Category తెలంగాణ

సరస్వతి అంత్య పుష్కరాలకు ఆహ్వానం

– గవర్నర్‌ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరు కావలసిందిగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ ఎన్.హనుమంతరావులు బుధవారం లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సరస్వతి అంత్య పుష్కరాలు…

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిద్ధమా?

– నిజాయతీ ఉంటే ముందుకు రండి – బీఆర్ఎస్ నాయకత్వానికి మంత్రి పొంగులేటి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని పదేపదే చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే వెంటనే సీబీఐ విచారణకు ఒప్పుకోవాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

బ్యాంకింగ్‌ ‌వ్యవస్థలో ప్రక్షాళన అవసరం

– ఆర్‌బీఐ గవర్నర్‌ ‌మల్హోత్రాకు  సీపీ  సజ్జనార్‌ ‌లేఖ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22: ‌సైబర్‌ ‌నేరాలను అరికట్టాలంటే బ్యాంకింగ్‌ ‌వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరమని హైదరాబాద్‌ ‌సీపీ వీసీ సజ్జనార్‌ ‌పేర్కొన్నారు. సైబర్‌ ‌ముఠాలకు ’మ్యూల్‌ అకౌంట్లు’ వరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగర పోలీసులు చేపట్టిన ’ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ ‌దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల…

టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్‌

– పర్యాటక రంగంలో సరికొత్త ప్రయోగం – గోండుగూడెంలో ప్రారంభించిన మంత్రి జూపల్లి – 250మంది ఆదివాసీలతో బస్సులో హైదరాబాద్‌కు పయనం ఉట్నూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో సరికొత్త ఒరవడికి ప్రభుత్వం నాంది పలికింది. కేవలం నగరవాసులు ప్రకృతిని చూడటానికి పల్లెలకు వెళ్లడమే కాదు.. అడవి బిడ్డలు ఆధునిక అభివృద్ధిని,…

ఉద్యోగస్తులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

– మహనీయుల ఆలోచన మేరకు ముందుకెళ్లాలి – ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో మీదే కీలక పాత్ర – సచివాలయంలో అంబేడ్క‌ర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తా – మహనీయుల జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : శక్తి ఉన్నన్ని రోజులు అణగారినవర్గాల అభ్యున్నతి కోసం, ఉద్యోగుల సంక్షేమ కోసం…

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– ప్రైవేట్ పరం చేసే యత్నాలను అడ్డుకుంటాం- – ప్రజలు సమస్యల్లో ఉంటే సభలతో కాలయాపనా – 25న రాజకీయ శక్తిగా ముందుకు రాబోతున్నాం – జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులంటే ప్రభుత్వం…

లౌకికవాదానికి, అభివృద్ధికే తమిళుల పట్టం

– తమిళనాడులో డీఎంకే కూటమిదే విజయం – తెలంగాణలో హామీలను అమలు చేశాం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెన్నై, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు,…

వైద్య పరికరాల ఉత్పత్తికి ఆధునిక సదుపాయాలు

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు. సచివాలయంలో…

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి

– కార్యకర్తలకు మంత్రి దామోదర్ సూచన సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాయకుల్లో…