Category తెలంగాణ

సింగరేణి గనుల్లోకి అత్యాధునిక సాంకేతికత

– కొత్త బ్లాకుల అభివృద్ధి, గనుల్లో భద్రతే లక్ష్యంగా కసరత్తు – కేటర్‌పిల్లర్, కొమాట్సు సందర్శించిన డిప్యూటీ సీఎం, సింగరేణి అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సింగరేణి, జిమ్కో(జేఎంఎంకో లిమిటెడ్) సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి బృందం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ బృందం టెక్సాస్, అరిజోనా…

ఎఫ్‌టీఈల సమస్యల పరిష్కారానికి సానుకూలం

– పే స్కేల్ అంశంపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చిస్తా – గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : జీ రామ్ జీ చట్టం ద్వారా రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపినప్పటికీ ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగుల(ఎఫ్‌టీఈ) దశాబ్దకాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

20 నెలల్లో 150 జీసీసీలు.. 1.5 లక్షల ఉద్యోగాలు

– జేఎల్ఎల్ జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : రాష్ట్రంలో గత 20 నెలల కాలంలో కొత్తగా ఏర్పాటైన 150 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీలు) ద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి లభించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో జేఎల్ఎల్ సంస్థ ఏర్పాటు…

ఉమెన్‌ ‌సేఫ్టీ వింగ్‌ ‌కస్టడీలో ఉదయ్‌ ‌కృష్ణారెడ్డి

– ప్రశ్నిస్తున్న పోలీసులు – నేటితో ముగియనున్న పోలీస్‌ ‌కస్టడీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 6: ‌ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ‌కృష్ణారెడ్డిని ఉమెన్‌ ‌సేప్టీ వింగ్‌ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అత్తాపూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో ఉమెన్‌ ‌సేప్టీ డీసీపీ లావణ్య నాయక్‌ ఆధ్వర్యంలో విచారణ…

పదవుల భర్తీలో కాంగ్రెస్‌ ‌తీరు సరిగా లేదు

– ఎమ్మెల్సీ కోదండరామ్‌ పెదవి విరుపు ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,ఆగస్ట్ 6: ‌పదవుల భర్తీపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ వైఖరి సరిగా లేదని ఎమ్మెల్సీ కోదండరాం పెదవి విరిచారు. పదవుల భర్తీ ఆలస్యం చేయడం వల్ల కలిగే ప్రయోజనం లేదన్నారు. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొ. జయశంకర్‌ ‌సార్‌ ‌జయంతి సందర్భంగా ఆయనకు గురువారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ…

విద్యార్థులకు వీసాలు పెంచాలి

– అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ను కోరిన సీఎం రేవంత్ దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాలను పెంచాలని, వీసా అపాయింట్‌మెంట్లు సకాలంలో లభించేలా సహకరించాలని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఆయనతో దిల్లీలో బుధవారం మర్యాదపూర్వకంగా…

ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ శుభారంభం

– మొదటి త్రైమాసికంలో 20% ఆదాయ వృద్ధి – ఆపరేటింగ్ ఈబిట్డా 30% పెరుగుదల హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 5: దేశంలోని ప్రముఖ సమగ్ర ఆరోగ్య సేవల సంస్థ ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ సంయుక్త ప్రోఫార్మా…

సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించేందుకు వోటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్…

దుబాయ్‌లో పాత బ‌స్తీ యువతి మిస్సింగ్

– నాలుగు నెలలుగా సమాచారం లేక ఆందోళన – శంషాబాద్ పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: దుబాయ్‌లో హైదరాబాద్ యువతి మిస్సింగ్ కలకలం రేపుతోంది. కొద్ది నెలలుగా ఆమె నుంచి ఫోన్ కాల్స్ కానీ, సమాచారం కానీ లేకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ…