Category తెలంగాణ

తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేశారు

– ప్రజల ఆశలపై మట్టి చ‌ల్లారు – అవినీతి అక్రమాలతో నట్టేట ముంచారు – హరీష్‌ ‌రావు విమర్శలపై మండిపడ్డ మంత్రి తుమ్మల ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : ప్రజలు తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలపై పదేళ్లుగా మన్ను పోశారంటూ బీఆర్‌ఎస్‌పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ప్రజలను వంచించి, వ్యవస్థలను…

బసవేశ్వరుడు గొప్ప తత్వవేత్త

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : బసవేశ్వర మహారాజ్ కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాదు.. ఆయన ఒక మహోన్నత సిద్ధాంతంగా, దైవంగా కోట్లాదిమంది గుండెల్లో కొలువై ఉన్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. సామాజిక విప్లవకారుడు, గొప్ప తత్వవేత్త మహాత్మా బసవేశ్వరుని జయంతిని…

గొప్ప సంస్కర్త బసవేశ్వరుడు

– యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి మహోన్నత విలువలను సమాజానికి అందించిన గొప్ప సంస్కర్త బసవేశ్వరుడు అని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఆయన బోధించిన కాయకమే కైలాసం అనే సూత్రం ప్రతి మనిషి తన…

డీలిమిటేషన్‌కు మహిళా బిల్లు ముసుగు

BRS leader KTR criticizes Modi and Rahul

– దక్షిణాదిని దెబ్బతీసే కుట్ర విఫలం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పార్లమెంటులో దక్షిణ భారత దేశ ప్రాధాన్యాన్ని తగ్గిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఇప్పటికే…

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

– పాన్ షాపుల్లో పోలీసుల తనిఖీలు, హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో విద్యాసంస్థల దగ్గర ఉండే పాన్ షాపుల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, స్పెషల్ టీం, హెచ్ న్యూ మొత్తం 5000మంది సిబ్బంది ఈ…

భూముల మార్కెట్ విలువ పెంచే ప్రతిపాదన

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 18: భూముల మార్కెట్ విలువలను త్వరలో పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు భూముల ధరల పెంపు జరగలేదని, త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. చిట్‌చాట్‌లో భూముల…

మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరిపై ఉమ్మడి పోరు

– సదస్సులో మంత్రులు సీతక్క, వివేక్, డిజిపి శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరిని పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా – వెట్టిచాకిరి…

వీబీజీ రాం జీని వాయిదా వేయాలి

– మరింత విస్తృత చర్చ జరపాలి – ‘ఉపాధి’ బకాయిలను విడుదల చేయాలి – కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు స్పష్టం చేసిన మంత్రి సీతక్క – సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ప్రస్తుతం అమలవుతున్న ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, వీబీ జీ రాంజీ చట్టంపై మరింత…

రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మారుస్తాం

– గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు కాపాడితే రహవీర్ అవార్డు – ‘అరైవ్ అలైవ్’లో మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి – రోడ్డు భద్రతపై భారీ బైక్ ర్యాలీ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రవాణా, బీసీ…