Category తెలంగాణ

టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే

– మీ టికెట్ యాప్ ద్వారా సరళమైన సేవలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: వీకెండ్ సరదాగా ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. మెట్రోలో ప్రయాణం… టెంపుల్ విజిట్, ఏదైనా పార్క్.. లేదంటే గోల్కొండ ఫోర్ట్, మ్యూజియం సందర్శించాలనుకుంటున్నారా.. పిల్లలకు సెలవులొచ్చాయి కానీ.. ఎండాకాలం అని భయపడుతున్నారా.. తీరా అక్కడికి వెళ్లాక టికెట్ కౌంటర్, క్యూ లైన్…

శంకర్‌గౌడ్ మృతి అత్యంత బాధాకరం

– శవ రాజకీయం చేస్తున్న బండి సంజయ్ – మండిపడ్డ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి అత్యంత బాధాకరమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ శంకర్…

ఆర్టీసీ కార్మికులకు అఖిలపక్షం మద్దతు

– పోరాటం చేయాలే తప్ప ప్రాణాలు తీసుకోవద్దు – ఎమ్మెల్యే కూనంనేని కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉందని అన్నారు. ఆర్టీసీ జాక్ ఆధ్వర్యంలో మూడో…

వ్యూహాత్మక గోప్యతను వీడండి

– ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని ముందే బహిర్గతం చేయాలి – ‘నదీ పునరుజ్జీవం’ ముసుగులో నదుల కాంక్రీటీకర‌ణ‌కు వ్యతిరేకం – కేబినెట్ సబ్ కమిటీకి ఎంజేఏ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేపట్టే ఏవైనా సంప్రదింపులు అర్థవంతంగా ఉండాలంటే ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగా బహిరంగపరచాలని…

ప్రాణం తీసుకోవడం పరిష్కారం కాదు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడి ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నానన్నారు. ఏ సమస్యకైనా ప్రాణం తీసుకోవడం…

సొరంగం తవ్వకాలపై ఎన్‌జిఆర్ఐ నివేదిక

– సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకాలలో అనుకరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ) సమగ్రంగా రూపొందించిన నివేదికను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి…

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి

– 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు సన్నద్ధం – 8,500 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు – ఇప్పటికే ఐదు వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి…

కౌమార బాలికల సాధికారతకు ‘స్నేహ సమ్మర్ ప్రోగ్రామ్‌’

– ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ, భద్రతకు పెద్ద పీట – సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ కౌమార బాలికల సాధికారత, విద్య కొనసాగింపు, ఆరోగ్య పరిరక్షణ, భద్రత, నాయకత్వ లక్షణాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం స్నేహ సమ్మర్ ప్రోగ్రామ్‌ను సిద్దం చేసింది. మంత్రి…

ఎంఎస్‌పీ భారాన్ని రాష్ట్రాలపై మోపొద్దు

– ‘మద్దతు’ ప్రకటించిన పంటలన్నింటినీ కేంద్రమే కొనాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల డిమాండ్ – ఖరీఫ్‌కు అందుబాటులో ఉంచాల్సిన విత్తనాలపై సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ ప్రకటించి పంటలను కొనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల విమర్శించారు. దీంతో రాష్ట్రంపై…