Category తెలంగాణ

డాక్టర్ వకుళాభరణంకు ప్రధాని మోదీ అభినందన

– బీసీల కోసం చేసిన కృషి గొప్పదంటూ  ప్రశంస హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 11 : తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, రచయిత డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు తన సతీమణి సుధాశ్రీతో కలిసి పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. సుమారు పది నిమిషాలపాటు సాగిన భేటీలో తాను రచించిన…

బాధితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : రాజీవ్ రహదారి విస్తరణ ప్రాజెక్టులో భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు డిమాండ్ చేశారు. కార్ఖానాలో బాధితుల ఆందోళనలో ఆయన పాల్గొని వారికి బీజేపీ తరఫున…

కొత్త ఉత్సాహాన్నిస్తోన్న ‘నవ భారత యువభేరి’

– 13 ఏళ్ల నాటి ఘట్టాన్ని గుర్తు చేసుకున్న కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : దేశ గతిని మలుపు తిప్పి దేశ రాజకీయాల్లో సరికొత్త శకానికి బీజం వేసిన చారిత్రక ఘట్టానికి 13 ఏళ్లు.. బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్‌గా, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని ఎల్బీ…

ఎయిడ్స్ నియంత్రణ, అవగాహనపై రేపు భారీ ర్యాలీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : హెచ్ఐవి, ఎయిడ్స్, సిఫిలిస్ మొదలైన వ్యాధుల పట్ల అవగాహన పెంచి వాటి నియంత్రణకు, వాటి బారిన పడిన వారికి తగు చికిత్స అందించేందుకు ఈనెల 12 నుండి రెండు నెలలపాటు విస్తృతంగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ తెలిపారు.…

ఆర్భాటంగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు

– కార్యాలయ భవనాల నిర్మాణమేదీ? – భూభారతితో రైతులకు భరోసా కల్పించిన ప్రజాప్రభుత్వం –  బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపడ్డ పొంగులేటి – హుస్నాబాబ్‌ ‌నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు ప్రారంభం హనుమకొండ, ప్రజాతంత్ర,ఆగస్ట్ 10:‌ గత పాలకులు ఆర్భాటంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని, అయితే వాటికి ఎక్కడ కూడా ఆఫీసులు, ఇతరత్రా…

మజ్లిస్‌కు కొమ్ముకాస్తున్న రంగనాథ్‌

-‌ నాదర్‌గుల్‌ ఆ‌క్రమణలపై చర్యలు తీసుకుని హైడ్రా – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: ‌హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు మరోసార్‌ ‌హాట్‌ ‌కామెంట్స్ ‌చేశారు. హైకోర్టు చెప్పినా రంగనాథ్‌ ‌తీరు మారడం లేదని వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో…

ట్రైనీ ఐపిఎస్‌ ‌కేసును సిబిసిఐడికి బదిలీ చేయాలి

-సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.‌నాగేశ్వరరావు సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్10:‌ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ‌కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం. ‌నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ-మెయిల్‌ ‌పంపారు.. ఈ కేసును సీబీసీఐడీ లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయ్‌ ‌కృష్ణారెడ్డి…

తక్షణమే కాళేశ్వరం మోటర్లు ఆన్‌ ‌చేయండి

– రైతులకు సాగునీటి సమస్యను తీర్చండి – మంత్రి ఉత్తమ్‌కు హరీష్‌ ‌రావు లేఖ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 :‌ తక్షణమే కాళేశ్వరం మోటర్లు ఆన్‌ ‌చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డికి హరీష్‌ ‌రావు లేఖ రాశారు.…

ముగిసిన ‘సర్‌’ ‌ప్రక్రియ

SIR Voter List Revision Sparks Nationwide Debate Over Electoral Rolls

-రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది వోటర్లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 10:  ‌రాష్ట్రంలో స్పెషల్‌ ఇం‌టెన్సివ్‌ ‌రివిజన్‌ ఎన్యూమరేషన్‌ (సర్‌) ‌పక్రియ ముగిసింది. మొత్తం 3,38,26,448 మంది వోటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. 73,95,954 మంది వోటర్లను తొలగించినట్లు సమాచారం. ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్‌ ‌ఫారాల డిజిటలైజేషన్‌ ‌పక్రియ పూర్తయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం…