Category తెలంగాణ

బీఆర్ఎస్‌లో ఉండి అవినీతిలో భాగస్వామ్యం

– ఇప్పుడు నీతి పలుకులు పలికితే ప్రజలు నమ్మరు – సీఎం రేవంత్‌ను విమర్శిస్తే వోట్లు రాలవు – కవిత పార్టీపై ఎంపీ చామల విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవిత బయటకు వొచ్చి పార్టీ పెట్టి ఉంటే ప్రజల్లో మంచి ఆదరణ వచ్చేదని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల…

కో ఆప్షన్ ఎన్నికల్లో ఐదూ బీజేపీ కైవసం

– నలుగురు బీఆరఎస్ కార్పొరేటర్లూ బీజేపీకి జై – ఓటింగ్‌కు దూరంగా కాంగ్రెస్ సామాన్యులకే పట్టం – కరీంనగర్ కార్పొరేషన్‌లో చక్రం తిప్పిన బండి కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో శనివారం జరిగిన కో అప్షన్ ఎన్నికలో ఐదింటికి ఐదు స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ కో అప్షన్…

తండ్రి పిట్టల దొర.. బిడ్డ పిట్టల దొరసాని

– కవితకు రాజకీయ సమాధి కట్టిందే బీజేపీ – మీడియా సమావేశంలో ఎంపీ అర్వింద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీని గెలిపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారంనాడాయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు పిట్టల దొరను…

కూచిపూడి నృత్యంలో దక్షారెడ్డికి స్కాలర్‌షిప్

హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రి 25: కూచిపూడి నృత్యకళలో ప్రతిభ కనబచచిన హనుమకొండ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పదవ తరగతి విద్యార్థిని రొండ్ల దక్షారెడ్డికి సాంస్కృతిక ప్రతిభా శోధన స్కాలర్‌షిప్‌ను కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ప్రకటించింది. భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం 2025-2027 కాలానికి…

సెయింట్ పీటర్స్‌తో జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ ఒప్పందం

– విద్యా ప్రతిభ, పరిశోధనాభివృద్ధికి ఉపయుక్తం హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జెఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది. హనుమకొండ విద్యానగర్‌లోని సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (ఆటానమస్) సంస్థ, మైసూరులోని జెఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్…

లక్ష్మీపురం మార్కెట్‌లో ‘ప్లాట్ల’ దందా

– కమీషన్‌ వ్యాపారులకు ఓపెన్‌ ప్లాట్ల కేటాయింపు – భార్య పేర లైసెన్సులు.. భర్తల పేర చిల్లర అడ్డాలు – కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అటకెక్కిన విచారణ – రాజకీయ ఒత్తిళ్లతో బయటకు రాని నివేదిక – చిరు వ్యాపారుల ఆవేదన పట్టని ఉన్నతాధికారులు వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : వరంగల్‌లోని లక్ష్మీపురం మోడల్‌…

అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం

– ఎన్నికల హామీలు నెరవేర్చే దిశగా అడుగులు – 27న రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్ష – తొలుత ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: బీఆరఎస్ పాలనలో వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

పార్టీలు పెట్టడం సులభమైపోయింది

– ‘ప్రశిక్షణ్ అభియాన్’లో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.. కార్యకర్తల ఐక్యత, సిద్ధాంతం పట్ల నిబద్ధత, కృషి.. ఈ మూడు కలిస్తే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర…

రేపు కవిత కొత్త పార్టీ అవిర్భావం

              (మందువ రవీందర్రావు) తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతున్నది. బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కూతురుగా ప్రపంచానికి పరిచయమైన కల్వకుంట్ల కవిత నేడు. శనివారం కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించ బోతున్నారు. బిఆర్ఎస్ పార్టీనుండి సస్పెండ్ అయిన దాదాపు ఎనిమిది నెలలకే ఆమె స్వంతంగా ఒక…