Category తెలంగాణ

రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు

– బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే అలా మాట్లాడితే ఎలా? – హైడ్రాపై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29: వర్షాకాలం వచ్చినా ఇప్పటికీ 30 శాతం లోటు వర్ష పాతం నమోదైందని, 150 ఏళ్ల నుంచి చూడని ప్రకృతి వైపరీత్యం వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.…

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి

– గురు పూర్ణిమ సందర్భంగా బీజేపీ చీఫ్ రామచందర్‌రావు పూజలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశం మరింత పురోగతి పథంలో ముందుకు సాగాలని సాయిబాబా ఆశీస్సులు కోరుకున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. గురుపూర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో ఆయన బుధవారం ప్రత్యేక పూజలు…

7న అఖిల భారత ఓబీసీ మహాసభను జయప్రదం చేయండి

– రాజ్యాంగ హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – బీసీ ఉద్యోగులపై క్రిమిలేయర్ రద్దు చేయాలి – సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : బీసీల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం ఆగస్టు 7న నిర్వహించనున్న అఖిల భారత ఓబీసీ మహాసభను విజయవంతం…

దక్షిణ తెలంగాణలో పెరుగుతున్న ఆదరణ

– రాబోయేది బీజేపీ ప్రభుత్వమే – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు సూర్యాపేట, ప్రజాతంత్ర, జూలై 28 : దక్షిణ తెలంగాణలో రోజురోజుకూ బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని, ప్రజల్లో బీజేపీపై విశ్వాసం బలపడుతుండటం భవిష్యత్ రాజకీయాలకు శుభపరిణామం అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన జనసంఘ్…

టీవీ రంగ ప్రతిభకు ప్రోత్సాహంగా అవార్డులు

– ఆర్‌ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : తెలంగాణ టెలివిజన్ రంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ టెలివిజన్ అవార్డులు (టీజీఎస్‌టీఏ)ను ప్రదానం చేయనున్నట్లు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. అవార్డుల కమిటీ సభ్యులతో సెక్రటేరియట్‌లో మంగళవారం…

హైడ్రాపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌కుట్రలు

– ప్రజలు స్వాగతిస్తుంటే వీరు విమర్శిస్తున్నారు – నీట్‌పై కేంద్రం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది – మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 28: హైడ్రాపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌కుట్రలు చేస్తున్నాయని, హైడ్రాపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యతిరేక ప్రచారం జరుగుతోందని మంత్రి శ్రీధర్‌ ‌బాబు అన్నారు. ప్రజల ప్రయోజనాల…

ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అత్యాధునిక నేత్ర వైద్య సేవలు

-ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌తో భాగస్వామ్యం – ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నేత్ర వైద్య విభాగాలు…

హామీల అమలులో కమిటీలదే కీలక పాత్ర

– స్పీకర్‌ ‌ప్రసాద్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 28:పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ హామీల అమలు కమిటీల పాత్ర చాలా గొప్పదని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ అన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హాలను అమలు చేసే విదంగా చూడాల్సిన బాధ్యత హాల కమిటీదని అన్నారు.  ఆవిధంగా పనిచేయాలని సూచిస్తున్నాను.…

నేరెళ్ల దాష్టీకం సిగ్గుతో తలదించుకునే ఘటన

బాధితులకు అండగా ఉంటాం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర 28 : నేరెళ్ల ఘటన సమాజం సిగ్గుతో తలదించు కోవాల్సిన‌ద‌ని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. నేరెళ్ల ఘటనలో మరణించిన గంధం గోపాల్ కుటుంబ సభ్యు లను మంగళవారం పరామర్శించిన అనంతరం ఆమె మీడి యాతో…