Category తెలంగాణ

మన పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు

– గర్వకారణమన్న మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్‌’ పర్యాటక నివేదికలో రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని, ఇది…

అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో పెట్టుబడులకు అనుకూలం

– తెలంగాణ అవకాశాలు పుష్కలం – పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి – ఇటలీ రాయబారికి మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ రంగంలో…

అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట

– మోటర్లకు మీటర్లపై మండిపడ్డ ఎంపీ అర్వింద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: వ్యవసాయ మోటర్లకు కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల సభలో కేసీఆర్ సోమవారం చెప్పినవన్నీ కేంద్రం నిధులతో చేసినవేనని చెప్పారు. కేసీఆర్..…

మూడు వారాల అసిడిటీ వెనుక క్యాన్సర్

– రోబోటిక్ సర్జరీతో ప్రాణం కాపాడిన కేర్ హాస్పిటల్స్ – సాధారణమే అనుకుంటే చివరికి క్యాన్సర్‌గా నిర్ధారణ – నిరంతర దగ్గు, అసౌకర్యం లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యులు హైదరాబాద్, ఏప్రిల్ 21: ఓ వ్యక్తి (53 ఏళ్ల రామారావు)కు మొదట్లో కనిపించిన లక్షణాలు పెద్దగా ఆందోళన కలిగించేవిగా అనిపించలేదు. నిరంతర దగ్గు, పై పొట్టలో…

అప్ప్పుడు కేసీఆర్‌కు.. ఇప్ప్పుడు రేవంత్‌కు..

– ఏటీఎంలా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్ – రేవంత్ రాహువు, కేసీఆర్ కేతువు అంటూ బండి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో బీఆరఎస్‌కు, ఇప్ప్పుడు కాంగ్రెస్‌కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విÖడియాతో…

పాలమూరు-రంగారెడ్డిపై అవాస్తవాల ప్రకటన

– 95శాతం పూర్తయినట్లు రుజువు చేస్తే రాజీనామా : మంత్రి వాకిటి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 21: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్ విసిరారు. మంగళవారం ఆయ‌న‌ మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 95 శాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.…

పెట్టుబడులకు ప్రోత్సహించండి

– లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో అవకాశాలు పుష్కలం – ‘తెలంగాణ-నార్వే వర్కింగ్’ గ్రూప్ ఏర్పాటుకు ప్రతిపాదన – నార్వే ఉన్నతస్థాయి ప్రతినిధుల భేటీలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.…

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 23న ‘జన్ ఆక్రోష్’

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : దశాబ్దాల కాలంగా మహిళా రిజర్వేషన్ల అంశాన్ని అటకెక్కించి నారీ శక్తి ఎదుగుదలను అడ్డుకున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అసలు రంగును ఎండగట్టాల్సిన సమయం వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సాహసోపేతంగా…

రైతు బంధు ఏనాడు స‌మ‌యానికి ఇచ్చారు

– గొప్పలు చెప్పడం కాదు.. తేదీలు సరిచూసుకోండి – రైతు భరోసాపై కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఖండన ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : కేసీఆర్ హయాంలో రైతు బంధు నిధులు ఏనాడూ ఒకే రోజు ఇవ్వలేదు.. ఐదారె నెలల నెలలపాటు సాగదీసి చెల్లింపులు చేశారు అని మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…