Category తెలంగాణ

సంభాషణ, సాంకేతిక నైపుణ్యాలపైనే విజయం ఆధారం

‘కిట్స్’ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్‌రెడ్డి ఘనంగా స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్(కిట్స్‌డబ్ల్యు)లో స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్(ఎస్‌ఓపి)ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, అడిషనల్…

హైడ్రా ఉద్యోగాల‌కు పోటెత్తిన యువత

– 150 డ్రైవర్ పోస్టులకు వేలాదిమంది పోటీ – తెల్లవారుజామున 4 గంటల నుంచే అభ్యర్థుల బారులు – సరూర్ నగర్ స్టేడియంలో కిక్కిరిసిన నిరుద్యోగులు – తోపులాటతో రంగంలోకి దిగిన పోలీసులు – టోకెన్లు ఇచ్చి అభ్యర్థులను వెనక్కి పంపిన అధికారులు హైదరాబాద్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: నగరంలోని సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట…

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భారీ స్పందన

– 7,340 ఇండ్లకు 35,125 దరఖాస్తులు – మరో రెండు రోజులు మాత్రమే గడువు – 20 తర్వాత లాటరీ – హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేదలకు అల్పాదాయ వర్గాలకు సొంతి ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ…

‘సర్’ రెండో విడతపై దృష్టి సారించాలి

– పార్టీ నాయకులకు బీజేపీ చీఫ్ రామచందర్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) రెండవ విడత ప్రక్రియపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవలో రాష్ట్ర…

యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

– అక్టోబర్ 11న దుబాయ్ అల్ అహిలి స్పోర్ట్స్ క్లబ్‌లో వేడుకలు – కార్మికుల సమస్యలపై ఈటీసీఏ ప్రతినిధులతో కేటీఆర్ చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్…

ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కెయు ఫార్మసీ కళాశాలలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ సమావేశం హ‌న్మ‌కొండ, ప్ర‌జాతంత్ర‌ : ఎమ్మా ర్పీఎస్ (MRPS) పోరాట ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమ‌లులోకి వ‌చ్చింద‌ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ (Manda Krishan Madiga) అన్నారు. కెయు ఫార్మసీ సెమినార్ హాల్‌లో ఎంఎస్ఎఫ్…

గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆర్తనాదాలు

– హెచ్చరిక బోర్డులు లేవు, అప్రోచ్ రోడ్లు పూర్తికాలేదు.. – ప్రాణాలు తీస్తున్న రాంగ్ రూట్ ప్రయాణాలు.. – ఇప్పటికే 15 ప్రమాదాల్లో ఆరుగురు బలి! – అధికారుల భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వైరా/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7 : హడావిడిగా పనులు పూర్తి చేయడం.. ప్రారంభానికి ముందే రాకపోకలకు అనుమ తించడం.. ప్లాజాలు…

సోషల్‌ ‌మీడియాలో ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టలేరు

– భువనగిరి ఎంపీ చామల  న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 7: సోషల్‌ ‌మీడియాలో ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టలేరని బీఆర్‌ఎస్‌ ‌నేతలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వరుస ఓటములపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌…

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ‌కొత్త క్లౌడ్‌ ‌రీజియన్‌

– ఏఐ ‌సేవలకు మరింత ఊతం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌ప్రముఖ టెక్‌ ‌దిగ్గజం మైక్రోసాఫ్ట్, ‌భారత్‌లో తన క్లౌడ్‌ ‌సేవలను మరింత విస్తరించింది. హైదరాబాద్‌ ‌కేంద్రంగా ‘‘ఇండియా సౌత్‌ ‌సెంట్రల్‌’’ ‌పేరుతో తన నూతన క్లౌడ్‌ ‌రీజియన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త కేంద్రం ఏర్పాటుతో దేశంలో మైక్రోసాఫ్ట్ ‌క్లౌడ్‌ ‌రీజియన్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్…