Category తెలంగాణ

పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం

– సెంట్రల్ హాలును త్వరగా పూర్తి చేయాలి – పబ్లిక్ గార్డెన్‌లో సభ్యులకు క్లబ్ ఏర్పాటు – స్పీకర్, మండలి ఛైర్మన్ తో సిఎం రేవంత్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్ తరహాలో ఉండేలా అవసరమైన మార్పులు చేపట్టాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో చేపట్టాల్సిన పనులపై…

మెడికల్  టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నాం

– ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : హైదరాబాద్‌లో మెడికల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని, వైద్యం కోసం వచ్చే వారి కోసం మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డైరెక్ట్‌గా విమానాలు హైదరాబాద్ వచ్చేలా కేంద్రాన్ని కోరామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో అపోలో హాస్పిటల్స్…

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు

– కొరత సృష్టిస్టే కఠిన చర్యలు తప్పవు – పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ‌స్టీఫెన్‌ ‌రవీంద్ర హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: ‌రాష్ట్రంలో ఇంధన కొరత లేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో తగినన్ని ఇంధన నిల్వలున్నాయని వెల్లడించింది. వదంతులను పట్టించుకోవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ‌స్టీఫెన్‌ ‌రవీంద్ర విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల్లో…

డిప్యూటీ సీఎం సీపీఆర్‌వో మధు ఆకస్మిక మృతి

– సంతాపం తెలిపిన సీఎం, మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో సోమవారం కన్నుమూశారు.  ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం ఛాతీ నొప్పితో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌లో…

ఆఫ్టర్ కేర్ పిల్లలకు ప్రభుత్వం అండ

– ధ్రువపత్రాలు, స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ – రికార్డుస్థాయిలో 1050మందికి ధ్రువ పత్రాల మంజూరు – మీ బంగారు భవిష్యత్తుకు మాది భరోసా – మంత్రి సీతక్క హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఇప్పటివరకు ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ఆఫ్టర్ కేర్ పిల్లలు ఇకపై స్వతంత్ర జీవితంలోకి అడుగుపెడుతున్నారని, వారి ఉన్నత విద్య,…

ప్రతీ కుటుంబ వివరాల నమోదు తప్పనిసరి

– జనగణనలో పాల్గొన్న‌ డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : జనగణన(సెన్సస్ 2027)లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఉప ముఖ్య ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం ఖమ్మంలో ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో స్వీయ జనగణన కార్యక్రమంలో వెబ్‌సైట్ ద్వారా ఆయన…

తిరుమల శ్రీవారి సేవ‌లో రామచందర్‌రావు

– జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ…

సమర్థవంతమైన సేవలందించాలి

– స్పెషల్ చీఫ్ సెక్రటరీ కిషోర్‌కు మంత్రి సీతక్క సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన దాన కిషోర్ ప్రజాభవన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…

ధర్మారావుకు బండి, ధత్తాత్రేయ పరామర్శ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావును కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ మృతదేహంతో శుక్రవారం జరిగిన ధర్నాలో అకస్మాత్తుగా…