Category తెలంగాణ

పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి

– గోదావరిఖని, పెద్దపల్లి, రామగుండంలో పరిస్థితిపై మంత్రి దుద్దిళ్ల వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: గోదావరిఖని, పెద్దపల్లి, సింగరేణి ఏరియాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయమైన నేపథ్యంలో సహాయక, పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయం…

విద్యార్థులు, నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతున్న స‌ర్కార్‌

– బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను, హైడ్రా పేరుతో…

ముందుగా గుర్తిస్తే కేన్స‌ర్ ను నివారించ‌వ‌చ్చు

– సిద్దిపేటలో కేన్సర్‌పై భారీ ముందడుగు – శాశ్వత స్క్రీనింగ్ కేంద్రం ఏర్పాటుకు కృషి – ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం – వెయ్యి పడకల హాస్పిట‌ల్‌ నిధులపై హరీశ్ రావు విమర్శలు సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 29: సిద్దిపేట ప్రజల ఆరోగ్య పరిరక్షణే తన జీవిత లక్ష్యమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు…

కౌలు రైతుల‌కు త‌క్ష‌ణం గుర్తింపునివ్వాలి

– ఆదిలాబాద్ కౌలు రైతుల స‌మావేశం డిమాండ్‌ – పాల్గొన్న ప‌ది మండ‌లాల కౌలు రైతులు – కౌలు రైతుల‌కు న్యాయం చేస్తాం: ఖ‌నాపూర్ ఎమ్మెల్యే బొజ్జు హామీ – క‌లెక్ట‌ర్‌తో చ‌ర్చించిన రైతు సంఘం నాయ‌కులు ఆదిలాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 29: తెలంగాణలో 36 శాతం పైగా ఉన్న కౌలు రైతులు పంటల ఉత్పతిలో…

ట్రైనీ ఐపీఎస్‌ ‌కృష్ణారెడ్డికి 14రోజుల రిమాండ్‌

-‌ చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు – మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను వేధించినట్లు రుజువులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 29: తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డికి ఉప్పర్‌పల్లి కోర్టు రిమాండ్‌ ‌విధించింది. మిర్యాలగూడ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని ఉమెన్‌ ‌సేప్టీ వింగ్‌కు…

డిజిటల్‌ ‌సేవల విస్తృతి, ప్రమాణాలు పెంచాలి

– అత్యుత్తమ డిజిటల్‌ ‌పౌరసేవల వేదికగా మీ-సేవను తీర్చిదిద్దాలి – అధికారులతో ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌జాజు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 29 : ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు మీ-సేవ వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్‌ ‌పౌర సేవల వేదికగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌జాజు…

చెరకు పంట విస్తీర్ణాన్ని పెంచాలి

– పరిశ్రమల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించాలి – సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడంతోపాటు చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.…

కర్ణాటక సీఎం డీకేతో ఉత్తమ్ భేటీ

దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 29 : దిల్లీలోని కర్ణాటక భవన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌లు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్ర, కృష్ణ నదీ జలాలు, అంతర్రాష్ట్ర జల అంశాలపై…

అంబర్‌పేట ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి

– ప్రభుత్వ సలహాదారు వీహెచ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29:  అంబర్‌పేట్ మహంకాళి ఆలయంలో ఆగస్టు 9న జరగనున్న అమ్మవారి బోనాల ఉత్పవాలకు తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు ఆదేశించారు. బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై సచివాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహె చ్  ఎంసీ, ట్రాన్స్‌కో, పోలీస్,…