Category తెలంగాణ

హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్

-ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా తరుణ్ జోషి – ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ఏడుగురు సీనియర్ ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయల్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా డీఎస్ చౌహాన్ బదిలీ అయ్యారు. మల్టీ జోన్I2…

10 థీమ్‌లపై శాఖల వారీగా కార్యక్రమాలు

– ప్రజల భాగస్వామ్యంతో 99 రోజుల కార్యక్రమాలు అమలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శాఖల వారీగా 10 థీమ్‌లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలను ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి…

యువర్ సిటీ 100 యాప్‌లో సమగ్ర సమాచారం

కాళోజి జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : సమాజంలో వ్యాపార అవకాశాలను విస్తృత పరుచుకోవడానికి యువర్ సిటీ 100 యాప్ సాంకేతికత పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పులి అవినాష్ రూపొందించిన యాప్‌ను కేటీఆర్ చేతుల మీదుగా హైదరాబాదులో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారుల…

సమాన విద్యతోనే సామాజిక అంతరాలకు చెక్

– సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: పిల్లలందరికీ సమాన అవకాశాలు గల నాణ్యమైన విద్య అందించినప్పుడే సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోతాయని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక వేడుకల మందిరంలో డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎ.సంజీవరెడ్డి ఉద్యోగ విరమణ…

శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరం

– ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే – కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇది ప్రభుత్వ హత్య అంటూ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ…

ఆయనది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే

– బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‌ది ఆత్మహత్య కాదు.. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. నాడు కేసీఆర్ సర్కారు నిర్బంధం.. నేడు రేవంత్ అహంకారం.. కార్మికులారా అధైర్యపడకండి, మీకు తోడుగా బీజేపీ ఉంది అని…

రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం కేసీఆర్‌కే సాధ్యం

– మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : కుట్రలు, కుతంత్రాలతో పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ భవిష్యత్తును కాపాడటమే కేసీఆర్ లక్ష్యమని బీఆరఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.…

వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు

– అందజేసిన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి గురువారం నగదు బహుమతులను అందజేశారు. రెండు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు…

ఎల్బీనగర్‌ ‌నుండి హయత్‌ ‌నగర్‌ ‌వరకు కారిడార్‌

‌- డబుల్‌ ‌డెక్కర్‌ ‌కారిడార్‌తో ట్రాఫిక్‌కు చెక్‌ -‌ ప్రాజెక్ట్‌పై అధికారులతో చర్చించిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌23: ఎల్బీనగర్‌ ‌నుండి హయత్‌ ‌నగర్‌ ఆల్‌ ఇం‌డియా రేడియో స్టేషన్‌ ‌వరకు నిర్మించతలపెట్టిన 7.1 కి. డబుల్‌ ‌డెక్కర్‌ ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌పురోగతిపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌…