Category తెలంగాణ

నిబద్ధతకు నిదర్శనం శ్యామాప్రసాద్ ముఖర్జీ

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం దేశం కోసం చేసిన త్యాగం, ధైర్యం రాజీ లేని నిబద్ధతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కొనియాడారు. భారతీయ జనసంఘ్ స్థాపకుడు, మహనీయుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ (వర్ధంతి) సందర్భంగా…

ట్రాఫిక్ విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు

– ట్రాఫిక్ శిక్షణ పొందిన గ్రేహౌండ్స్‌తో సైబరాబాద్ సీపీ  శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూన్ 23 : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విధుల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన 150 మంది గ్రేహౌండ్స్ పోలీసు సిబ్బందితో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్ (ఐపీఎస్) మంగళవారం సీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వారం రోజులపాటు…

కాంగ్రెస్‌ ‌హామీలపై హరీష్‌ ‌రావు ఫైర్‌

– ‌రైతుబంధు, రుణ మాఫీపై విమర్శలు – కేసీఆర్‌ ‌పాలనను గుర్తు చేసిన హరీష్‌ – ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు.. ’రైతు క్షమాపణ సభ’  భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర, జూన్‌ 23 : ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు, రైతులకు నమ్మకద్రోహం చేశారని  బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత…

నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తెచ్చేందుకే..

– విత్తన మేళాను ప్రారంభించిన మంత్రులు తుమ్మ‌ల‌, ఉత్త‌మ్‌ – ఈనెల 30వర‌కు నిర్వ‌హ‌ణ‌ – స‌ద్వినియోగం చేసుకోవాల‌ని రైతుల‌కు మంత్రుల పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 23: రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతు నేస్తం’…

కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో రాష్ట్ర మంత్రుల భేటీ

– గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ‌నిర్మాణంపై తుమ్మల విజ్ఞప్తి న్యూదిల్లీ, జూన్‌ 23: ‌కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడిని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రీన్‌ ‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ‌నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. గ్రీన్‌ ‌ఫీల్డ్…

మాజీ మంత్రి వేముల హౌస్‌ అరెస్ట్‌

– రైతు ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు – యూరియా యాప్‌ను ఎత్తేయాలి – సకాలంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ ‌రెడ్డిని మంగళవారం ఉదయం హైదరాబాద్‌ పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌…

ఎస్‌ఐఆర్‌పై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల తప్పుడు ప్రచారాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : ఎస్‌ఐఆర్ అనేది ఓటరు జాబితాను స్వచ్ఛంగా, పారదర్శకంగా, కచ్చితత్వంతో రూపొందించేందుకు చేపట్టే సాధారణ ఎన్నికల ఓటరు జాబితా శుద్ధి ప్రక్రియ మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. మల్కాజ్‌గిరి బీజేపీ కార్యకర్తల ఎసఐఆర్ వర్క్‌షాప్‌లో ఆయన ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీఆర్‌ఎస్,…

కేరళ తరహాలో కళాకారులను ప్రోత్సహించాలి

– ఘనంగా ‘అర్థనారీశ్వరం’ జాతీయ నృత్యోత్సవం – కళాకారులను సత్కరించిన భట్టి, జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : రాష్ట్రంలో ప్రాచీన కళలు, సంస్కృతిని కాపాడుకుంటూనే కళాకారులకు ఉపాధి కల్పించేలా దేవాదాయ, పర్యాటక, సాంస్కృతిక శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సోమవారం…

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

హైదరాబాద్‌,‌ ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 22: ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు, ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణకు చెందిన 26 ఏళ్ల అరుణ్‌ ‌సాయిరెడ్డి బొల్లెందుల అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. అరుణ్‌ ‌స్వస్థలం మహబూబ్‌నగర్‌. ‌ప్రస్తుతం ప్లోరిడాలోని టెంపాలో నివసిస్తోన్న అతడు స్టెమ్‌ ఓపీటీలో ఉన్నాడు. ఫుల్‌ ‌టైమ్‌…