Category తెలంగాణ

డీజీపీ శివధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28,: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బి.శివధర్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగాయి. డీజీపీ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ‘అరైవ్ అలైవ’ ముఖచిత్రంతో ప్రత్యేకంగా రూపొందించిన కేకును డీజీపీ కట్ చేశారు.…

డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి బెయిల్

– రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత మార్చి 14న రాత్రి రోహిత్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం…

పర్యాటక ప్రభ పెంచుదాం

– హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కార్నివాల్ నిర్వహణ – పర్యాటక కేంద్రాల్లో వీకెండ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు – పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలి – అధికారులకు మంత్రి జూపల్లి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా రాష్ట్రం ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక…

నిబంధనల ఉల్లంఘన

– కాలపరిమితి ముగిసినా కొత్త సంస్థకు డేటా బదిలీ చేయక అడ్డంకులు – ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ పై సీసీఎస్‌లో కేసు, దర్యాప్తు వేగవంతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : నమ్మక ద్రోహం, డిజిటల్ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్టు అప్పగింతకు అడ్డంకులు సృష్టించినందుకు ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్(ఇండియా) పైవేట్ లిమిటెడ్‌తోపాటు దాని ఎండీ, సీఈవో శ్రీనివాసరావు కాటూరిపై…

30న జాబ్-మేళా

– 15 సీఎన్‌సీ మెషిన్ ఆపరేటర్/ఎంట్రీ లెవెల్ స్టాఫ్ పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఏఎన్‌బి ఇంటీరియర్స్ ఎక్స్‌టీరియ‌ర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈనెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్(యుఈఐ అండ్ జీబీ/ఎంసీసీ) ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆర్ట్స్…

కేంద్రం నుంచి సహకారం అందించండి

– కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి వాకిటి విజ్ఞప్తి రాజేంద్రనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్రాల సమాహారమే కేంద్రం కనుక రాష్ట్రాలకు నిధులను సమానంగా పంచాలని కేంద్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను రాష్ట్ర పశు సంవర్ధక, యువజనులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.…

అక్షరానికి ఆంక్షల సంకెళ్లు

– నిరుద్యోగుల గొంతు కోస్తున్న వ్యవస్థల వైఫల్యం – విద్యా వ్యాపారానికి సర్కారు వత్తాసు – బలిపీఠంపై నిరుద్యోగుల భవిష్యత్తు                                                  …

వ్య‌వ‌సాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యం

– ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’లో మంత్రి తుమ్మల రఘునాథపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : ఆధునిక వ్యవసాయంతో రైతులకు అధిక ఆదాయం సాధ్యమ‌వుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రైతు వేదికలో సోమవారం  నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మంత్రి…

కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

– ఇంట్లో ఫ్రస్టేషన్‌ను బయట చూపిస్తే ఎలా? – కేటీఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే సామేల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: సోదరి కవిత ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టారో కేటీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు రేగు కంపలాగ కవిత తగిలారని వ్యాఖ్యానించారు. గాంధీ…