పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి

– గోదావరిఖని, పెద్దపల్లి, రామగుండంలో పరిస్థితిపై మంత్రి దుద్దిళ్ల వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: గోదావరిఖని, పెద్దపల్లి, సింగరేణి ఏరియాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయమైన నేపథ్యంలో సహాయక, పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయం…







