Category తెలంగాణ

ఎయిర్‌పోర్టుల పనులు వేగవంతం చేయాలి

– ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ క్రమంలో వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి…

పోలీసు ప్రధాన కార్యాలయంలో క్యాంటీన్

– ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సిబ్బంది సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన ‘సురుచి’ స్టాఫ్ క్యాంటీన్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. పోలీసు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్‌ను అత్యాధునిక వసతులతో నిర్మించారు. అధికారులతో కలిసి క్యాంటీన్ ప్రాంగణాన్ని, సిబ్బందికి కల్పించిన…

దేశ ప్రయోజనాలు అమెరికాకు బీజేపీ తాకట్టు

– ‘ట్రేడ్ డీల్‌’కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నిరసన – కేంద్రంపై మంత్రి సీతక్క విమర్శల దాడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని, దేశ ప్రతిష్టను మసకబారుస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివ ద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క…

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

– కెరిమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీలు – నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు – మరింత పెరిగే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఈనెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వివిధ పనుల…

20 నుంచి ‘వెల్ఫేర్ వీక్ ’

– కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో వారం వారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుండి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘వెల్ఫేర్ వీక్’ నిర్వహించనున్నట్లు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు  తెలిపారు. 99 రోజుల కార్యాచరణ…

ముంచుకొస్తున్న నిశ్శబ్దపు ముప్పు

– నగరాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ – 30 ఏళ్లకే ప్రమాద సంకేతాలు – ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల్లో అధిక ప్రభావం – పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం భవిష్యత్తుకు హెచ్చరిక – పూర్తి స్క్రీనింగ్, ఫైబ్రోస్కాన్‌తో ముందస్తు గుర్తింపు కీలకం – కేర్ హాస్పిటల్స్ వైద్యుల వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18:…

రైతు భరోసా సభను జ‌య‌ప్ర‌దం చేయండి

– మంత్రి శ్రీధర్ బాబు మంథని, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : ఈనెల 20న కాటారం మండలం నస్తూరిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే  రెండో విడత రైతు భరోసా స‌భ‌ను జయప్రదం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మంథ‌నిలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి తోపాటు వ్యవసాయ శాఖ మంత్రి…

ఇర్రం మంజిల్‌లో ‘ట్రెజర్ హంట్’

– ప్రపంచ వారసత్వ దినోత్సవం-2026 సందర్భంగా.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ప్రపంచ వారసత్వ దినోత్సవం-2026 సందర్భంగా కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చరిత్రాత్మకమైన ఇర్రం మంజిల్ ప్యాలెస్‌లో రోడ్లు, భవనాలు శాఖ, డెక్కన్ ఆర్కైవ్ సహకారంతో శుభ్రత కార్యక్రమం ట్రెజర్ హంట్‌ను శనివారం నిర్వహించింది. ఎంఏ అండ్ యూడీ శాఖ స్పెషల్…

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పండి

– ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతోపాటు పర్యావరణానికి మేలు…