణహిత పారిశ్రామికవృద్ధికి ప్రాధాన్యం

– భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు – పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు – ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్‌9: భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

ప్రవేశాల్లో 10 శాతం పెరుగుదల ఉండాలి

– జీరో స్కూళ్లలో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ – పాఠశాలల పునఃప్రారంభానికి ముందే సౌకర్యాలు కల్పించాలి – చిన్నబోయినపల్లి పాఠశాల ఆదర్శనీయం – జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు ములుగు, ప్రజాతంత్ర, జూన్ 9: ప్రతి పాఠశాలలో 10 శాతం విద్యార్థుల ప్రవేశాల పెరుగుదల సాధించాలని, జీరో విద్యార్థుల పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు ప్రత్యేక…

రూ.2.5 కోట్లు మిడ్ మానేరు నీళ్లపాలు

– పర్యాటకులకు కరవైన బోటు షికారు – ప‌ట్టించుకునేవారు లేక ఒడ్డునే ప‌డి ఉన్న బోటు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూన్ 9: ‘నేను నీళ్లపై పరుగులు తీయాలని వచ్చాను.. పర్యాటకులను ఆనందింపజేయాలనుకున్నాను.. కానీ నేడు మోకాళ్ల లోతు నీళ్లలోనే నిలిచిపోయాను. నాపై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.. నా ప్రయాణం మాత్రం కొన్ని అడుగులకే…

హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల పెంపులో భాగస్వామ్యం

– మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ , డాక్టిన్ అకాడమీ ఎంవోయూ హైదరాబాద్, జూన్ 9 :ఆరోగ్య సంరక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డాక్టిన్ అకాడమీ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఆరోగ్య విద్య, క్లినికల్ నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన…

విద్యా హక్కు చట్టం వర్తించేనా?

– 16 ఏళ్లుగా అమలుకు నోచుకోని ‘ఆర్టీఈ’ చట్టం! – ‘ప్రైవేట్ ‘లో 25% ఉచిత సీట్లపై పేద తల్లిదండ్రుల ప్రశ్న – ఫీజుల భారం మోయలేక అప్పులపాలు.. ప్రభుత్వంపైనే ఆశలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూన్ 9: నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థి హక్కు. కానీ ప్ర‌స్తుత‌ పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలల ఫీజులు పేద,…

మైనారిటీల ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ – చరిత్రాత్మక మెగా జాబ్ మేళా ఘనంగా ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మైనారిటీల సంక్షేమ శాఖ, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్(టీజీఎంఎఫ్‌సీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.…

ఎస్ఐఆర్ అధికారులకు రక్షణ కల్పించాలి

– పోలీసు అధికారులకు సీఈవో ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ఓటర్ల జాబితా సవరణలో భాగంగా భారత ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లకు తగిన భద్రత, సహకారం అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) పి.సుదర్శన్‌రెడ్డి…

గురుకులాల్లో అన్నింటా పారదర్శకత పాటించాలి

– విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్యపై రాజీ లేదు – ఫుడ్ పాయిజన్ ఘటనలకు తావులేకుండా పక్కా చర్యలు – టీజీఎస్‌డబ్ల్యూఆరఈఐఎస్ సిబ్బందితో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు రాష్ట్రంలోని పేద, దళిత, గిరిజన, బలహీనవర్గాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే జ్ఞాన కేంద్రాలని, విద్యార్థుల…

యూరియా యాప్‌తో రైతులకు మేలు

– అన్ని రాష్ట్రాల్లో అమలుకు ఆసక్తి – ప్రశంసలు అందించిన కేంద్ర వ్యవసాయ శాఖ – మంత్రి తుమ్మల కార్యాలయం ప్రకటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 8:‌రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేయడం ద్వారా తెలంగాణ ఫర్టిలైజర్‌ ‌యాప్‌నకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర ఫర్టిలైజర్‌…