Category తెలంగాణ

15లోగా 13,046 పంట కుంటలు పూర్తి చేయాలి

– గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: రాష్ట్రవ్యాప్తంగా 13,046 వ్యవసాయ కుంటల నిర్మాణాన్ని ఈనెల 15లోగా పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిషోర్ అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి…

ఫుడ్ పాయిజన్‌పై టీజీహెచ్‌ఆర్‌సీ సుమోటోగా కేసు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : ఎస్టీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా కేసు నమోదు చేసింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం వల్ల 27మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు ఓ పత్రికలో మంగళవారం వార్త ప్రచురితం కావడంపై…

ఉచిత చేప పిల్లల పంపిణీ కొనసాగిస్తాం

– పెండింగ్ బకాయిల చెల్లింపునకు కృషి – విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలుపై ఆలోచన – ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌తో ఆన్‌లైన్ ద్వారా చేపల పంపిణీ – రూ.కోటి 34 లక్షల బీమా క్లియర్ చేశాం – పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: రాష్ట్రంలోని 26 వేల చెరువులు,…

ఇక సర్కారు కార్యాలయాలకు టీ-ఫైబర్ నెట్ సేవలు

– మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. టీ-ఫైబర్ సేవలపై తన కార్యాలయంలో మంగళవారం ఆయన  సమీక్షించారు. గడువులోగా అన్ని ప్రభుత్వ…

‘కేర్’లో రేపు ఉచిత వాస్క్యులర్ హెల్త్ చెకప్

– ఉచితంగా డాప్లర్ పరీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : జాతీయ వాస్క్యులర్ డే సందర్భంగా రక్తనాళాల వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రారంభ దశలోనే వాటిని గుర్తించే లక్ష్యంతో కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ గురువారం ఉచిత వాస్క్యులర్ హెల్త్ చెకప్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఉచిత డాప్లర్ పరీక్షతోపాటు ప్రముఖ వాస్క్యులర్ సర్జన్,…

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

– రేప‌టినుంచి నుంచి 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా(కన్వీనర్ కోటా) సీట్లలో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘నీట’ యÖజీ-2026లో…

సౌదీలో ప్రమాదం.. శాశ్వత వికలాంగురాలైన నర్సు

– కూతురిని కాపాడాలని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన తల్లి – రూ.38 లక్షల బ్యాంకు రుణం కారణంగా ‘ట్రావెల్ బ్యాన్’ – రోగిని సౌదీ నుంచి స్వదేశానికి రప్పించి వైద్యం అందించాలి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 3: ఎందరో రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కాపాడిన ఓ నర్సు నేడు తన ప్రాణాల కోసం, స్వదేశానికి…

లోపాలు లేని సమాచారం పొందుపరచాలి

– అధికారులకు సీఈవో ఆదేశాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 3 : రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ నాణ్యతను మెరుగుపరచేందుకు ఫొటోలు లేకపోవడం, జన్మ తేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలను సరి చేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్…

ఏవోయూ ఎంబీఏ, హెల్త్ కేర్ మేనేజ్ మెంట్‌ కోర్సుల‌కు ఎంట్రెన్స్

– దరఖాస్తు చివరి తేది 5 హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 3 : బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ, ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5 చివరి తేది అని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో…