Category తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ విస్తృత సోదాలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 31: తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు  నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌సీఎస్‌ ‌షుగర్స్ ‌లిమిటెడ్‌ ‌కంపెనీతో పాటు డైరెక్టర్లకు సంబంధించిన పలు ప్రాంతాల్లోని ఆస్తులపై సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని పంజాబ్‌ ‌నేషనల్‌ ‌బ్యాంక్‌ ‌నుంచి రుణం తీర్చుకొని ఎన్సీఎస్‌ ‌కంపెనీ నిర్వాహకులు ఎగ్గొట్టినట్లు అధికారులు…

అమెరికా చేరుకున్న రామ‌చందర్ రావు

– ఆటా ప్ర‌తినిధుల ఘ‌న‌స్వాగ‌తం హైదరాబాద్/వాషింగ్టన్ డీసీ, జూలై 31: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాచందర్ రావుకు   వాషింగ్టన్ డల్లాస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆటా ప్రతినిధులు మరియు విదేశీ బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా…

ఆయిల్ పామ్ విస్తరణలో అలసత్వాన్ని సహించం

– కంపెనీల పనితీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి – లక్ష్య సాధనలో విఫలమైన కంపెనీలపై కఠిన చర్యలు తప్పవు – ఇప్పటికే కంపెనీలకు పలుమార్లు నోటీసులు – పురోగతి లేని కంపెనీలను తొలగించడానికైనా సిద్ధం – ఆయిల్ ఫెడ్‌కూ మినహాయింపు లేదు : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 31: ప్రభుత్వం…

కిట్స్‌లో ఘనంగా పదవీ విరమణోత్సవం

వరంగల్, ప్రజాతంత్ర, జూలై 31 : కిట్స్ వరంగల్‌లోని స్టాఫ్ క్లబ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్(ఈఈఈ) ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ వి.రామయ్య, ఎం అండ్ హెచ్ విభాగం ఇంగ్లీష్ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.మంజులతా దేవి డ్రైవర్ వి.ప్రసాద్‌ల పదవీ విరమణ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్…

వృద్ధులకు మరింత చేరువగా ఆరోగ్య సేవలు

– ‘ప్రణామ్’ ప్రారంభించిన ఆస్టర్, కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: దేశంలో వృద్ధుల జనాభా ప్రస్తుతం 15 కోట్లను దాటగా, రానున్న దశాబ్దంలో ఈ సంఖ్య మరింత వేగంగా పెరగనున్న నేపథ్యంలో, వృద్ధులకు మరింత సులభమైన, వ్యక్తిగత అవ సరాలకు అనుగుణమైన, ఆత్మీయ ఆరోగ్య సేవలను అందించేందుకు అస్టర్ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్…

గణపతి విగ్రహాల గరిష్ఠ ఎత్తు 16 అడుగులే

– తయారీదారులకు నగర కమిషనర్‌ ‌సజ్జనార్‌ ఆదేశాలు =‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 30 : గణెష్‌ ‌విగ్రహాల గరిష్ట ఎత్తు 16 అడుగులకు పరిమితం చేయాలని తయారీదారులను హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీసీ సజ్జనార్‌ ఆదేశించారు. వినాయక చవితి సపిస్తుంది. ఈ నేపథ్యంలో విగ్రహాల తయారీ దశ నుంచే భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని…

ఎస్‌ఐఆర్‌తో పథకాలకు సంబంధం లేదు

– ప్రజలు అనవసర అపోహలకు గురి కావద్దు – ఎన్నికల అధికారి సుదర్శన్‌ ‌రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 30: రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ‌పక్రియలో భాగంగా చేపడుతున్న వోటరు జాబితా సవరణకు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.ఎస్‌ఐఆర్‌…

మాన‌వ అక్ర‌మ ర‌వాణా నిరోధానికి స‌మష్టి కృషి

– డాక్ట‌ర్ సునీతా కృష్ణ‌న్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 30:  ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బి.వి.ఆర్.ఆర్. తెలంగాణ పోలీస్ అకాడమీలో “మానవ అక్రమ రవాణా మరియు సురక్షిత వలస” అంశంపై పద్మశ్రీ డా. సునీతా కృష్ణన్, ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, అవగాహన సదస్సులో ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ…

ఆధునిక వసతులు కల్పించడమే లక్ష్యం

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు – ఉప్పల్ లో రూ.76.46 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన – అభివృద్ధి పనులను నాణ్యతతో గడువులో పూర్తి చేయాలని  మేడ్చల్/ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 30: ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు, ఆధునిక పౌర సేవలు అందించడమే తమ లక్ష్యమని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…