Category తెలంగాణ

రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్‌ఎస్‌తో పోటీ

– కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ ఎంపీ రఘునందన్‌ ‌రావు – యూనిటీమాల్‌ ఒప్పందాలపై విచారణ జరగాలని డిమాండ్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 13: ‌రాష్ట్రంలో ప్రజల సొమ్ము దోచుకోవడంలో కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ లు పోటీ పడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ‌పదేళ్ల అవినీతిని మించి కాంగ్రెస్‌ ‌దోచుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఈ రెండు…

జగన్‌ ‌హయాంలో నీటి దోపిడీ పట్టని కేసీఆర్‌

– నాడు బీఆర్‌ఎస్‌ ‌నేతలు ఎందుకు ప్రశ్నించలేదు – ప్రభుత్వ విప్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ‌వైసీపీ అధినేత వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్‌ఎస్‌ ‌నేతలు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్‌ ‌యెన్నెం శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. స్వలాభం…

ప్రజలకు జవాబుదారులు అధికారులే

– అంకిత భావంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలి – ముఖ్యమంత్రి నమ్మకాన్ని ఎంపీడీవోలు నిలబెట్టుకోవాలి – రాష్ట్రస్థాయి ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : ప్రజలకు జవాబుదారులం అనే విషయాన్ని అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతీ అధికారి అంకితభావం, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని రాష్ట్రస్థాయి…

కానిస్టేబుల్ నియామకాల్లో అవకాశాలు కల్పించాలి

– మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే బండారి వినతి మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: తెలంగా ణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీ వల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ని యామక నోటిఫికేషన్లో మేడ్చల్-మల్కా జిగిరి, యాదాద్రి-భువనగిరి, హైదరాబాద్ జిల్లాలకు ఖాళీలు ప్రకటించకపోవడంపై ఉ ప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం…

రేవంత్ సోదరుల భూకుంభకోణం నిజం

~మేం టి హబు తెస్తే వారు అనుముల హబ్స్ దోపిడీ ~మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్12: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకో ణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని…

తెలుగు నేల నుంచి బ్రిటన్ చట్టసభకు..

– సిద్దిపేట ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఉదయ్ నాగరాజు – మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశంసలు – బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సందర్భంగా సన్మానం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సిద్దిపేట ముద్దుబిడ్డ ఉదయ్ నాగరాజు పౌర సన్మాన కార్యక్రమం…

రాయదుర్గం భూ దోపిడీని అడ్డుకుంటాం

-గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: దాసోజు శ్రవణ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్12: ‌రాయదుర్గంలో జరుగుతున్న భూ దోపిడీని అడ్డుకుని తీరుతామని  దీనిమీద గవర్నర్‌, ‌సీఐడీ, సీబీఐ దగ్గరికి పోతామని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా నిర్మిస్తున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్‌ ‌నిర్మాణ స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. రాయదుర్గంలో…

హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా తెలంగాణ

– హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సిఫిలిస్‌పై విస్తృత ప్రచారం అవసరం – రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : తెలంగాణను హెచఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సిఫిలిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు,…

గిరిజనుల నిధులు, భూములు గోల్‌మాల్‌

– ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730 కోట్లు కేటాయించి రూ.70 కోట్లే ఖర్చు – తండాలను జీపీలుగా మార్చి రాజ్యాధికారం ఇచ్చాం – కాంగ్రెస్‌ వచ్చాక గిరిజనుల భూములు గుంజుకుంటోంది – లగచర్లలో భూములు ఇవ్వబోమన్నందుకు గిరిజనులకు బేడీలు – యువత జాబ్‌ సీకర్స్‌ కాదు.. జాబ్‌ క్రియేటర్స్‌ కావాలి :  హరీశ్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు…