Category తెలంగాణ

హైకోర్టు తీర్పు పుణ్యం రేవంత్ రెడ్డిదే

– మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కాళేశ్వరం అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట కలిగించింది హైకోర్టు కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వమంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి…

ప్రజల ముంగిటకే ‘ప్రజా దర్బార్’

– 25న మంత్రి పొంగులేటి శ్రీకారం – కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలకు స్వస్తి – ఒకే వేదికపైకి జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం – పాలేరు నియోజకవర్గంలో సరికొత్త ‘ప్రజా పాలన’ శకం పాలేరు/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ప్రభుత్వం అంటే ప్రజల కోసం.. ప్రజల వద్దకే పాలన అనే ఇందిరమ్మ రాజ్యపు ఆశయాన్ని…

నాదెండ్ల మృతి ఉమ్మడి ఏపీ ప్రజలకు తీరని లోటు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి భాస్కరరావు భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుమారుడు, జనసేన…

ఘనంగా సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని యువజనులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అలాగే సగరుల సమస్యల పరిష్కారం కోసం ముందుంటామన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ…

‘కళావేదిక’ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు స్మారకార్థం కళావేదిక సాంస్కృతిక సంస్థ రూపొందించిన ప్రత్యేక సావనీర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. శ్రీపాదరావు మిత్రుడైన ఆర్.వి.రమణమూర్తి 1960వ దశకంలో కళావేదికను స్థాపించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్న…

దశలవారీగా అంగన్‌వాడీల అప్‌గ్రేడ్

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో దేశంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. బస్తీలు, గ్రామాల్లోని పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు చిన్నతనం నుంచే సమాజం, ఆటపాటలు, విద్య,…

ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: భగీరథ మహర్షి జయంతి వేడుకలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితర నాయకులు, సగర సామాజిక…

గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్‌గా తెలంగాణ

ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కులు ‘బేకర్ హ్యూస్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : తెలంగాణను కేవలం తయారీ కేంద్రంగా మాత్రమే కాక గ్లోబల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు. తయారీ రంగంలో ‘మేడ్…

గిగ్ వర్కర్లకి ప్రభుత్వం అండ

– విధి నిర్వహణలో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా – మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్ల కుటుంబ సభ్యులకు కార్మిక, గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి ఎక్స్రేషియా చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా…