Category తెలంగాణ

కానిస్టేబుల్ కుటుంబానికి భరోసా

రూ.కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన మల్కాజిగిరి కమిషనరేట్ కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి.చరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు డీజీపీ సి.వి.ఆనంద్ రూ.కోటి బీమా చెక్కును అందజేశారు. మల్కాజిగిరి కమిషసరేట్ 2018 బ్యాచ్ కు చెందిన చరణ్ ఈగల్ ఫోర్స్…

12, 13 తేదీల్లో కేయూలో జాతీయ సదస్సు

– పాల్గొననున్న శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు, ఆచార్యులు – కాలుష్య నియంత్రణకు బహుళ సంస్థల సమన్వయమే లక్ష్యం – కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం కాళోజీజంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర, ఆగష్ణు 3 : కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణో త్వ వాన్ని యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, స్టేట్ ఎక్సేవర్డ్ ఆప్టికల్…

సింగరేణికి డిప్‌సైడ్ కోల్ బ్లాక్

– కార్మిక, అధికారుల, ప్రజలకు కిషన్‌రెడ్డి అభినందనలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : సింగరేణి సంస్థ ఆర్థికాభివృద్ధి దిశగా మరో కీలకమైన ముందడుగు పడింది. ఎన్నో ఏళ్ల కల అయిన మణుగూరు సమీపంలోని పీకేఓసీ-2(ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఓ…

హ‌రీష్‌రావుపై ఆరోప‌ణ‌లు దారుణం

–  రాజ్యాంగ విలువ‌ల‌ను కించ‌ప‌ర‌చ‌డ‌మే -రేవంత్ హ‌యాంలో బూతుల అడ్డాగా గాంధీభ‌వ‌న్‌ – ఎమ్మెల్సీ డాక్ట‌ర్‌ దాసోజు  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 3 :కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజలు అంటూ హరీష్ రావు మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.. ఇది రాజ్యాంగం ప్రసాదించిన విలువలను కించపరచడమేన‌ని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో…

అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలి

– టి-ఫైబర్ పనులను గడువులోగా పూర్తి చేయాలి – అధికారులకు సీఎస్ సంజయ్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంకు…

నాణ్యమైన చేపల ఆహారాన్ని అందించడమే లక్ష్యం

– ఫిష్ క్యాంటీన్‌ను సందర్శించిన మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : చేపలు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారమని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో వాటి వినియోగం కీలక పాత్ర పోషిస్తాయని పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మాసబ్ ట్యాంక్‌లోని…

రాష్ట్రంలో వైన్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు

– అమెరికాలోని వైనరీని పరిశీలించిన మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31: తెలంగాణలో వైన్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని లీస్‌బర్గ్‌లో ఉన్న స్టోన్ టవర్ వైనరీని మంత్రి సందర్శించారు. సెల్లార్ టూర్‌లో పాల్గొని…

‘సర్‌’ ప్రక్రియలో దుబ్బాక ముందంజ

– 91.21 శాతం డిజిటలైజేషన్‌ ‌పూర్తి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 31 : సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సాగుతున్న సర్‌ ‌పక్రియలో అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలో 91.21 శాతం డిజిటలైజేషన్‌ ‌పూర్తయి అగ్రస్థానంలో నిలవగా,అత్యల్పంగా సిద్దిపేటలో 83.44 శాతం మాత్రమే నమోదు నమోదైంది. స్థానికంగా శాశ్వతంగా నివసిస్తున్న వారి వివరాల నమోదు వేగంగా పూర్తయినప్పటికీ, ఉపాధి, ఉద్యోగాల…

నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్‌

‌- ఫార్ములా ఈ  రేస్‌ ‌కేసు తదుపరి విచారణ 25కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31 : ఫార్ములా-ఈ రేస్‌ ‌కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఏసీబీ కోర్టు నోటీసులతో తొలిసారిగా…