Category తెలంగాణ

రైతు గోస తగులుతుంది

– కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కన్నీరు – కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం ఎందుకు కొనడం లేదు? – మిల్లర్లు, దళారుల కుమ్మక్కుపై చర్యలు తీసుకోవాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్య వైఖరి వల్ల ధాన్యం కొనుగోలు వ్యవస్థ…

గురు తేజ్ బహదూర్ త్యాగం నిరుపమానం

– పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి నందిగామ(రంగారెడ్డి జిల్లా), ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : చరిత్ర, ఆధ్యాత్మికత, జాతీయ వారసత్వాల అరుదైన కలయికకు కన్హా శాంతి వనం వేదికైంది. గురు తేజ్ బహదూర్ 350వ అమరవీరుల సంవత్సరం, బాబూజీ మహారాజ్ 127వ జయంతి, రాష్ట్ర సంత్ తుక్డోజీ మహారాజ్ 117వ జయంతిని పురస్కరించుకుని గురువారం…

నకిలీ విత్తనాల నిరోధానికి కఠిన చర్యలు

– నాణ్యమైన విత్తనాలనే అందుబాటులో ఉంచాలి – కో మార్కెటింగ్‌పై నిర్దిష్ట నియమాలు రూపొందించాలి – హెచ్‌టీ పత్తి విత్తనాలు రాష్ట్రంలోకి రానివ్వద్దు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలనే అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌దే విజయం

– కులమతాల పిచ్చి రేపుతోన్న బీజేపీ – పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్‌లో పార్టీ నూతన కార్యాలయ భవనానికి మహేష్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి…

అన్నపై కోపంతో తండ్రిని తిడితే ఎలా?

– తండ్రికి విలువ ఇవ్వని కవిత అమ్మ ఎలా అవుతుంది – ఎంతయినా కేసీఆర్ ఉద్యమకారుడు – ఆయన లేకుంటే కవిత ఎక్కడ ఉండేది – తనకు పదవి ఇస్తే మరింత బాగా పనిచేస్తా – మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ…

దర్శకుడు, జర్నలిస్టు రఘురామ్ హఠాన్మరణం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుంది. ప్రముఖ దర్శకుడు, సీనియర్ జర్నలిస్టు బండి రఘురామ్ 56) కన్నుమూశారు. హైదరాబాద్ మధురానగర్‌లో నివాసముంటున్న ఆయన మంగళవారం వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే బంధువులు, సన్నిహితులు హాస్పిటల్‌కు తరలించినప్పటికీ అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు…

మేము చేయని ప్రజా పోరాటం లేదు

– మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదు – ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: రాష్ట్రంలో టీజేఎస్ పాల్గొనని ప్రజా పోరాటాలు లేవని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయ వ్యూహాల్లో భాగంగానే కాంగ్రెస్‌కు మద్దతిచ్చామన్నారు. మంత్రులం, ఎమ్మెల్యేలం కావాలని మాకు…

‘గాంధీ’లో ఐవీఎఫ్ చేయించుకున్న జంటకు కవలలు

– అక్కడే ఉచితంగా ఐవీఎఫ్, డెలివరీ – పదేళ్ల నిరీక్షణకు శుభం కార్డు – ప్రైవేట్‌లో రూ.10-12 లక్షలు ఖర్చయ్యే చికిత్స ఇక్కడ ఉచితం – డాక్టర్లకు మంత్రి దామోదర్ అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : హైదరాబాద్ బోయగూడలో నివసిస్తున్న గడ్డం త్రివేణి-మస్తాన్‌రావు దంపతులు పది సంవత్సరాలుగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. వారి…

2 నుండి స్నేహా సమ్మర్ క్యాంప్స్

– మంత్రి సీతక్క ఆదేశాలతో ఏర్పాట్లు ముమ్మరం – ప్రతి గ్రామంలో నిర్వహించేలా ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కిశోర బాలికల కోసం స్నేహా…